Sarkar Live

State

MLC Oath | మండ‌లిలో ప్ర‌మాణ స్వీకారోత్సం.. కొలువుదీరిన కొత్త ఎమ్మెల్సీలు
State

MLC Oath | మండ‌లిలో ప్ర‌మాణ స్వీకారోత్సం.. కొలువుదీరిన కొత్త ఎమ్మెల్సీలు

MLC Oath : నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు (MLCs) తెలంగాణ రాష్ట్ర శాసన మండలి (Telangana Legislative Council)లో ఈ రోజు ప్రమాణ స్వీకారం (Oath Taking) చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందరెడ్డి (Legislative Council Chairman Gutta Sukhender Reddy) ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్య‌క్ర‌మంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కొక్కరిని వేదికపైకి పిలిచి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు హాజరయ్యారు. గెలిచింది ఎవ‌రెవ‌రంటే.. ఎమ్మెల్యే కోటా నుంచి కాంగ్రెస్ (Congress) తరపున విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయ...
Amaravati Rajadhani : ఏపీకి కేంద్రం వరాల జల్లు.. అమరావతి రాజధానికి భారీ నిధులు..
State

Amaravati Rajadhani : ఏపీకి కేంద్రం వరాల జల్లు.. అమరావతి రాజధానికి భారీ నిధులు..

Amaravati Rajadhani : అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టు (Amaravati Capital Development project)కు కేంద్ర ప్రభుత్వం (Central Government) భారీగా నిధులను విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు (World Bank) నుంచి మొట్టమొదటి విడతగా 205 మిలియన్ డాలర్ల (రూ. 1,700 కోట్లకు పైగా) నిధులు అందిన వెంటనే, కేంద్రం తన వాటా రూపంలో రూ. 800 కోట్లు విడుదల చేసింది. ఇలా మొత్తం రూ. 4,285 కోట్లు రాష్ట్రానికి జమ అయ్యాయని ఓ ఉన్న‌తాధికారి తెలిపారు. Amaravati Rajadhani : రూ. 15,000 కోట్ల ప్రణాళిక రాజధాని అభివృద్ధి (Amaravati Capital Development project) కోసం కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో రూ. 15 వేల‌ కోట్లను కేటాయించింది. ఇందులో ప్రపంచ బ్యాంకు (WB), ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (Asian Development Bank (ADB) తలా USD 800 మిలియన్ (మొత్తం USD 1,600 మిలియన్) రూపంలో నిధులు సమకూర్చనున్నాయి. మిగిలిన రూ. 1,400 కోట్లు కేంద్ర ప్రభుత...
Baldness treatment | హెయిర్ రీగ్రోత్ చేస్తాన‌న్నాడు.. చివ‌ర‌కు ఏమైందో తెలిస్తే షాక్!
State

Baldness treatment | హెయిర్ రీగ్రోత్ చేస్తాన‌న్నాడు.. చివ‌ర‌కు ఏమైందో తెలిస్తే షాక్!

Baldness treatment : హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీ ప్రాంతమైన చందూలాల్ బారదరిలో చోటుచేసుకున్న ఘటన సోషల్ మీడియాలో క‌ల‌క‌లం రేపుతోంది. బ‌ట్ట‌త‌ల‌పై జ‌ట్టు పెరిగేలా చేస్తాన‌ని (Baldness treatment) ఓ బార్బ‌ర్ చేసిన ట్రీట్మెంట్ హాట్ టాపిక్‌గా మారింది. గుండు చేసి… మందు రాసి ఢిల్లీకి చెందిన ఒక యువ బార్బర్ ష‌కీల్ స‌ల్మానీ.. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ( social media influencer barber ) కూడా. తాను తలపై మళ్లీ జుట్టు పెరగే విధంగా మందు తయారు చేశానని అతడు ప్ర‌చారం చేశాడు. దాన్ని తలపై రాస్తే తిరిగి జ‌ట్టు వ‌స్తుంద‌ని న‌మ్మ‌బ‌లికాడు. తాను పనిచేస్తున్న "బిగ్ బాస్ సెలూన్" (ఫతే దర్వాజా రోడ్) వద్ద ఈ ప్రక్రియ మొదలు పెట్టాడు. హెయిర్ రీగ్రోత్ కోసం వ‌చ్చే వారికి మొదట గుండు చేసి, ఆ తర్వాత ఒక తెల్లటి లోషన్ (Hair regrowth lotion)ను తలపై బ్రష్‌తో అప్లై చేసేవాడు. Baldness treatment : సోషల్ మీడియాలో ప్రచారం...
Sri Rama Navami | భ‌ద్రాద్రిలో నేత్ర‌ప‌ర్వంగా రాములోరి కల్యాణం..
State

Sri Rama Navami | భ‌ద్రాద్రిలో నేత్ర‌ప‌ర్వంగా రాములోరి కల్యాణం..

Sri Rama Navami : శ్రీరామనవమి వేడుకలను తెలంగాణ (Telangana Sri Rama Navami Events)లో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వ‌హించారు. భద్రాచలంలో ఈ రోజు సీతారాముల కల్యాణ (Sita Rama Kalyanam) మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పుణ్య సందర్భాన్ని (Bhadrachalam Festival Celebrations) తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క‌ల్యాణాన్ని త‌ల‌కించిన ల‌క్ష‌లాది మంది భక్తులు శ్రీ సీతారాముల కల్యాణం కోసం మిథిలా స్టేడియాన్ని (Mithila Stadium) అద్భుతంగా అలంకరించారు. శిల్ప కళాశోభితమైన కల్యాణ మండపంలో ఉదయం 10:30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం (Thirukalyana Mahotsavam) ఆరంభమైంది. అభిజిత్ లగ్నంలో జరిగిన ఈ కల్యాణోత్సవం కనుల‌ పండువగా జరిగింది. లక్షలాది మంది భక్తులు ఈ మ‌హా ఘ‌ట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. వేలాది మంది భక్తులు మిథిలా స్టే...
Ram Navami | నేటి భద్రాద్రి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధం
State

Ram Navami | నేటి భద్రాద్రి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధం

Bhadrachalam | దక్షిణ అయోధ్యగా గుర్తింపు పొందిన భద్రాద్రి(Bhadradri)లో శ్రీరామనవమి (Ram Navami) వేడుకలకు సర్వం సిద్దం అయ్యింది. ఆదివారం రాములవారి కల్యాణోత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాముల వారి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం గరుడ ధ్వజ పట లేఖనం కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గరుడ ధ్వజ పటావిష్కరణ, అనంతరం గరుడ ధ్వజాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. అత్యంత పవిత్రమైన వస్త్రంపై ధ్వజ పటాన్ని లిఖిస్తారు. దానికి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మ కోవెలలో పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా రక్షగా ఉండాలని కోరుతూ గరుత్మంతుడి పటాన్ని ధ్వజ స్తంభంపై ఎగురవేస్తారు. శుక్రవారం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, 5న ఎదుర్కోలు కార్యక్రమం జరిగింది. 6న నవమి రో...
error: Content is protected !!