Sarkar Live

Privacy Policy

కాశ్మీర్‌లో ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నం.. Jammu Kashmir News
National

కాశ్మీర్‌లో ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నం.. Jammu Kashmir News

Jammu Kashmir News కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు పన్నిన అతిపెద్ద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్మూకశ్మీర్ లో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో 5 ఐఇడిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి. దీని గురించి పూంచ్ పోలీసులు మాట్లాడుతూ, ఉగ్రవాదులు ఏదో పెద్ద కుట్ర చేయాలని ప్లాన్ చేస్తున్నారని, ఈ కుట్రను భగ్నం చేశామని తెలిపారు. కాశ్మీర్‌(Jammu Kashmir )లోని పహల్గామ్‌(Pahelgam)లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, జమ్మూ కాశ్మీర్‌లో సైన్యం నిరంతరం ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ అనువనువు శోధిస్తోంది. ఈ కవాతు సమయంలో, పూంచ్ జిల్లాలోని సురాన్‌కోట్ ప్రాంతంలో సైన్యం ఒక ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించింది. అక్కడ నుండి ఈ ఐఇడిలను స్వాధీనం చేసుకున్నారు. Jammu Kashmir News 'ఇది ఉగ్రవాదులకు దాక్కునే ప్రదేశం' ఇక్కడి నుండి 5 ఐఇడి వైర్‌లెస్ సెట్‌లు, కొన్ని బట్టలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉగ్రవాదులకు దాక్కున...
Charlapally : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు..
Hyderabad, State

Charlapally : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు..

Hyderabad : చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapally Railway Terminal) ను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు పరిశీలించారు. శనివారం బలమైన ఈదురుగాలుతో కురిసిన భారీ వర్షాలకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో రూఫ్ సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూ లిన విషయం తెలిసిందే.. దీంతో సీలింగ్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సహా రైల్వే అధికారులు చర్లపల్లి రైల్వే టెర్మనల్ కు చేరుకున్నారు. సీలింగ్ కూలిపోవడానికి తీవ్రమైన గాలి దుమారమే ప్రధాన కారణమని స్థానిక రైల్వే అధికారులు జీఎంకు వివరించారు. ఇక చర్లపల్లి స్టేషన్ లో గాలి దుమారానికి దెబ్బతిన్న ఇతర ప్రాంతాలను జీఎం అరుణ్ కుమార్ జైన్ (GM Arun Kumar Jain) పరిశీలించారు. అనంతరం జీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీలింగ్ ధ్వంసమైన చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అంతేగాక ప్రయాణికుల భద్...
Rajiv Highway : నేషనల్ హైవేగా రాజీవ్ రహదారి?
State, Hyderabad

Rajiv Highway : నేషనల్ హైవేగా రాజీవ్ రహదారి?

కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు Adilabad News : తెలంగాణ నిత్యం వాహనాల రద్దీతో బిజీగా ఉండే హైదరాబాద్(Hyderabad)-కరీంనగర్ -మంచిర్యాల రాజీవ్ రహదారి ( Rajiv Highway ) ని జాతీయ రహదారిగా మార్చేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ రహదారిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్వాలిటీ లేకుండా పనులు చేయడంవల్ల ఈ రాజీవ్ రహదారి పూర్తిగా అధ్వానంగా మారిందని తెలిపారు.రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ మేరకు నితిన్ గడ్కరీ (Nitin Gadkari) హామీ కూడా ఇచ్చారని తెలిపారు. అయితే ఆ రోడ్డుకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, ఈ నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని బండి సంజయ్ అన్నారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ...
Bhu Bharathi | రేపటి నుంచి 28 మండ‌లాల్లో భూభార‌తి సదస్సులు, జాబితా ఇదే..
State

Bhu Bharathi | రేపటి నుంచి 28 మండ‌లాల్లో భూభార‌తి సదస్సులు, జాబితా ఇదే..

రెవెన్యూ స‌ద‌స్సుల్లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు ముమ్మర ఏర్పాట్లు Bhu Bharathi seminars List | హైద‌రాబాద్ : గ‌త నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండ‌లాల్లో నిర్వ‌హించిన మాదిరిగానే ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీవ‌ర‌కు రాష్ట్రంలోని జిల్లాకు ఒక మండ‌లం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సుల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు రెవెన్యూ , హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. Bhu Bharath : భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం.. భూభార‌తి చ‌ట్టంపై ప్ర‌జ‌ల్లో విస్తృత స్ధాయిలో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు. ఆయా మండ‌లాల్లో భూ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌ల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీకరించి వాటిని ప‌రిష్క‌రించ‌డ‌మే ఈ రెవెన్యూ స‌ద‌స్సుల ముఖ్య ఉద్దేశ‌మ‌న్నారు. ప్ర‌తి క‌లెక్ట‌ర్ రెవెన్యూ స‌ద‌స్సుల‌కు హాజ‌రై అక్క‌డ రైతులు, ప్ర‌జ‌ల...
Badrinath : తెరుచుకున్న బద్రినాథ్ ఆలయ ద్వారాలు..
National

Badrinath : తెరుచుకున్న బద్రినాథ్ ఆలయ ద్వారాలు..

Badrinath Temple : ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఆరు నెలల తర్వాత ఆదివారం భక్తుల దర్శనం కోసం తెరిచారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, వైష్ణవాలయం తలుపులు ఉదయం 6 గంటలకు తెరవబడ్డాయి. వివిధ రకాలైన 15 టన్నుల రంగురంగు పూలతో ఆలయాన్ని అలంకరించారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Chief Minister Pushkar Singh Dhami), భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్ర భట్, తెహ్రీ ఎమ్మెల్యే కిషోర్ ఉపాధ్యాయ్ తదితరులు పాల్గొన్నారు. చార్ ధామ్ ప్రయాణాన్ని (Char Dham Yatra) సురక్షితంగా చేయడానికి స్థానిక అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బద్రీనాథ్ తలుపులు తెరవడంతో, ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. చార్ ధామ్ ప్రయాణాన్ని (Char Dham Yatra) సురక్షితంగా చేయడానికి స్థానిక అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బద్రీనాథ్...
error: Content is protected !!