Sarkar Live

State

CM Revanth Reddy | భారీ వర్షాల వేళ.. ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..
Hyderabad

CM Revanth Reddy | భారీ వర్షాల వేళ.. ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..

Hyderabad : ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీసు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి (CM Revanth Reddy) ఉన్నతాధికారుల సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. అవసరానికి అనుగుణంగా 24 గంటల పాటు ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని చెప్పారు. జంట నగరాల్లో గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనులకు సంబంధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ముందస...
భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. చర్లపల్లి-రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లు – SCR Special Trains
Hyderabad, State

భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. చర్లపల్లి-రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లు – SCR Special Trains

Special Trains | తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామేశ్వరం వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్‌ చెప్పింది. చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్ (Cheralapalli) నుంచి రామనాథపురం (Ramanathapuram) వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్ల‌డించింది. చర్లపల్లి-రామనాథపురం (07695) రైలు ఈనెల 11 నుంచి 25 వరకు ప్రతీ బుధవారం రాకపోకలు ప్ర‌యాణికుల‌కు సేవ‌లందిస్తుందిన పేర్కొంది. అలాగే, రామనాథపురం నుంచి చర్లపల్లి (07696) రైలు ఈ నెల 13 నుంచి 27 వరకు ప్రతీ శుక్రవారం ఈ ప్ర‌త్యేక‌ రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. SCR Special Trains హాల్టింగ్ స్టేష‌న్లు ఙ‌వే.. ఈ ప్ర‌త్యేక‌ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, చెన్నై ఎగ్మోర్‌, చెంగల్పట్టు, విల్లుపురం, చిదంబరం, సిర్కాజీ, మయిలదుతురై, తిరువూర్‌, తిరుతురైపూండి, అదిరంపట్టణం, పుదుకొట్టై, అ...
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇదే.. Telangana Formation Day 2025
Hyderabad, State

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇదే.. Telangana Formation Day 2025

Telangana Formation Day 2025 | రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమ‌వారం సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌ (secunderabad parade ground) లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు ఇంచార్జీలను నియమించింది. Telangana Formation Day 2025 Shedule 09:40 గంటలకు సికింద్రాబాద్‌ లోని పరేడ్ గ్రౌండ్‌లో పరేడ్‌కు సిద్ధం 09:45 గంటలకు పరేడ్ కమాండర్ పరేడ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు 09:50 గంటలకు డీజీపీ డాక్టర్ జితేందర్ చేరుకుంటారు 09:52 గంటలకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు చేరుకుంటారు. 09:55 గంటలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సీఎంకు స్వాగతం పలుకుతారు. 10:00 గంటలకు ము...
అన్నింటా కాంగ్రెస్ ప్ర‌భుత్వం వైఫ‌ల్యం – Harish Rao
Hyderabad, State

అన్నింటా కాంగ్రెస్ ప్ర‌భుత్వం వైఫ‌ల్యం – Harish Rao

తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం అన్నింటా విఫల‌మైంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్‌రావు (BRS MLA Harish Rao ) అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం, తీగుల్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఆయ‌న ప్రారంభించారు. అలాగే గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంత‌రం హరీశ్ రావు మాట్లాడుతూ.. గ్రామంలో సొంత జాగా కొని, సొంత డ‌బ్బుల‌తో పార్టీ కార్యాల‌యం నిర్మించిన ఘనత తీగుల్ పార్టీ కార్యకర్తలకే దక్కిందని కొనియాడారు. ఇది రాష్ట్రానికి ఆదర్శనీయం. ఈ గ్రామం ఎంతో గొప్పది.2001లో బిఆర్ఎస్ పార్టీ పెట్టిన నాడు స్థలం కొంటే రజతోత్సవం సందర్భంగా బిల్డింగ్ ప్రారంభించుకున్నం. స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు తీగుల్ గ్రామానిది గొప్ప చరిత్ర. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో ఈ గ్రామం నుంచి కుమ్మరి బాలయ్య, కిష్టాపురం శాంతయ్య, ఆంజనేయులు, మల్లారెడ్డి వంటి వారు ఎందరో...
1770 వజ్రాలు పొదిగిన మిస్ వరల్డ్ 2025 కిరీటం ప్రత్యేకతలు తెలుసా? Miss World 2025
State, LifeStyle

1770 వజ్రాలు పొదిగిన మిస్ వరల్డ్ 2025 కిరీటం ప్రత్యేకతలు తెలుసా? Miss World 2025

Miss World 2025 Crown : గొప్ప వారసత్వ నగరమైన హైదరాబాద్, 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తుండడంతో ఉత్సాహంతో నిండిపోయింది. గత సంవత్సరం ముంబైలో జరిగిన ఈవెంట్ తర్వాత, ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ రాజధానిపై ఉంది. ఇక్కడ శనివారం గ్రాండ్ ఫినాలే జరుగుతోంది. భారతదేశానికి చెందిన నందిని గుప్తాతో సహా టాప్ 40 మంది పోటీదారులు మే 29, 30వ తేదీలలో జరిగిన ఇంటర్వ్యూ రౌండ్‌లో ఇప్పటికే తమ చాతుర్యాన్ని ప్రదర్శించారు. 2017లో భారతదేశానికి చెందిన మానుషి చిల్లార్ టైటిల్ గెలుచుకోవడంతో, రాజస్థాన్‌కు చెందిన ప్రతిభావంతులైన ప్రతినిధి నందినిపై అంచనాలు పెరిగాయి. ఆమె గెలిస్తే, నందిని కీర్తితో మునిగిపోవడమే కాకుండా 1770 మెరిసే వజ్రాలతో పొదిగిన ఉత్కంఠభరితమైన కిరీటాన్ని కూడా ధరిస్తుంది! Miss World 2025 మిస్ వరల్డ్ 2025 కిరీటం ప్రత్యేకతలు ఇవే.. ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ కిరీటం ఒక కళాఖండం! 1770 చిన్న వజ్రాలు,...
error: Content is protected !!