Sarkar Live

Privacy Policy

RTC Strike : ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సమ్మె వాయిదా
State

RTC Strike : ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సమ్మె వాయిదా

RTC Strike | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె వాయిదా పడింది. మంగళవారం ఆర్టీసీ జేేఏసీ (RTC JAC) నేతలతో రాష్ట్ర ప్రభుత్వం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ జెఎసి నాయకులతో చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాలు సమ్మెపై పునరాలోచించుకోవాలని ఆయన కోరారు. అంతకుముందు, టిజిఎస్ఆర్టిసి యాజమాన్యం ఉద్యోగులకు బహిరంగ లేఖను విడుదల చేసింది, సంస్థను కాపాడుకోవడానికి సహకారం అందించాలని కోరింది. ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని పేర్కొంది. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ కార్పొరేషన్ ముందుకు సాగుతున్న తరణంలో సమ్మె చేయడం సరికాదని పేర్కొంది. టిజిఎస్ఆర్టిసిని సంక్షోభంలోకి నెట్టివేసిన 2019 సమ్మెను కూడా ప్రస్తావించింది. RTC Strike : కార్మికుల సమస్యలపై కమిటీ మంగళవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponn...
HYDRAA : గచ్చిబౌలిలో హైడ్రా యాక్షన్ ప్లాన్.. పలు అక్రమ నిర్మాణాలు నేలమట్టం
State, Hyderabad

HYDRAA : గచ్చిబౌలిలో హైడ్రా యాక్షన్ ప్లాన్.. పలు అక్రమ నిర్మాణాలు నేలమట్టం

హైదరాబాద్ : గచ్చిబౌలి( Gachibowli)లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు చేపట్టింది. సంధ్య కన్వెషన్​ సెంటర్​ మినీ హాల్​(Sandhya Conventions)ను హైడ్రా నేలమట్టం చేసింది. అక్రమంగా నిర్మించిన కొన్ని ఫుడ్​ కోర్టులను కూల్చివేస్తుంది. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఫిర్యాదులు అందిన తర్వాత, హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తి రక్షణ సంస్థ (HYDRAA) మంగళవారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్స్‌లో కూల్చివేతలను నిర్వహించింది. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూములు, ప్లాట్లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని హైడ్రా పేర్కొంది. లేఅవుట్లు, ఆస్తి మ్యాప్‌లను చెరిపివేసి, వారు లేఅవుట్ లో రోడ్లు, పార్కులను ఆక్రమించి అనేక నిర్మాణాలను నిర్మించారు. శ్రీధర్ రావు యాజమాన్యంలోని సంధ్య కన్వెన్షన్ మినీ హాల్‌తో పాటు, వంటగది, విశ్రాంతి గదులను హైడ్రా కూల్చివేసింది. అలాగే మెటల్ షీట...
Mini Anganwadi | మినీ అంగన్వాడి టీచర్లకు శుభవార్త
State

Mini Anganwadi | మినీ అంగన్వాడి టీచర్లకు శుభవార్త

Mini Anganwadi | తెలంగాణలోని 3989 మినీ అంగన్వాడి టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి అంగన్వాడి టీచర్ల మాదిరిగానే మినీ అంగన్వాడీ టీచర్లు (Mini Anganwadi Teachers) వేతనం అందుకోనున్నారు. మినీ, మెయిన్ అంగన్వాడి అన్న తేడా లేకుండా ఇకపై అందరూ అంగన్వాడీ టీచర్లుగా భావించవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా తాజా ఉత్వర్వులు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి.గతంలో మినీ అంగన్వాడీ టీచర్లకు నెల జీతం ₹ 7800 ఉండగా ఏప్రిల్ మాసం నుంచి మినీ అంగన్వాడీ టీచర్లకూ నెలకు ₹13,650 వేతనం అందుకోనున్నారు. సందర్భంగా మినీ అంగన్వాడి టీచర్లుమంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవం...
UN Security Council లో పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ..!
World

UN Security Council లో పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ..!

India pakistan tensions : జమ్మూకశ్మీర్ లోని పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి అంశాన్ని ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి (UN Security Council) స‌మావేశంలో ప్రస్తావించారు. పాకిస్థాన్ చేస్తున్న వాద‌న‌ల‌ను కొట్టివేస్తూ భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్యులు కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. పెహల్గామ్ లో జ‌రిగిన పాశవిక దాడి వెనుక ల‌ష్క‌రే తోయిబా ఉగ్రవాద సంస్థ హ‌స్తం ఉందా లేదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్య‌దేశాలు పాకిస్థాన్‌ను గ‌ట్టిగా నిల‌దీశాయి. పెహ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌వాద ఘ‌ట‌న‌ను అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆ ఘ‌ట‌న ప‌ట్ల బాధ్య‌త వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని యూఎన్ తేల్చి చెప్పింది. మ‌తం పేరిట ప‌ర్యాట‌కుల‌ను లక్ష్యంగా చేసుకోవడాన్ని భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్యులు (UN Security Council) తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ చేప‌డుతున్న క్షిప‌ణి ప‌రీక్ష‌లు కూడా సమావేశంలో ప్రస్తావించారు. క్షీపణి పరీక్షలను యూ...
Mock Drill | రేపు అన్ని రాష్ట్రాల్లో వైమానిక దాడులపై మాక్‌ డ్రిల్‌!
National

Mock Drill | రేపు అన్ని రాష్ట్రాల్లో వైమానిక దాడులపై మాక్‌ డ్రిల్‌!

Home Ministry Mock drill Update | ఉగ్రవాదుల ఎరివేతలో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ దాడి చేయాలని డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీనే ప్రకటించారు. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత.. స్పందిస్తూ ఉగ్రవాదులను, వారి వెనకున్న వారిని వెతికి వెతికి వేటాడుతామని ఇదివరకే ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత పాక్‌పై దౌత్య పరమైన యుద్ధం ప్రారంభించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరోవైపు యుద్ధం జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో వెనువెంటనే సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సోమవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Home Ministry ) అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైమానిక దాడులపై అవగాహన కోసం ఈనెల 7న బుధవారం మాక్‌ డ్రిల్‌ (Mock drill ) నిర్వహించాలని సూచించింది. వైమానిక దాడులు జరిగ...
error: Content is protected !!