Sarkar Live

Trending

Jewar International Airport | ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం..
Trending

Jewar International Airport | ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం..

ఢిల్లీకి సమీపంగా ఉత్తర ప్రదేశ్‌లో నోయిడా వ‌ద్ద నిర్మితమవుతున్న జేవర్ అంతర్జాతీయ విమానాశ్రయం (Jewar International Airport) ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా నిలవనుంది. ఏప్రిల్ 2025 నుంచి ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంద‌ని కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Civil Aviation Minister Rammohan Naidu) రాజ్యసభలో వెల్లడించారు. ఇది ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సేవ‌లు అందిస్తుంద‌ని వెల్ల‌డించారు. ఉత్సుక‌త చూపుతున్న ఎయిర్‌లైన్స్‌లు జేవ‌ర్ విమానాశ్రయం ప్రారంభం కాకముందే ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ వంటి ఎయిర్‌లైన్స్‌లు తమ సేవలను ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి. ఈ ఎయిర్‌పోర్ట్ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు మరింత సౌలభ్యాన్ని అందించనుంది. నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేకు చాలా దగ్గరగా ఉండటంతో ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, అగ్రా, లక్నో వంటి ప్రధాన నగరాల నుంచి ప్రయాణం మరి...
Maha Kumbh Stampede | మ‌హాకుంభామేళాలో అప‌శ్రుతి
Trending

Maha Kumbh Stampede | మ‌హాకుంభామేళాలో అప‌శ్రుతి

Maha Kumbh Stampede | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభామేళాలో ఈ రోజు అప‌శ్రుతి చోటుచేసుకుంది. మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా అమృత స్నానాన్ని ఆచ‌రించే సమయంలో తొక్కిస‌లాట జ‌రిగింది. గంగా, యమునా, పౌరాణిక సరస్వతి నదుల సంగమానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. బారికేడ్లు విరిగిప‌డి.. మౌని అమావాస్య సంద‌ర్భంగా అమృత స్నానానికి (Amrit Snan) కోట్లాది మంది భ‌క్తులు త్రివేణి సంగ‌మానికి త‌ర‌లివ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆ ప్ర‌దేశ‌మంతా కిక్కిరిసిపోవ‌డంతో బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో గందరగోళం ఏర్పడి తొక్కిస‌లాట జ‌రిగింది. Maha Kumbh Stampede : ఆస్ప‌త్రుల్లో క్ష‌త‌గాత్రులు మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం కోసం సంగమానికి చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగింద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో అనేక మంది మరణించారని, ...
Man eating Tiger | మనిషి రక్తం రుచి మరిగిన పులి.. చివ‌ర‌కు ఇలా…
Trending

Man eating Tiger | మనిషి రక్తం రుచి మరిగిన పులి.. చివ‌ర‌కు ఇలా…

Man eating Tiger | పెద్ద పులి దాడులతో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ (wayanad) జిల్లా ఇటీవల వార్తల్లో నిలిచింది. మనంతవాడి (Mananthavady) సమీపంలోని కాఫీ తోటల్లో చోటుచేసుకున్న ఘ‌ట‌న తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ మ‌హిళను పెద్దపులి దాడి చేసి చంపడం క‌ల‌క‌లం రేపింది. నరమాంసం తిన్న ఆ పెద్ద‌పులి ఆ త‌ర్వాత వరుస దాడులకు పాల్పడటం మ‌రింత భ‌యాందోళ‌న‌కు కార‌ణ‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆ పులిని కేర‌ళ ప్ర‌భుత్వం మ్యాన్ ఈట‌ర్ (Man eating Tiger)గా ప్ర‌క‌టించి, దానిని సుర‌క్షితంగా ప‌ట్టుకొనేందుకు ముమ్మ‌ర చ‌ర్య‌లు చేపట్టింది. ముమ్మ‌ర గాలింపుల త‌ర్వాత‌.. పెద్ద పులి దాడుల నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు కేర‌ళ అట‌వీ శాఖ అధికారులు తీవ్ర ప్ర‌యత్నాలు చేశారు. పులిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సమీప అడ‌వుల్లో గాలించారు. చివ‌ర‌కు ఆ పులి క‌ళేబ‌రాన్ని అట‌వీ ప్రాంతంలో గుర్తించారు. మ‌రో క్రూర మృగం చేతిలో… ...
GBS Syndrome | దేశంలో విస్త‌రిస్తున్న మరో మహమ్మారి.. మ‌హారాష్ట్ర‌లో తొలి మ‌ర‌ణం
Trending

GBS Syndrome | దేశంలో విస్త‌రిస్తున్న మరో మహమ్మారి.. మ‌హారాష్ట్ర‌లో తొలి మ‌ర‌ణం

GBS Syndrome | గులియన్-బారే సిండ్రోమ్ (Guillain-Barré Syndrome (GBS).. దీని పేరు ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తోంది. ఎక్క‌డో పుట్టి ఎక్క‌డెక్క‌డి నుంచో తిరుగుతూ మ‌న‌దేశంలోనూ ఇది విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే అనేక మ‌హ‌మ్మారుల బారిన ప‌డి ముప్పు తిప్ప‌లు ప‌డిన భార‌తీయుల‌ను కొత్త‌గా ఈ గులియ‌న్-బారే సిండ్రోమ్ వ్యాధి క‌ల‌వ‌ర‌పెడుతోంది. పెరుగుతున్న GBS కేసులు GBS Syndrome Causes : ఈ గులియ‌న్-బారే సిండ్రోమ్ కేసులు మ‌న భార‌త‌దేశంలో పెరుగుతున్నాయి. మ‌హారాష్ట్రలోని పూణే (Pune) ప్రాంతం ఈ వ్యాధికి కేంద్రబిందువుగా మారింది. జనవరి 9న జీబీఎస్ లక్షణాలతో ఆస్ప‌త్రిలో చేరిన ఓ రోగి చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టు అక్క‌డి వైద్యులు ప్ర‌క‌టించారు. మ‌హారాష్ట్ర (Maharashtra)లో గులియ‌న్-బారే సిండ్రోమ్‌తో మ‌ర‌ణించిన తొలి కేసుగా ఇది న‌మోదైంది. ప్రస్తుతం మహారాష్ట్రలో జీబీఎస్ ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రుల్లో చేరిన వారి సంఖ్య ...
Viral News | గిరిజ‌న మ‌హిళ ఇంటి ముందు వంటావార్పు.. బ్యాంక‌ర్ల వింత ప్ర‌వ‌ర్త‌న‌
Trending

Viral News | గిరిజ‌న మ‌హిళ ఇంటి ముందు వంటావార్పు.. బ్యాంక‌ర్ల వింత ప్ర‌వ‌ర్త‌న‌

Viral News | అప్పును రాబ‌ట్టేందుకు బ్యాంకు అధికారులు వింత‌గా ప్ర‌వర్తించారు. మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క స‌భ్యురాలైన‌ ఓ గిరిజ‌న మ‌హిళ ఇంటి ముందు పొయ్యి అంటించి వంటావార్పు చేశారు. నిర‌స‌న పేరుతో ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ మ‌హిళ‌ భ‌యాందోళ‌లకు గురైంది. బ్యాంక‌ర్ల వైఖ‌రిని చూసి గ్రామ‌స్థులు విస్తుబోయారు. అప్పు వ‌సూలు చేసే విధానం ఇదేనా? అని నిల‌దీశారు. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఈ రోజు (ఆదివారం) చోటుచేసుకుంది. పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి.. ఓ మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘం (Self Help Group (SHG)లో సభ్యురాలు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు (Telangana Grameena Bank)లో ఆమెలో రూ. 61 వేల రుణం తీసుకుంది. వడ్డీతో పాటు అస‌లు చెల్లించడం భార‌మైంది ఆమెకు. ఈ క్ర‌మంలో బ్యాంకు నుంచి పలుమార్లు రిమైండర్లు వ‌చ్చాయి. చ‌దువురాని ఆమె ఈ విషయాన్ని గ‌మనించ‌లేదు. స‌కాలంలో ఆమె డ‌బ్బులు క‌ట్ట‌లేక‌...
error: Content is protected !!