Sarkar Live

Trending

Maha Kumbh Stampede | మ‌హాకుంభామేళాలో అప‌శ్రుతి
Trending

Maha Kumbh Stampede | మ‌హాకుంభామేళాలో అప‌శ్రుతి

Maha Kumbh Stampede | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభామేళాలో ఈ రోజు అప‌శ్రుతి చోటుచేసుకుంది. మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా అమృత స్నానాన్ని ఆచ‌రించే సమయంలో తొక్కిస‌లాట జ‌రిగింది. గంగా, యమునా, పౌరాణిక సరస్వతి నదుల సంగమానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. బారికేడ్లు విరిగిప‌డి.. మౌని అమావాస్య సంద‌ర్భంగా అమృత స్నానానికి (Amrit Snan) కోట్లాది మంది భ‌క్తులు త్రివేణి సంగ‌మానికి త‌ర‌లివ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆ ప్ర‌దేశ‌మంతా కిక్కిరిసిపోవ‌డంతో బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో గందరగోళం ఏర్పడి తొక్కిస‌లాట జ‌రిగింది. Maha Kumbh Stampede : ఆస్ప‌త్రుల్లో క్ష‌త‌గాత్రులు మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం కోసం సంగమానికి చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగింద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో అనేక మంది మరణించారని, ...
Man eating Tiger | మనిషి రక్తం రుచి మరిగిన పులి.. చివ‌ర‌కు ఇలా…
Trending

Man eating Tiger | మనిషి రక్తం రుచి మరిగిన పులి.. చివ‌ర‌కు ఇలా…

Man eating Tiger | పెద్ద పులి దాడులతో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ (wayanad) జిల్లా ఇటీవల వార్తల్లో నిలిచింది. మనంతవాడి (Mananthavady) సమీపంలోని కాఫీ తోటల్లో చోటుచేసుకున్న ఘ‌ట‌న తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ మ‌హిళను పెద్దపులి దాడి చేసి చంపడం క‌ల‌క‌లం రేపింది. నరమాంసం తిన్న ఆ పెద్ద‌పులి ఆ త‌ర్వాత వరుస దాడులకు పాల్పడటం మ‌రింత భ‌యాందోళ‌న‌కు కార‌ణ‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆ పులిని కేర‌ళ ప్ర‌భుత్వం మ్యాన్ ఈట‌ర్ (Man eating Tiger)గా ప్ర‌క‌టించి, దానిని సుర‌క్షితంగా ప‌ట్టుకొనేందుకు ముమ్మ‌ర చ‌ర్య‌లు చేపట్టింది. ముమ్మ‌ర గాలింపుల త‌ర్వాత‌.. పెద్ద పులి దాడుల నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు కేర‌ళ అట‌వీ శాఖ అధికారులు తీవ్ర ప్ర‌యత్నాలు చేశారు. పులిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సమీప అడ‌వుల్లో గాలించారు. చివ‌ర‌కు ఆ పులి క‌ళేబ‌రాన్ని అట‌వీ ప్రాంతంలో గుర్తించారు. మ‌రో క్రూర మృగం చేతిలో… ...
GBS Syndrome | దేశంలో విస్త‌రిస్తున్న మరో మహమ్మారి.. మ‌హారాష్ట్ర‌లో తొలి మ‌ర‌ణం
Trending

GBS Syndrome | దేశంలో విస్త‌రిస్తున్న మరో మహమ్మారి.. మ‌హారాష్ట్ర‌లో తొలి మ‌ర‌ణం

GBS Syndrome | గులియన్-బారే సిండ్రోమ్ (Guillain-Barré Syndrome (GBS).. దీని పేరు ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తోంది. ఎక్క‌డో పుట్టి ఎక్క‌డెక్క‌డి నుంచో తిరుగుతూ మ‌న‌దేశంలోనూ ఇది విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే అనేక మ‌హ‌మ్మారుల బారిన ప‌డి ముప్పు తిప్ప‌లు ప‌డిన భార‌తీయుల‌ను కొత్త‌గా ఈ గులియ‌న్-బారే సిండ్రోమ్ వ్యాధి క‌ల‌వ‌ర‌పెడుతోంది. పెరుగుతున్న GBS కేసులు GBS Syndrome Causes : ఈ గులియ‌న్-బారే సిండ్రోమ్ కేసులు మ‌న భార‌త‌దేశంలో పెరుగుతున్నాయి. మ‌హారాష్ట్రలోని పూణే (Pune) ప్రాంతం ఈ వ్యాధికి కేంద్రబిందువుగా మారింది. జనవరి 9న జీబీఎస్ లక్షణాలతో ఆస్ప‌త్రిలో చేరిన ఓ రోగి చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టు అక్క‌డి వైద్యులు ప్ర‌క‌టించారు. మ‌హారాష్ట్ర (Maharashtra)లో గులియ‌న్-బారే సిండ్రోమ్‌తో మ‌ర‌ణించిన తొలి కేసుగా ఇది న‌మోదైంది. ప్రస్తుతం మహారాష్ట్రలో జీబీఎస్ ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రుల్లో చేరిన వారి సంఖ్య ...
Viral News | గిరిజ‌న మ‌హిళ ఇంటి ముందు వంటావార్పు.. బ్యాంక‌ర్ల వింత ప్ర‌వ‌ర్త‌న‌
Trending

Viral News | గిరిజ‌న మ‌హిళ ఇంటి ముందు వంటావార్పు.. బ్యాంక‌ర్ల వింత ప్ర‌వ‌ర్త‌న‌

Viral News | అప్పును రాబ‌ట్టేందుకు బ్యాంకు అధికారులు వింత‌గా ప్ర‌వర్తించారు. మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క స‌భ్యురాలైన‌ ఓ గిరిజ‌న మ‌హిళ ఇంటి ముందు పొయ్యి అంటించి వంటావార్పు చేశారు. నిర‌స‌న పేరుతో ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ మ‌హిళ‌ భ‌యాందోళ‌లకు గురైంది. బ్యాంక‌ర్ల వైఖ‌రిని చూసి గ్రామ‌స్థులు విస్తుబోయారు. అప్పు వ‌సూలు చేసే విధానం ఇదేనా? అని నిల‌దీశారు. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఈ రోజు (ఆదివారం) చోటుచేసుకుంది. పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి.. ఓ మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘం (Self Help Group (SHG)లో సభ్యురాలు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు (Telangana Grameena Bank)లో ఆమెలో రూ. 61 వేల రుణం తీసుకుంది. వడ్డీతో పాటు అస‌లు చెల్లించడం భార‌మైంది ఆమెకు. ఈ క్ర‌మంలో బ్యాంకు నుంచి పలుమార్లు రిమైండర్లు వ‌చ్చాయి. చ‌దువురాని ఆమె ఈ విషయాన్ని గ‌మనించ‌లేదు. స‌కాలంలో ఆమె డ‌బ్బులు క‌ట్ట‌లేక‌...
PM Surya Ghar Muft Bijli Yojana : సోలార్ క‌రెంటుపై భారీ స‌బ్సిడీ.. ఇన్‌స్టాలేష‌న్ ఫ్రీ
Trending

PM Surya Ghar Muft Bijli Yojana : సోలార్ క‌రెంటుపై భారీ స‌బ్సిడీ.. ఇన్‌స్టాలేష‌న్ ఫ్రీ

PM Surya Ghar Muft Bijli Yojana : సౌర‌శ‌క్తితో విద్యుత్తు ఉత్ప‌త్తి చేసుకోవ‌చ్చ‌నేది అంద‌రికీ తెలిసిన‌ విష‌య‌మే. అయినా ఈ సోలార్ క‌రెంటుపై చాలా మందికి ఆస‌క్తి ఉండ‌దు. ఇదెంత ప్ర‌యోజ‌న‌క‌రమైనా దీనిపై ఇంట్రెస్టు చూప‌రు. అతి త‌క్కువ ఖ‌ర్చుతో గృహోప‌యోగాల‌కు విద్యుత్తును పొందొచ్చ‌ని తెలిసినా దీని వైపు మొగ్గు చూప‌రు. ఇన్‌స్టాలేష‌న్‌కు అయ్యే ఖ‌ర్చుకు భ‌య‌ప‌డి చాలా మంది సోలార్‌ ప్యానెళ్ల‌ను ఏర్పాటు చేసుకొనేందుకు ముందుకురారు.అయితే.. ఇక ఇలాంటి ఇబ్బందులు ఉండ‌బోవంటోంది కేంద్ర ప్ర‌భుత్వం. ‘పీఎం సూర్యగృహ ముస్త్ బిజ్లీ యోజ‌న’ పేరుతో కొత్త ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టింది. దీని ద్వారా సోలార్ విద్యుత్తును పొంద‌డం ఇక ఈజీ. ఈ యూనిట్ల‌ను ఏర్పాటు చేసుకోవ‌డానికి మోదీ ప్ర‌భుత్వం భారీగా స‌బ్సిడీ ఇస్తోంది. ఉచిత విద్యుత్తే ల‌క్ష్యంగా… ప్రజలకు ఉచిత విద్యుత్తును అందించే లక్ష్యంతో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ 2024 ఫి...
error: Content is protected !!