Sarkar Live

Privacy Policy

Auto Viral Video | ఈ ఆటోరిక్షాలో సౌకర్యాలు చూసి షాకవుతున్న ప్రయాణికులు
Trending, Viral

Auto Viral Video | ఈ ఆటోరిక్షాలో సౌకర్యాలు చూసి షాకవుతున్న ప్రయాణికులు

5 Star Auto Viral Video | ప్రజలు నగరంలో తిరగడానికి ఎక్కువగా ఆటో రిక్షాలను ఉపయోగిస్తారు. కానీ వాళ్లు ఆటోలో విమానం లాంటి సౌకర్యాలు పొందడం మొదలుపెడితే, వారు అందులో ప్రయాణించడానికి అభ్యంతరం చెప్పరు! అలాంటి ఒక ఆటో రిక్షా వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆటో వెనుక సీటు చూసిన తర్వాత, ఆ ఆటోలో మీరు కూడా ప్రయాణించాలని ఆశ పడవచ్చు.. వైరల్ వీడియోలో, ఆటో వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణీకుడు వెనుక సీట్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను చూపిస్తున్నాడు. దీన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదే సమయంలో, చాలా మంది వినియోగదారులు కూడా ఈ రిక్షాను ఆస్వాదిస్తున్నారు. ఈ కథనంలో, ఆటో రిక్షాలో వెనుక సీటులో లభించే సౌకర్యాల గురించి మీరు కూడా తెలుసుకోండి.. Auto Viral Video : ఫ్రీ వైఫై, ట్యాబ్, మ్యాగ్జిన్స్.. ఈ వీడియో ( Auto Viral Video )లో, ఆటో రిక్షా వెనుక సీటులో అనేక గాడ్జెట్‌లను చూడవచ్చు. రిక్షా పైభాగంలో అ...
Nani | ఒక్క హిట్ కొడితే వరుసగా ఆరు…
State, Cinema

Nani | ఒక్క హిట్ కొడితే వరుసగా ఆరు…

నాచురల్ స్టార్ నాని (natural Star Nani)ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా వందకోట్ల హీరో అయ్యాడు. చిన్న చిన్న సినిమాలు తీస్తూ తన టాలెంట్ తో ఇప్పుడు పెద్ద హీరోగా ఉన్నాడు. కెరియర్ లో కొన్ని ఫ్లాప్ లు ఉన్న మంచి కథలను సెలక్ట్ చేసుకుని సూపర్ హిట్లు కొట్టాడు. పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ మినిమం గ్యారెంటీ హీరో నుండి 100 కోట్ల హీరోగా మారడం అంటే మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఈ రేంజ్ లో ఎదగడం కొద్ది మందికే సాధ్యమైంది. అందులో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi)ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత రవితేజ(mass maharaj Ravi Teja)చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ మాస్ మహారాజా అయ్యారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఆడతాయో మనకు తెలిసిందే. ఇక తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన నాని హీరోగా మారి న...
Ameenpur Case | ముగ్గురు పిల్లల మృతి కేసులో విస్తుపోయే నిజాలు..
Crime

Ameenpur Case | ముగ్గురు పిల్లల మృతి కేసులో విస్తుపోయే నిజాలు..

ప్రియుడి మోజులో పడి పిల్లలు, భర్తను చంపేందుకు కుట్ర పెరుగన్నం తినకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డ భర్త Ameenpur Crime Case | ఆకలేస్తుందంటే తన తల్లి ఎప్పటిలాగే ప్రేమతో అన్నం వడ్డిస్తోందని అనుకున్నారు ఆ చిన్నారులు.. కానీ ఆ అన్నంలో విషముందని తెలియని ఆ ముగ్గు పిల్లలు చివరకు ప్రాణాలు కోల్పోయారు.. ఇటీవలే కలకలం రేపిన అమీన్‌పూర్‌ (Ameenpur) ‌పిల్లల మృతి కేసును పోలీసులు ఈరోజు చేధించారు. ముగ్గురు పిల్లల మృతి కేసులో తల్లే విలన్‌ అని గుర్తించారు. విషం పెట్టి తన అభంశుభం తెలియని ముగ్గురు పిల్లలను అత్యంత కర్కషంగా అంతమొందించినట్లు తేల్చారు. వి వాహేతర సంబంధం కారణంగా ప్రియుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను హత్య చేసిందని పోలీసులు గుర్తించారు. గత నెల 27న పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టిందని.. తాను కూడా భోజనం చేసి అస్వస్థతకు గురైనట్టు నాటకం ఆడిందని పోలీసులు తేల్చారు. విచారణలో వాస్తవాలు బయటపడటంతో తల్లి రజితను...
BC Reservations |  బీసీ రిజర్వేషన్ ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగురవేస్తాం
State

BC Reservations | బీసీ రిజర్వేషన్ ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగురవేస్తాం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు న్యూదిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ పోరుగర్జన BC Reservations | తెలంగాణలో కుల గణన చేపట్టొద్దంటూ తీవ్ర ఒత్తిడి వచ్చినా, తాము దానికి తలొగ్గకుండా ఆ పని పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల (BC Reservations) సాధన కోసం బీసీ సంఘాలు నిర్వహించిన మహా ధర్నా (BC Poru Garjana) లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "బీసీల హక్కులు కాపాడే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. న్యాయం చేయడంలో వెనుకడుగు వేయదనిఅని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే కుల గ‌ణ‌న చేప‌ట్టామని, బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపు తీర్మానం చేశామని తెలిపారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు రావాల‌న్నా.. స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగాల‌న్నా జ‌నగ‌ణ‌న‌లో కుల గ‌ణ‌న జర‌గాలన...
Electric vehicles | భార‌త్‌లో భారీగా ఈవీల విక్రయాలు.. తాజా రిపోర్ట్‌
Business

Electric vehicles | భార‌త్‌లో భారీగా ఈవీల విక్రయాలు.. తాజా రిపోర్ట్‌

Electric vehicles : భారతదేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు (electric vehicles (EVs) విక్రయమయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ (Ministry of Heavy Industries) గ‌ణాంకాలు వెల్ల‌డించింది. 11,49,334 ఎలక్ట్రిక్ టూ వీలర్లు (e-2W) అమ్ముడయ్యాయని తెలిపింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9,48,561 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరుగుదల అని పేర్కొంది. అలాగే, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల (e-3W) విక్రయాలు 1,59,235 యూనిట్లకు చేరుకుని, గత సంవత్సరం 1,01,581 యూనిట్లతో పోలిస్తే 57 శాతం వృద్ధిని సాధించాయ‌ని వివ‌రించింది. గ్రీన్ మొబిలిటీకి ప్రోత్సాహం.. PM E-DRIVE పథకం ఎలక్ట్రిక్ వాహన తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో 'PM E-DRIVE' పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 2026 మార్చి 31 వరకు 10,900 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. అలాగే, 2024 ఏప్రిల...
error: Content is protected !!