Sarkar Live

Privacy Policy

Check Post | సూర్యుడి చేతిలో చెక్ పోస్ట్
Special Stories

Check Post | సూర్యుడి చేతిలో చెక్ పోస్ట్

అశ్వరావుపేట చెక్ పోస్టు ను శాసిస్తున్న ప్రైవేట్ వ్యక్తి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైందా? ముడుపులే కారణమా? Corruptions at Check Post : ఆ చెక్ పోస్ట్ లో ప్రైవేట్ వ్యక్తి హవా జోరుగా కొనసాగుతోందట, గత కొన్నిసంవత్సరాలుగా ఆ చెక్ పోస్ట్ ను శాసిస్తున్న సదరు వ్యక్తి మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లకు కూడా పెద్దదిక్కు గా మారినట్లు ప్రచారం లేకపోలేదు. చెక్ పోస్ట్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటికీ వసూళ్ల వ్యవహారం మొత్తం "సూర్యుడి" లాంటి ఆ వ్యక్తి కనుసన్నల్లోనే ఉంటుందని తెలుస్తోంది, వాహనదారుల నుండి వసూళ్లు చేయడం ,వసూళ్ళు చేసిన మొత్తాన్ని హోదాల వారీగా వాటాలు పంచడంలో సదరు వ్యక్తి సిద్ధహస్తుడని సమాచారం. అశ్వరావుపేట చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (Motor Vehicle Inspector) లకు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లకు ఈ "సూర్యుడు"ఎంతచెబితే అంతే అని, ఆయన ఇచ్చిందే డ్యూటీ ల ...
కార్బైడ్ తో పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలి? – Carbide Mangoes
LifeStyle

కార్బైడ్ తో పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలి? – Carbide Mangoes

Carbide Mangoes Side Effects : వేసవిలో అందరూ ఇష్టపడే పండ్లు మామిడి. వివిధ రాష్ట్రాల నుండి వస్తున్న మామిడి పండ్లు పిల్లలనే కాదు, వృద్ధులను, చిన్నవారిని కూడా ఆకర్షిస్తున్నాయి. అందరూ రుచికరమైన మామిడిపండును ఆస్వాదించాలని కోరుకుంటారు. కానీ ప్రశ్న ఏమిటంటే వేసవి కాలం ఇంకా పూర్తిగా రాలేదు. రైతులు చెట్ల నుంచి మొదటి విడత మామిడి పండ్లను సరిగ్గా కోయలేదు. అప్పుడే మార్కెట్లో పసుపు, పెద్ద మామిడి పండ్లు ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడైనా ఏదైనా అనుమానంగా ఉందా? అయితే మార్కెట్ లో ల‌భిస్తున్న మామిడిపండ్లు కార్బైడ్ పూత పూసి ఉండవచ్చు. కాబట్టి, మామిడికాయ రుచి చూడటానికి కొంచెం వేచి ఉండటం మంచిది, లేకపోతే కార్బైడ్ తో పండించిన మామిడి పండ్లు ఆరోగ్యానికి హాని చేస్తాయి. Carbide Mangoes : కార్బైడ్ తో పండించిన పండ్లను ఎలా గుర్తించాలి? సహజంగా పండిన మామిడి పండ్లుకార్బైడ్‌తో మాగబెట్టిన మామిడి పండ్లురంగువాటి రంగు సాధార...
ATM లావాదేవీలపై కొత్త నిబంధనలు – ATM transactions
Business

ATM లావాదేవీలపై కొత్త నిబంధనలు – ATM transactions

ATM transactions | హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల మేరకు, బ్యాంకులు ఈరోజు నుంచి అంటే మే 1 నుంచి ATM లావాదేవీలకు కొత్త చార్జీలను అమలుచేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ విధించిన కొత్త మార్గదర్శకాలు ఉచిత ATM లావాదేవీలకు పరిమితులు విధించింది. అలాగే, ఉచిత లావాదేవీలు ముగిసిన తర్వాత ఛార్జీలను సవరించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, వినియోగదారులు ఇప్పుడు వారికి సంబంధించిన బ్యాంకుల నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల నుండి మూడు ఉచిత ATM లావాదేవీలను నిర్వహించవచ్చు. ఇదే మెట్రోయేతర నగరాల్లో ఐదు లావాదేవీలను ఉచితంగా పొందవచ్చు. పరిమితి మించితే వినియోగదారులకు ఛార్జీ విధించబడుతుంది. ATM transactions : కొత్త చార్జీలు ఇలా.. మార్చి 28, 2025 నాటి RBI నోటిఫికేషన్ లో ఇలా పేర్కొని ఉంది. “ATM ఇంటర్‌చేంజ్ ఫీజు ATM నెట్‌వర్క్ నిర్ణయించిన విధంగా ఉంటుంది. ఉచిత లావాదేవ...
Bank Holidays : మే నెలలో ఏకంగా 13రోజులు బ్యాంకులకు సెలువులు
Business

Bank Holidays : మే నెలలో ఏకంగా 13రోజులు బ్యాంకులకు సెలువులు

Bank Holidays in May 2025 | మే నెలలో బ్యాంకులకు 13 రోజుల పాటు సెలువులు రానున్నాయి. ఈ మేరకు బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసింది. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. ఏయే రోజుల్లోమూసి ఉంటుందో తెలుసుకోవడం ఉత్తమం. ముందస్తుగా సమాచారం లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్ ఉంటుంది. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని మే నెలలో రెండు వారాలకుపైగా బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు, యూపీఐ సేవలు నిరంతరాయంగా పని చేయనున్నాయి. వాటి సహాయంతో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. క్యాష్‌ని విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. పలు బ్యాంకులు సైతం క్యాష్‌ డిపాజిట్‌ మెషిన్స్‌ సైతం అందుబాటులో ఉంచాయి. వీటితో అకౌంట్‌లో డబ్బులు వేసుకునే సౌలభ్యం ఉంది...
Harish Rao | రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషం.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్
State, Hyderabad

Harish Rao | రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషం.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్

Harish Rao : రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి అడ్డగోలుగా రాజకీయాలు మాట్లాడారని, బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. పదో తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయ అవసరానికి వాడుకున్నారని పది గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను, రెండు సార్లు సమయం మార్చి చివరకు రెండున్నరకు విడుదల చేశారని, ఫలితాల కోసం ఎదురు చూసే పిల్లల జీవితాలతో వారం రోజులుగా తేదీలు మార్చి, టైమింగ్స్ మార్చి ఆడుకున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్థులను ముందు పెట్టుకొని ఎంత నీచంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారు. రేవంత్ రెడ్డి విద్యార్థులకు చెప్పేది ఇదేనా? అని ప్రశ్నించారు.విద్యార్థుల మెదళ్లలో విషం నింపుతున్న ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడని, రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్ కు నిద్ర పట్టడం లేదని, కళ్లలో, కడుపుల...
error: Content is protected !!