Sarkar Live

State

Premium coffee | ప్రీమ‌యం కాఫీ.. పెరుగుతున్న క్రేజ్‌.. బిజినెస్
State

Premium coffee | ప్రీమ‌యం కాఫీ.. పెరుగుతున్న క్రేజ్‌.. బిజినెస్

Premium coffee : కాఫీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. కోట్లాది మందికి ఇది ఇష్ట‌మైన పానీయం. కాలంతోపాటు మ‌నుషుల్లో ఆస‌క్తులు మారుతున్నా కాఫీపై ఉన్న ఇంట్రెస్టు చెక్కు చెద‌ర‌లేదు. పైగా రోజురోజుకూ పెరుగుతోంది కూడా. ఇదే క్ర‌మంలో ప్రీమియం కాఫీ (Premium coffee)కి బ‌హు ఆద‌ర‌ణ పొందుతోంది. త‌ద్వారా దీని వ్యాపారం వేగం పుంజుకుంది. భ‌విష్య‌త్తులో ఇంకా బాగా పెరిగే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ట‌. భారతదేశంలో అవుట్ ఆఫ్ హోం కాఫీ మార్కెట్ (out-of-home coffee market ) 2028 నాటికి 2.6 నుంచి 3.2 బిలియన్ డాల‌ర్ల‌కు చేరే అవ‌కాశం ఉంద‌ని ఈ రోజు వెలువ‌డిన తాజా నివేదిక చెబుతోంది. ఈ వ్యాపారం 15-20 శాతం వార్షిక వృద్ధి రేటు (CAGR)తో అభివృద్ధి చెందుతుంద‌ని పేర్కొంది. Premium coffee Business : వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపారం కాఫీ మార్కెట్ 2023లో 46 శాతం వాటాతో ఉన్న ప్రీమియం కాఫీ (రూ. 200 కంటే పైగా ధ‌ర ఉన్న కాఫీ) వ్యాపార రంగ...
Numaish : హైద‌రాబాద్‌లో నుమాయిష్.. షెడ్యుల్‌లో మార్పు
State

Numaish : హైద‌రాబాద్‌లో నుమాయిష్.. షెడ్యుల్‌లో మార్పు

Numaish 2025 postponed details | హైద‌రాబాద్ (Hyderabad)లో నిర్వ‌హించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) షెడ్యుల్‌లో మార్పు జ‌రిగింది. జ‌న‌వరి 1 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క ఎగ్జిబిష‌న్ (Numaish) ప్రారంభ తేదీని మార్చారు. మాజీ ప్ర‌ధాని మన్మోహన్ సింగ్ (Dr Manmohan Singh)మరణంతో కేంద్ర ప్రభుత్వం ఏడుదినాల జాతీయ సంతాపాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. Numaish ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. హైదరాబాద్‌లో ప్ర‌తి ఏడాది నిర్వ‌హించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (Exhibition) ఎంతో ప్ర‌ఖ్యాతిని పొందింది. ప్రతి సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య దీన్ని నిర్వ‌హిస్తారు. మొద‌ట 1938లో 50 స్టాల్స్‌తో ఇది ప్రారంభమైంది. ఇప్పుడిది భారతదేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది. షాపింగ్, వ్యాపారం, వినోదం, విశ్రాంతిని కలిపే ఈ ప్రదర్శన దేశం నలుమూలల నుంచ...
IIT Kanpur : కాన్పూర్‌ ఐఐటీలో పలు పోస్టుల కోసం నోటిఫికేష‌న్.. రూ. 2.16 లక్షల వరకు జీతం
State

IIT Kanpur : కాన్పూర్‌ ఐఐటీలో పలు పోస్టుల కోసం నోటిఫికేష‌న్.. రూ. 2.16 లక్షల వరకు జీతం

IIT Kanpur | కాన్పూర్ ఐఐటీ అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ కేడర్ రిక్రూట్‌మెంట్ 2024ని ప్రకటించింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 31, 2025లోపు అధికారిక వెబ్‌సైట్ iitk.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు వేతనం పోస్టు ఆధారంగా రూ. 21,700 నుంచి రూ. 2,16,600 వరకు ఉంటుంది. IIT Kanpur Job Notification : అప్లికేషన్ ఫీజు కోసం, గ్రూప్ A పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా రూ. 1,000 (జనరల్, OBC, EWS), రూ. 500 (SC, ST, PH) చెల్లించాలి. మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. గ్రూప్ B, గ్రూప్‌ C పోస్టులకు, రుసుము రూ. 700 (జనరల్, OBC, EWS) ల‌కు రూ. 350 (SC, ST, PH), మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది. IIT Kanpur Job Notification : ముఖ్యమైన వివరాలు ఇంటర్వ్యూలు లేదా ప్రాక్టికల్ టెస్ట్‌ల వంటి తదుపరి దశలకు వెళ్లే ముందు, ఆన్‌లైన్ ...
Charlapalli Railway Station : ప్రారంభానికి సిద్ధ‌మైన‌ చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌..
State

Charlapalli Railway Station : ప్రారంభానికి సిద్ధ‌మైన‌ చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌..

Charlapalli Railway Station : రూ.413 కోట్ల‌తో అత్యాధునిక సౌక‌ర్యాల‌తో ఆధునీక‌రించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ త్వ‌ర‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఈరోజు డిసెంబర్ 28, 2024న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త రైల్వే టెర్మిన‌ల్ ను ప్రారంభించాల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి కారణంగా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సంతాప దినాలు కొనసాగుతున్న నేపథ్యంలో రైల్వే టెర్నినల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. త్వరలోనే మరో తేదీని ప్రకటించే చాన్స్ ఉంది. కాగా, హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగర ప్రాంతానికి చర్లపల్లిని కీలక రైల్వే టెర్మినల్‌గా మార్చాలని ఇండియ‌న్ రైల్వే నిర్ణ‌యించింది. పెరుగుతున్న ప్రయాణీకుల ర‌ద్దీని త‌గ్గించేందుకు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ. లింగంపల్లి వంటి ప్రస్తుత టెర్మినల్స్ పై భార...
KTR | కేటీఆర్‌కు ఈడీ సమన్లు.. విచారణకు హాజరు కావాలని ఆదేశం
State

KTR | కేటీఆర్‌కు ఈడీ సమన్లు.. విచారణకు హాజరు కావాలని ఆదేశం

KTR ED Case | బీఆర్ఎస్ కార్యకలాపాల అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (K.T. Rama Rao)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి కూడా ఈడీ సమన్లు పంపింది. వీరిద్దరినీ వరుసగా జనవరి 2, 3 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో జరిగిన అవకతవకల కేసుకు సంబంధించి ఈడీ ఈ సమన్లు జారీ చేసింది. KTR ED Case : ఏసీబీ FIR ఆధారంగా ఈడీ విచారణ ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో జరిగిన అనియమితాలపై అవినీతి నిరోధక బ్యూరో (ACB) నమోదు చేసిన FIR ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ దర్యాప్తు చేపట్టింది. అదనంగా ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో విదేశీ మారక నిధుల నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘ...
error: Content is protected !!