Sarkar Live

Privacy Policy

Allu Arjun | ఆర్య 2 రీ రిలీజ్ లో రికార్డులు బ్రేక్ చేస్తుందా..?
Cinema

Allu Arjun | ఆర్య 2 రీ రిలీజ్ లో రికార్డులు బ్రేక్ చేస్తుందా..?

Allu Arjun | టాలీవుడ్ లో రీ రిలీజ్ ల హవా నడుస్తోంది. బడా హీరోల సూపర్ హిట్ మూవీలను మళ్లీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రజెంట్ రిలీజ్ అవుతున్న మూవీల కంటే వారి పాత సినిమాలే ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. అప్పటి పాటలు థియేటర్లో వస్తుంటే ఆడియన్స్ కూడా పాడుతూ, డ్యాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పట్లో డిజాస్టర్ అయిన మూవీస్ కూడా రీ రిలీజ్ చేస్తే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఆ మూవీలను అప్పుడు థియేటర్లో చూడని వారికి కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఈసారి థియేటర్ లో మూవీని చూసే ఛాన్స్ ను మిస్ చేసుకోవద్దని వెంటనే టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారు. కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ కంటే ఈ మూవీస్ ని చూడడాని కే ఆడియన్స్ ఫస్ట్ ప్రియార్టీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు (Pawan Kalyan and mahesh babu movies) మూవీస్ రీ రిలీజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. వారి మూవీల ...
Amaravati Capital | అమ‌రావ‌తిలో మళ్లీ రాజ‌ధాని ప‌నులు.. ప్రారంభించనున్న పీఎం మోదీ
State

Amaravati Capital | అమ‌రావ‌తిలో మళ్లీ రాజ‌ధాని ప‌నులు.. ప్రారంభించనున్న పీఎం మోదీ

Amaravati Capital : అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధాని నగర (Amaravati Capital Development) నిర్మాణ పనులను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Modi) మళ్లీ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ మేర‌కు ప్ర‌క‌టించారు. సుమారు రూ. లక్ష కోట్ల అంచనా వ్య‌యంతో ఈ ప్రాజెక్టును చేప‌డుతున్నారు.రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) కమిషనర్ కె. కన్నా బాబు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో అమరావతి నగర నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో సింగపూర్ ప్రభుత్వం అమరావతి అభివృద్ధిలో కీలక భాగస్వామిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. సింగ‌పూర్ భాగ‌స్వామ్యంతో.. ప్రధాని మోదీ ఈ నెలలో రాష్ట్రాన్ని సందర్శించి, అమరావతి రాజధాని (Amaravati Capital) పనులను మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజ...
MLA Disqualification Case | ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
State

MLA Disqualification Case | ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

MLA Disqualification Case : బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress)లోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు (Disqualification) వేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక విచారణ (Supreme Court Verdic) జరిగింది. ఈ కేసును జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ రోజు విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్‌లో చేరడం రాజ్యాంగ విరుద్ధం : పిటిష‌న‌ర్లు ఈ కేసులో అసెంబ్లీ సెక్రటరీ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం తమ వాదనలు ప్రస్తావించారు. పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ పదవులను వదిలిపెట్టకుండా కాంగ్రెస్ (Congress)లో చేరడం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ (BRS) చెందిన పిటిషనర్లు పేర్కొన్నారు. వారు రాజీనామా చేయకుండా ప...
South Central Railway | సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైళ్ల మ‌ళ్లింపు..బిగ్ అప్‌డేట్‌
State

South Central Railway | సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైళ్ల మ‌ళ్లింపు..బిగ్ అప్‌డేట్‌

South Central Railway : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో (Secunderabad Railway Station) కొనసాగుతున్న అభివృద్ధి పనుల కారణంగా కొన్ని రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా ఇతర టర్మినల్ స్టేషన్లకు మార్చాలని (temporary shifting) దక్షిణ మధ్య రైల్వే (South Central Railway -SCR) నిర్ణయం తీసుకుంది. స్టేషన్‌లో రద్దీని తగ్గించడంతోపాటు ప్రయాణికులకు సౌక‌ర్య‌వంతంగా ఉండేందుకు ఈ మార్పులను అమలు చేస్తున్నారు. రైల్వే బోర్డు (Railway Board) కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదించిందని ఈరోజు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే (SCR)లో ఒక ప్రధాన నోడల్ కేంద్రంగా ప‌నిచేస్తోంది. రోజూ వేలాది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటారు. అయితే.. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో మౌలిక సౌక‌ర్యాల‌ విస్తర...
Kancha Gachibowli : కంచ గచ్చిబౌలి భూ వివాదం.. సుప్రీం కీలక ఉత్తర్వులు
State

Kancha Gachibowli : కంచ గచ్చిబౌలి భూ వివాదం.. సుప్రీం కీలక ఉత్తర్వులు

Kancha Gachibowli :హైద‌రాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం (Kancha Gachibowli land dispute) అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా దీనిపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు (Supreme Court orders) జారీ చేసింది. ఆ భూముల పరిస్థితిపై నివేదికను వెంట‌నే సమర్పించాల‌ని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను ఈ రోజు ఆదేశించింది. అలాగే తుది తీర్పు వచ్చేంత వరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరపకూడదని, చెట్లు నరకకూడదని ఉత్త‌ర్వులు జారీ చేసింది. Kancha Gachibowli : పిటిష‌న్ దాఖ‌లు కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం అకస్మాత్తుగా చేపడుతున్న చర్యలు వన్యప్రాణాలకు హాని కలిగించేలా ఉన్నాయని ప‌లువురు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. పర్యావరణానికి నష్టం కలిగించేలా ప్ర‌భుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని పిటిషన్ దాఖ‌లు చేశారు. భూమిని సమతలీకరించేందుకు ముందుగా నిపుణుల కమిటీని నియమించి అధ్యయనం చే...
error: Content is protected !!