Sarkar Live

Trending

Christmas Celebrations 2025 | ఈ దేశాల్లో జనవరి 7న క్రిస్మస్ వేడుకలు.. ఎందుకో తెలుసా?
Trending

Christmas Celebrations 2025 | ఈ దేశాల్లో జనవరి 7న క్రిస్మస్ వేడుకలు.. ఎందుకో తెలుసా?

Christmas Celebrations 2025 ప్రపంచంలోని చాలా దేశాలు డిసెంబర్ 25 యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకుంటాయి. చ‌ర్చిల్లో క్రీస్తు కోసం ప్రార్థ‌న‌లు, క్రిస్మ‌స్ ట్రీలు, విందు వినోదాల‌తో ఉల్లాసంగా గ‌డుపుతారు. అయితే, అన్ని దేశాలు లేదా కమ్యూనిటీలు డిసెంబ‌ర్ 25న క్రిస్మస్‌ను పాటించవు. ఆయా దేశాల్లో సాంస్కృతిక సంప్రదాయాలు, మతపరమైన క్యాలెండర్లు, చారిత్రక ఆచారాల కార‌ణంగా ఈ వేడుక‌లు జ‌రుపుకోవు. 25న క్రిస్మస్ జరుపుకోని దేశాలు, వారి ప్రత్యేక సంప్రదాయాల వెనుక గల కారణాలను ఇక్కడ చూడండి. Christmas Celebrations జనవరి 7న క్రిస్మస్ జరుపుకుంటున్న దేశాలు ఈ తేదీ జూలియన్ క్యాలెండర్ ఆధారంగా రూపొందించబడింది. ఇది ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే 13 రోజులు వెనుకబడి ఉంది. అనేక దేశాల్లోని ఆర్థడాక్స్ క్రైస్తవ సంఘాలు జనవరి 7న క్రిస్మస్‌ను జరుపుకుంటాయి. రష్యా: రష...
National Farmers Day | కిసాన్ దివ‌స్‌ ఎందుకు జ‌రుపుకుంటున్నాం.. ఏమిటి ప్రాముఖ్య‌త‌?
Trending

National Farmers Day | కిసాన్ దివ‌స్‌ ఎందుకు జ‌రుపుకుంటున్నాం.. ఏమిటి ప్రాముఖ్య‌త‌?

National Farmers Day : మ‌న భార‌త‌దేశంలో జాతీయ రైతుల దినోత్సవాన్ని కొన్నేళ్లుగా జ‌రుపుకుంటున్నాం. ప్ర‌తి ఏడాది డిసెంబ‌రు 23న కిసాన్ దివ‌స్‌గా దీన్ని నిర్వ‌హించుకుంటున్నాం. దివంగ‌త మాజీ ప్ర‌ధాని చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ జ‌యంతి (Charan Singh) సంద‌ర్భంగా ఆయ‌న స్మార‌కార్థం ఈ వేడుక‌ను జ‌రుపుకుంటున్నాం. ఈ కిసాన్ దివ‌స్‌ను మ‌న పాల‌కులు రైతుల‌కు అంకితం చేశారు. దేశానికి వెన్నుముక అయిన అన్న‌దాత‌ను గౌర‌వించ‌డానికి, కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డానికి ఈ వేడుక‌ను మ‌నుగ‌డ‌లోకి తెచ్చారు. నేడు కిసాన్ దివ‌స్‌. ప్ర‌తి సంవ‌త్స‌రం లాగే ఈ రోజు భార‌త‌దేశం దీన్ని నిర్వ‌హిస్తోంది. కిసాన్ దివ‌స్ ( National Farmers Day ) చరిత్ర చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ 1979 నుంచి 1980 వరకు భారతదేశ ప్రధాన మంత్రిగా పని చేశారు. రైతుల సంక్షేమానికి పాటుప‌డిన ఆయ‌న వ్యవసాయ‌రంగ అభివృద్ధికి అనేక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేశారు. అనేక విధానాల‌ను ప్ర‌వేశ‌పెట్...
Modi Kuwait Visit | కువైట్ సింగ‌ర్ నోట.. సారే జ‌హాన్ సే అచ్ఛా పాట‌
Trending

Modi Kuwait Visit | కువైట్ సింగ‌ర్ నోట.. సారే జ‌హాన్ సే అచ్ఛా పాట‌

Modi Kuwait Visit : కువైట్ సింగ‌ర్ ముబారక్ అల్ రాషీద్ (Mubarak Al Rashed) మ‌న దేశ‌భ‌క్తి గీతాన్ని ఆల‌పించారు. సారే జ‌హాన్ సే అచ్ఛా అంటూ ఆహూతుల‌ను ఆక‌ట్టుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈవెంట్‌లో రాషీద్ ఈ పాట‌ను పాడ‌టంతో కువైట్ వాసులు మంత్ర‌ముగ్ధుల‌య్యారు. ప్ర‌వాస భార‌తీయుల్లో భావోద్వేగం ఉప్పొంగింది. మ‌న‌దేశం గొప్ప‌దానాన్ని కువైట్ కొనియాడ‌టంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. మోదీ గొప్ప‌గా మాట్లాడారు : రాషీద్ ముబారక్ అల్ రాషీద్ ANIతో మాట్లాడుతూ కువైట్‌, భారతదేశం మధ్య బలమైన సంబంధంపై గ‌ర్వ‌ప‌డుతున్నాను. నా దేశం కువైట్ గొప్ప‌ద‌నం గురించి భార‌త ప్ర‌ధాని మోదీ (Prime Minister Narendra Modi) గొప్ప‌గా వ‌ర్ణించారు. రెండు దేశాల మధ్య సంబంధం గురించి ఆయ‌న బాగా మాట్లాడారు. ఆయన కువైట్ (Kuwait) ప్రజలకు భారతదేశాన్ని సందర్శించాలని కోర‌డం ఆనందాన్ని ఇచ్చిం...
PM Modi Kuwait Visit | కువైట్‌లో మోదీ చారిత్రాత్మక పర్యటన.. 43 ఏళ్లలో తొలిసారి..
National, Trending

PM Modi Kuwait Visit | కువైట్‌లో మోదీ చారిత్రాత్మక పర్యటన.. 43 ఏళ్లలో తొలిసారి..

PM Modi Kuwait Visit | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్‌కు చేరుకున్నారు. రెండు రోజుల‌పాటు ఆయ‌న ఈ దేశంలో ప‌ర్య‌టించ‌నున్నారు. మోదీ ప‌ర్య‌ట‌న చారిత్ర‌కంగా నిలిచింది. 43 సంవత్సరాల తర్వాత గల్ఫ్ దేశానికి భారత ప్రధాని చేయబోయే తొలి పర్యటన ఇది. కువైట్ రాజు షేక్ మేశాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబాహ్ ఆహ్వానం మేరకు మోదీ అక్క‌డి వెళ్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న రెండు దేశాల మ‌ధ్య పెరుగుతున్న సత్సంబంధాల‌కు ప్ర‌తీక అని విశ్లేష‌కులు అంటున్నారు. భార‌త్, కువైట్‌కు ప్ర‌యోజన‌క‌రంగా నిల‌వ‌నుంద‌ని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కువైట్‌తో బలమైన వాణిజ్య సంబంధాలు భార‌త్‌, కువైట్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా శక్తి రంగంలో భారతదేశానికి కువైట్ అగ్ర వ్యాపార భాగస్వామిగా ఉంది. ఈ నేప‌థ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 10.47 బిలియన్ డాల‌ర్...
US California | కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ.. కారణమిదే..
Trending

US California | కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ.. కారణమిదే..

US California:  : కాలిఫోర్నియాలో అత్య‌వ‌స‌ర పరిస్థితులు ఎదుర‌వుతున్నాయి. బ‌ర్డ్‌ఫ్లూ అవియ‌న్ ఇన్‌ఫ్లూయెంజా A (H5N1) వైర‌స్‌ విజృంభించింది. దీని ప్ర‌భావంతో ఇప్ప‌టికే చాలా మంది అనారోగ్య పాలయ్యారు. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హెల్త్ ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు అక్క‌డి గ‌వ‌ర్న‌ర్ గావిన్ న్యూసమ్ ఈ రోజు వెల్ల‌డించారు. దక్షిణ కాలిఫోర్నియాలో కేసుల గుర్తింపు severe bird flu : దక్షిణ కాలిఫోర్నియాలోని పాడి పశువుల ఫారాల్లో ఈ కేసులను గుర్తించిన‌ట్టు గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. దీంతో ఎమర్జెన్సీని ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని పేర్కొన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు త‌గిన చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించామ‌ని వెల్ల‌డించారు. గ‌తంలో ఎన్న‌డూ కాలిఫోర్నియాలో ఒక‌ వ్యక్తి నుంచి మ‌రొక‌రికి ఈ వైరస్ వ్యాపించ‌లేదని, అయితే.. ఈ వైర‌స్ బారిప‌డిన బాధితుల్లో ఎక్కువగా మంది పాడి పశువులత...
error: Content is protected !!