Sarkar Live

warangal

సరస్వతి పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా టెంట్ సిటీ – Saraswathi Pushkaralu 2025
State, warangal

సరస్వతి పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా టెంట్ సిటీ – Saraswathi Pushkaralu 2025

కాళేశ్వరం పుష్కరాల్లో ఆకట్టుకుంటున్న టెంట్ సిటీ Saraswathi Pushkaralu 2025 | సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరం (Kaleshwaram) లో రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. కొన్ని నెలల క్రితం ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళా స్ఫూర్తితో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar babu ) మార్గనిర్దేశంలో కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన టెంట్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పుష్కర ఘాట్లకు సమీపంలో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో వారం పాటు మూడు షిఫ్టుల్లో 100 మంది కార్మికులు శ్రమించి అధునాతన వసతులతో కూడిన 40 అద్దె గదులను అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ బస చేసిన వారి సౌకర్యార్థం డైనింగ్ హాల్, ప్రత్యేక ఫుడ్ కోర్టును అందుబాటులోకి తెచ్చారు. 200 మంది సేద తీరేలా ప్రత్యేకంగా డార్మిటరీని కూడా ఏర్పాటు చేశారు. తెలుగు వార్తలు, ప్...
మండుటెండల్లో ప్రయాణికులకు రైల్వే వినూత్న సేవలు – South Central Railway
State, warangal

మండుటెండల్లో ప్రయాణికులకు రైల్వే వినూత్న సేవలు – South Central Railway

Warangal : ఎండలు ఠారెత్తుతున్న వేళ దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. స్టేషన్లలో వేసవిలో దాహార్తితో బాధపడుతున్న ప్రయాణికుల వద్దకు తాగునీరు అందించే ఏర్పాట్లు (Summer Water Service) చేసింది. స్టేషన్లలో ప్లాట్ ఫాంలపై నిలిచి ఉన్న రైళ్లలో ప్రయాణికుల వద్దకు నేరుగా రైల్వే సిబ్బంది నీళ్లు తెచ్చి ఇస్తున్నారు. దీంతో రైల్వే శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణలోని ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటైన కాజీపేట రైల్వే స్టేషన్‌లో తాగునీరు అందించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా రైల్వే ప్రయాణికులకు తాగునీటి వసతులు కల్పిస్తున్నారు మరోవైపు రైల్వేల భద్రత విషయమై ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అప్రమత్తమైంది. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే జోన్ ప‌రిధిలో ఉన్న రైల్వే స్టేష‌న్ల‌లో భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ప్ర...
BRS Party : కాంగ్రెస్ కు ఏం రోగమొచ్చింది.. ప్రభుత్వ పాలన తీరుపై కేసీఆర్ నిప్పులు
warangal

BRS Party : కాంగ్రెస్ కు ఏం రోగమొచ్చింది.. ప్రభుత్వ పాలన తీరుపై కేసీఆర్ నిప్పులు

KCR | ప‌దేండ్ల పాటు ద‌గ‌ద‌గ‌లాడిన తెలంగాణ ఇప్పుడు అంధకారంలోకి కూరుకుపోయిందని బిఆర్ఎస్ (BRS Party) అధినేత, తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. యావత్ భారతదేశం ఆశ్చ‌ర్య‌పోయేలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నామ‌ని కానీ ఇప్పుడు అసమర్థ నిర్ణయాలు, తెలివితక్కువ పాలనతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. వ‌రంగ‌ల్ ఎల్క‌తుర్తిలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి కాంగ్రెస్‌, టీడీపీలో ఉన్న నాయకులు పదవుల కోసం పెదవులు మూశారు తప్ప ఎప్పుడూ కూడా కొట్లాడలేదు. గులాబీ జెండా ఎగిరే వరకు కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయారు. తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసినవారు బీఆర్‌ఎస్‌ బిడ్డలు అని గర్వంగా చెబుతున్నా. కానీ, పదవుల కోసం తెలంగాణను ఆగం చేసినవారు ఆనాడు ఉన్న కాంగ్రెస్‌ నాయక...
BRS Silver Jubilee | బీఆర్ఎస్‌లో స‌మ‌రోత్సాహం..
State, warangal

BRS Silver Jubilee | బీఆర్ఎస్‌లో స‌మ‌రోత్సాహం..

BRS Silver Jubilee బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi-BRS) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక (Silver Jubilee Celebrations) జ‌ర‌గ‌నుంది. రేపు (ఏప్రిల్ 27న ) వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి (Elkathurthi)లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. దీని కోసం ఏర్పాట్ల‌న్నీ పూర్త‌వుతున్నాయి. BRS Silver Jubilee : జోరుగా ప్రచారం ఈ రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. పార్టీ జెండాలు, తోరణాలు కడుతున్నారు. గోడల మీద రాతలు రాస్తున్నారు. పోస్టర్లు అంటిస్తున్నారు. ఇది కేవలం ఒక సభ కాదని, ఒక ఉద్యమంలా మారుతోందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద సభ (the largest public meeting in India)ను పెట్టలేదని అంటున్నారు. ఎల్కతుర్తిలో దాదాపు 1300 ఎకరాల్లో ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అందులో 200 ఎకరాలను సభా వేదిక కోసం ప్రత్...
error: Content is protected !!