Sarkar Live

Trending

Sunita Williams | భార‌త్‌కు సునీతా విలియమ్స్.. ప‌ర్య‌ట‌న ఎప్పుడంటే..
Trending

Sunita Williams | భార‌త్‌కు సునీతా విలియమ్స్.. ప‌ర్య‌ట‌న ఎప్పుడంటే..

Sunita Williams : భారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి చేరుకోవడం (coming back to Earth)తో ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో సాహసాలను చవిచూసిన ఆమె విజయవంతంగా తన మిషన్ (mission)ను పూర్తి చేసి భూమి (Earth)పై అడుగుపెట్టారు. ప్రస్తుతం సునీతా విలియమ్స్ కొంతకాలం నాసా (NASA) వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం కుటుంబ సభ్యులను కలుసుకుని మరికొంత సమయం గడపనున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత భారత్‌లో పర్యటించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని సునీతా విలియమ్స్ బంధువు ఫల్‌గునీ పాండ్యా వెల్లడించారు. జాతీయ మీడియాతో ఆయ‌న ప‌లు అంశాల‌పై మాట్లాడారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి టూర్లు భూమికి సురక్షితంగా సునీతా విలియమ్స్ (Sunita Williams) చేరుకోవడం తనకు అపారమైన ఆనందాన్ని కలిగించిందని ఫల్‌గునీ పాండ్యా తెలిపారు. డ్ర...
Relief for Multiplexes | రాత్రి 11 దాటినా పిల్లలు సినిమాలు చూడొచ్చు.. ఆంక్ష‌ల‌కు బ్రేక్‌
Trending

Relief for Multiplexes | రాత్రి 11 దాటినా పిల్లలు సినిమాలు చూడొచ్చు.. ఆంక్ష‌ల‌కు బ్రేక్‌

Relief for Multiplexes : మల్టీప్లెక్స్ థియేట‌ర్ల యజమానులకు తెలంగాణ‌ హైకోర్టు (Telangana High Court) ఊర‌టనిచ్చింది. 16 ఏళ్ల లోపు పిల్ల‌లు రాత్రి 11 గంట‌ల త‌ర్వాత సినిమాల‌కు హాజ‌రు కావద్ద‌నే ఆంక్ష‌ల‌ను తాత్కాలిక (temporary relief ) నిలిపివేసింది. ఆంక్ష‌లు విధించే ముందు అన్నివ‌ర్గాల అభిప్రాయాల‌ను ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంద‌ని పేర్కొంది. థియేట‌ర్ య‌జ‌మానులు, పిల్ల‌ల త‌ల్లిదండ్రులు, బాల సంర‌క్ష సంస్థ‌లు, వైద్య నిపుణులను సంప్ర‌దించి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించి తుది నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అప్ప‌టి వ‌ర‌కు ఈ ఆంక్ష‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్టు న్యాయ‌స్థానం తెలిపింది. Multiplexes : యజమానుల ఆందోళన రాత్రి 11 గంట‌ల త‌ర్వాత 16 ఏ ళ్ల పిల్ల‌లు సినిమాల‌కు రావ‌ద్ద‌నే ఆంక్ష‌ల‌తో తాము తీవ్రంగా న‌ష్ట‌పోతున్నామ‌ని మల్టీప్లెక్సుల య‌జమానులు ఇటీవ‌ల హైకోర్టును ఆ...
Mechanical Elephants | ఇక ఉత్స‌వాల్లో కృత్రిమ ఏనుగులు.. PETA ప్ర‌తిపాద‌న‌
Trending

Mechanical Elephants | ఇక ఉత్స‌వాల్లో కృత్రిమ ఏనుగులు.. PETA ప్ర‌తిపాద‌న‌

Mechanical Elephants : కేరళ (Kerala)లో ఇటీవల ఏనుగు దాడులు పెరిగాయి. దీంతో అనే మంది ప్రాణాల‌ను కోల్పోయారు. చాలామంది గాయ‌ప‌డ్డారు. ఆలయాలు, ప్రార్థ‌న స్థ‌లాల్లో జ‌రిగే పండుగ‌ల సమయంలో ఈ దుర్ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (PETA) ఇండియా అనే జంతు హక్కుల సంస్థ ఒక ప్రత్యేక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. నిజ‌మైన ఏనుగుల్లా Mechanical Elephants ఉత్స‌వాల్లో ఏనుగుల‌ను వినియోగించ‌డం వల్ల శారీర‌క‌, మాన‌సిక ఒత్తిడి పెరిగి అవి విచ‌క్ష‌ణ కోల్పోయి హింసాత్మ‌కంగా మారుతున్నాయ‌ని PETA అంటోంది. వాటి స్థానంలో కృత్రిమ ఏనుగుల‌ను వినియోగించాల‌ని కోరింది. అచ్చం అస‌లైన ఏనుగుల్లా జీవం ఉట్టిప‌డే విధంగా ఇవి ఉంటాయ‌ని తెలిపింది. ఈ యాంత్రిక (కృత్రిమ‌) ఏనుగుల‌ను తాము స‌మ‌కూర్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని PETA అంటోంది. అయితే.. దానికి ఒక ష‌ర‌తు విధించింది. ఉత్స‌వాల‌కు వి...
Manchu Manoj : మంచు మ‌నోజ్ అరెస్టు.. ఎందుకంటే…
Trending

Manchu Manoj : మంచు మ‌నోజ్ అరెస్టు.. ఎందుకంటే…

Manchu Manoj : సినీ నటుడు మంచు మనోజ్‌ను తిరుపతి (Tirupati) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్ధ‌రాత్రి ఆయన్ను బాకారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టుకు సంబంధించిన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. చంద్రగిరి నియోజకవర్గం ( Chandragiri constituency)లో నిర్వహించిన జల్లికట్టు వేడుకలకు మంచు మనోజ్ (Actor Manchu Manoj), ఆయ‌న భార్య భూమా మౌనిక హాజరయ్యారు. చంద్రగిరి మండలంలోని గంగమ్మ ఆలయం సమీపంలో ఈ ఉత్స‌వం జ‌రిగింది. ఇందులో మంచు విష్ణు త‌న భార్య‌తో క‌లిసి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా Manchu Manoj జల్లికట్టు (Jallikattu) అనేది సంప్రదాయ క్రీడ. ఇందులో ఎద్దును జనసమూహంలోకి వ‌దులుతారు. ఈ ఆట‌లోల పాల్గొనేవారు ఎద్దు కొమ్ములను పట్టుకుని దాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎద్దును ఆపడం లేదా దాని కొమ్ముల నుంచి జెండాలను తీసేయడం అనే ల‌క్ష్యంతో ఈ క్రీడ సాగుతుంది. ఈ వేడుకలకు మంచు మనోజ్...
Yamuna River | య‌మునా నది ప్ర‌క్షాళన మొద‌లైంది. భారీ యాంత్రాల‌తో క్లీనింగ్‌..
Trending

Yamuna River | య‌మునా నది ప్ర‌క్షాళన మొద‌లైంది. భారీ యాంత్రాల‌తో క్లీనింగ్‌..

New Delhi | దేశ రాజ‌ధాని న్యూఢిల్లీవాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యమునా నదిని శుద్ధి చేసే కార్యక్రమం (Yamuna River Cleaning) అధికారికంగా ప్రారంభమైంది, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా నదిని పునరుజ్జీవింపజేయడానికి నాలుగు దశల ప్రతిష్టాత్మక ప్లాన్ ను ప్ర‌క‌టించారు. చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత, నదిలో చెత్తాచెదారాన్ని కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం మూడేళ్ల ప్రణాళికను ఆవిష్కరించింది. నది నుంచి వ్యర్థాలను తొలగించడానికి చెత్త స్కిమ్మర్లు, కలుపు మొక్కలను తీసే యంత్రాలు, డ్రెడ్జ్ యుటిలిటీ క్రాఫ్ట్‌లను మోహరించామ‌ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. కాలువల్లోకి మురుగునీటిని విడుదల చేస్తున్న పరిశ్ర‌మ‌ల‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC)ని కూడా ఆదేశించారు. సోషల్ మీడియా సైట్ X లో, LG కార్యాలయం ఈ తాజా చొర‌వ‌ను పోస్ట్ చేసింది. య‌మునా న‌దిన...
error: Content is protected !!