Sarkar Live

Privacy Policy

Bhu Bharathi Portal ప్ర‌జ‌ల సూచ‌న‌ల‌తో అవ‌స‌ర‌మైతే భూ భార‌తిలో మార్పులు
State

Bhu Bharathi Portal ప్ర‌జ‌ల సూచ‌న‌ల‌తో అవ‌స‌ర‌మైతే భూ భార‌తిలో మార్పులు

Bhu Bharathi Portal : రాష్ట్రంలో భూ భార‌తి చ‌ట్టాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించి ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే సూచ‌న‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని అవ‌స‌ర‌మైతే మార్పులు చేస్తామ‌ని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ponguleti srinivas reddy) ప్ర‌క‌టించారు. ఈ చ‌ట్టాన్ని భూ య‌జ‌మానుల‌కు మ‌రింత చేరువ చేస్తామ‌న్నారు. ప్ర‌జ‌ల మీద ఈ చ‌ట్టాన్నిబ‌ల‌వంతంగా రుద్ద‌బోమ‌ని వారి సూచ‌న‌ల మేర‌కు ఆమోద‌యోగ్యంగా తీర్చిదిద్దుతామ‌ని అందుకే ఈ అవగాహన స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. భూ భారతి- 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా మంగ‌ళ‌వారం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా వ‌లిగొండ మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. Bhu Bharathi Portal : జూన్ 2 నాటికి.. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి...
Inter Results | ఇంటర్ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..
career

Inter Results | ఇంటర్ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..

ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు (Inter Results) వచ్చేశాయి. ఇంటర్ ఫస్ట్ (1st year), సెకండ్ ఇయర్ (2nd year) ఫలితాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో రిలీజ్ చేశారు. విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌లో 66.89 శాతం, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే ఈసారి పెరిగిందని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలదే హవా అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలు 73 శాతం, ఇంటర్ సెకండియర్‌లో 77.73 శాతం ఉతీర్ణత సాధించారు. మే 22 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇంటర్ బోర్డు వారం గడువు ఇచ్చారు. కాగా ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డిప్...
ED notices | మ‌హేశ్ బాబుకు ED నోటీసులు.. టాలీవుడ్‌లో క‌ల‌క‌లం
Cinema

ED notices | మ‌హేశ్ బాబుకు ED నోటీసులు.. టాలీవుడ్‌లో క‌ల‌క‌లం

ED notices : తెలంగాణలో ఓ మనీ లాండరింగ్ కేసు (Money Laundering Case) క‌ల‌క‌లం రేపుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ (Enforcement Directorate (ED) చేప‌ట్టిన విచార‌ణ అనేక మ‌లుపులు తిరుతోంది. సినీ ప్ర‌ముఖుల మెడ‌కు సైతం చుట్టుకుంటోంది. హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న సాయి సూర్య డెవ‌ల‌ప‌ర్స్ (Sai Surya Developers), సురానా గ్రూప్ (Surana Group) సంస్థ‌ల కార్యాల‌యాల‌పై ఇటీవల సోదాలు చేప‌ట్టిన ఈడీ.. టాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌ మ‌హేశ్ బాబు (Tollywood superstar Mahesh Babu)కు నోటీసులు (ED notices) జారీ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ED notices కేసు ఏమిటి? ఈ రెండు రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ పోలీసుల (Telangana Police)కు వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు (Money Laundering Case) నమోదు చేసింది. విచారణను ప్రారంభించి ముమ్మ‌రంగా కొన‌సాగిస్తోంది. సాయి సూర్య డెవలపర్స్ అధినేత కె. సతీశ్ చంద్ర గు...
Ravi basroor | మెగాఫోన్ పట్టిన కేజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్.. తెలుగులోనే మూవీ..?
Cinema

Ravi basroor | మెగాఫోన్ పట్టిన కేజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్.. తెలుగులోనే మూవీ..?

కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF 1, KGF 2) మూవీలతో ఒక్కసారిగా ఇండియన్ సినీ ఆడియన్స్ ని తన వైపునకు తిప్పుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ (Ravi basroor). ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో వచ్చిన మూవీస్ అన్నిటికీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండి తనదైన మ్యూజిక్ ఇచ్చి ఆ మూవీస్ హిట్టులో కీల పాత్ర పోషించాడు. తన సూపర్ మ్యూజిక్ తో సీన్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళడం లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రభాస్ (Prabhas) యాక్ట్ చేసిన సలార్ (Salaar) మూవీకి కూడా ఎక్స్లెంట్ గా మ్యూజిక్ ని ఇచ్చి మూవీ నెక్స్ట్ లెవెల్ హిట్టు అయ్యేలా చేశాడు. అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్ మెగా ఫోన్ పట్టి తీసిన వీర చంద్రహాస (Veera chandrahasa) అనే మూవీ రీసెంట్ గా రిలీజైంది. ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంటుంది. కన్నడలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ మూవీకి కూడా తనే మ్యూజిక...
Drishyam 3 | దృశ్యం -3 ఇలా వస్తే ఎలా..?
Cinema

Drishyam 3 | దృశ్యం -3 ఇలా వస్తే ఎలా..?

Drishyam 3 Movie Release Date | మలయాళంలో మోహన్ లాల్ (Mohan lal) హీరోగా జీతూ జోసెఫ్ (Jeethu joseph) డైరెక్షన్ లో తెరకెక్కిన దృశ్యం, దృశ్యం 2 (Drishyam , Drishyam 2) సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నాయి. మలయాళం లో సూపర్ హిట్ అయిన ఈ మూవీస్ ని హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో కూడా తీసి సూపర్ హిట్స్ అందుకున్నారు. తెలుగులో దృశ్యం సినిమాను శ్రీ ప్రియ డైరెక్షన్లో వెంకటేష్ (Venkatesh) హీరోగా తెరకెక్కించారు. మాతృకలో ఎంతటి ఘన విజయాన్ని అంతకుందో తెలుగులో కూడా అంతే హిట్టు అయ్యి వెంకటేష్ కెరీర్ లో మంచి సినిమాగా నిలిచిపోయింది. భారీ అంచనాలతో వచ్చిన దృశ్యం 2 మూవీ కూడా ఎవరు ఊహించని విధంగా ట్విస్ట్ లు ఉండడంతో ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. Drishyam 3 అన్ని భాషల్లోనూ రిలీజ్..? ఇక హిందీలో అజయ్ దేవగన్ (Ajay Devgan) హీరోగా నటించగా...
error: Content is protected !!