Sarkar Live

Privacy Policy

Chhattisgarh | ఒక‌వైపు ఆప‌రేష‌న్ సిందూర్‌.. మ‌రోవైపు ఆప‌రేష‌న్ క‌గార్‌
Crime

Chhattisgarh | ఒక‌వైపు ఆప‌రేష‌న్ సిందూర్‌.. మ‌రోవైపు ఆప‌రేష‌న్ క‌గార్‌

క‌ర్రెగుట్ట‌ల్లో భారీ ఎన్‌కౌంట‌ర్.. 23 మంది మావోయిస్టుల హతం..? Operation Kagar in Chhattisgarh | ప‌హ‌ల్గామ్ దాడి (Pahelgam)కి ప్ర‌తీకారంగా భారత ఆర్మీ ఒక‌వైపు ఆప‌రేష‌న్ సిందూర్ (Operation Sindoor) చేప‌ట్టి ఉగ్ర‌వాదుల‌కు వ‌ణుకు ప‌ట్టించ‌గా మ‌రోవైపు ఆప‌రేష‌న్ క‌గార్ పేరుతో మావోయిస్టుల భ‌ర‌తం ప‌డుతోంది. తాజాగా తెలంగాణ – ఛత్తీస్‌గ‌ఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. వివరాలు.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో గత రెండు వారాల పైగా వేల సంఖ్యలో భద్రతా దళాలు మావోయిస్టుల వేటను కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సుమారు పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తాజాగా బుధవారం ఉదయం Chhattisgarh లోని కర్రెగుట్ట (Karregutta) ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుప‌డ్డారు. ఈ క్రమంలో...
Operation Sindoor : భారత ఆర్మీ సైనిక చర్యపై కశ్మీర్ స్థానికులు ఏమంటున్నారు?
National

Operation Sindoor : భారత ఆర్మీ సైనిక చర్యపై కశ్మీర్ స్థానికులు ఏమంటున్నారు?

Operation Sindoor : జమ్మూ కాశ్మీర్: పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK) లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ చేపట్టిన సైనిక చర్య అయిన ఆపరేషన్ సిందూర్ తరువాత దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అంతటా స్థానికులు భారత ఆర్మీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి (Pahalgam Terror Attack) లో 26 మంది ప్రాణాలు కోల్పోయినందుకు ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం), లష్కరే-ఎ-తోయిబా (ఎల్‌ఇటి) నిర్వహిస్తున్నట్లు భావిస్తున్న తొమ్మిది కీలక ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఒక స్థానిక నివాసి, ANI తో మాట్లాడుతూ "మేము చాలా సంతోషంగా ఉన్నాము. పాకిస్తాన్‌కు భారతదేశం ఇచ్చే సమాధానం కోసం మేమందరం ఎదురుచూస్తున్నాం. ఈ...
Operation Sindoor : యుద్ధం మొదలైంది.. పీవోకేలో ఉగ్ర శిబిరాలపై దాడులు
National

Operation Sindoor : యుద్ధం మొదలైంది.. పీవోకేలో ఉగ్ర శిబిరాలపై దాడులు

Operation Sindoor : భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్తాన్ (Pakistan) లోపలి భాగంలో దాడులు చేసింది. పాకిస్తాన్‌లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారతదేశం ధ్వంసం చేసింది. ఇందులో పీవోకే, పాకిస్తాన్ భాగాలు ఉన్నాయి. india vs pakistan : పాకిస్తాన్‌లో దాడి ఎక్కడ జరిగింది? భారత సైన్యం విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్న తొమ్మిది ప్రదేశాలలో, నాలుగు పాకిస్తాన్‌లో ఐదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నాయి. పాకిస్థాన్‌లోని స్థావరాలలో బహవల్‌పూర్, మురిద్కే, సియాల్‌కోట్ ఉన్నాయి. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రత్యేక ప్రెసిషన్ ఆయుధాలను ఉపయోగించారు. మూడు దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. Operation Sindoor : అన్ని దాడులు విజయవంతం తొమ్మిది ప్రదేశాలపై దాడులు విజయవంతమయ్యాయని వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న జైషే మొహమ్మద్ (జెఎం), లష్కరే తోయిబా (ఎ...
Mega Star మూవీలో ఇద్దరు భామలు..?
Cinema

Mega Star మూవీలో ఇద్దరు భామలు..?

Mega Star Chiranjeevi Next movie | మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి (Mega Star Chiranjeevi, Anil ravipudi combo) కాంబోలో మెగా 157 మూవీ (Mega 157 movie) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీపై రోజుకో కొత్త అప్డేట్ వస్తూనే ఉంది. ఆ మధ్య విడుదల చేసిన చిన్నపాటి గ్లింప్స్ కి ఆడియన్స్ నుండి తెగ రెస్పాన్స్ వచ్చింది. టెక్నీషియన్స్ ని పరిచయం చేసుకుంటూ విడుదల చేసిన ఆ వీడియో సరికొత్తగా ఉండడంతో ఫాన్స్ ఫిదా అయ్యారు. రాను రాను ఈ మూవీ గురించి వచ్చే అప్డేట్స్ థ్రిల్ చేస్తాయని అనడంలో సందేహం లేదు. సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమాపై ఎంత బరువు ఉంటుందో అనిల్ రావిపూడికి తెలుసు. చిన్న చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తగా చూస...
ACB | ఏసీబీకి చిక్కిన జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
Crime

ACB | ఏసీబీకి చిక్కిన జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

వరంగల్ : ములుగు జిల్లా (Mulugu District) లోని జిల్లా ప్రజా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాదెగోని సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సానికొన్ను సౌమ్యను తెలంగాణ ACB అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారుడి వైద్య సెలవు కోసం జీత బిల్లులను సిద్ధం చేయడానికి, ములుగు జిల్లా ట్రెజరీ కార్యాలయానికి సమర్పించడానికి అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.25,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కగా వలపన్ని అవినీతికి పాల్పడిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధాకర్ ను అలాగే జూనియర్ అసిస్టెంట్ సౌమ్యను పట్టుకున్నారు. ఇదిలా ఉండ‌గా సోమ‌వారం వికారాబాద్ (Vikarabad) జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ - టి. శ్రీధర్ ను ACB అధికారులు అదుపులోకి తీసుకున్నారు. , "ఫిర్యాదిదారుడి టి.ఎ. బిల్లును ప్రాసెస్ చేయడ...
error: Content is protected !!