Sarkar Live

Privacy Policy

Supreme Court | మేమిప్పుడెందుకు జోక్యం చేసుకోవాలి?.. సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్య‌
National

Supreme Court | మేమిప్పుడెందుకు జోక్యం చేసుకోవాలి?.. సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్య‌

Supreme Court : దేశ రాజకీయం, న్యాయ వ్యవస్థ మధ్య కాంట్ర‌వ‌ర్సీ మరోసారి చర్చనీయాంశ‌మైంది. తాజా సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice B.R. Gavai) ఈ రోజు చేసిన కీల‌క‌ వ్యాఖ్యలు (Key Comments) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వెస్ట్‌ బెంగాల్‌లో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథంలో అక్కడ రాష్ట్రపతి పాలన (President’s Rule) విధించాలంటూ ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖ‌లైంది. ఆ సమయంలో బెంచ్‌లో ఉన్న జస్టిస్ గవాయ్ దీనిపై స్పందిస్తూ 'ఇప్పటికే మాపై కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామ‌నే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మ‌ళ్లీ ఇప్పుడు రాష్ట్రపతిని ఆదేశించమంటారా? ' అని వ్యాఖ్యానించారు. జ‌స్టిస్ వ్యాఖ్యల వెనుక ఉన్న నేపథ్యం ఏమిటి? ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) ఓ కీలక తీర్పులో శాసన సభల ద్వారా రెండుసార్లు ఆమోదం పొందిన బిల్లులను రాష్ట్రాల గవర్నర్లు (Governors), రాష్ట్...
Pope Francis | పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు.. కేథ‌లిక్ మ‌త‌స్తుల్లో విషాదం
World

Pope Francis | పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు.. కేథ‌లిక్ మ‌త‌స్తుల్లో విషాదం

Pope Francis Passes Away : రోమన్ కాథలిక్ (Roman Catholic) ప్రధాన పురోహితుడు పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) ఇకలేరు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న 88 ఏళ్ల వ‌య‌సులో క‌నుమూశారు. వాటికన్ సిటీలోని తన నివాసమైన కాసా సాంటా మార్టా (Casa Santa Marta) లో ఇవాళ తుది శ్వాస విడిచారు. వాటికన్ సిటీ అధికారులు (Vatican authorities) ఈ మేర‌కు ప్రకటించారు. Pope Francis Passes : జీవిత నేప‌థ్యం ఇదీ.. పోప్ ఫ్రాన్సిస్ 1936 డిసెంబరు 17న అర్జెంటీనాలో పుట్టారు. ఆయ‌న అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో (Jorge Mario Bergoglio). విద్య, తత్వశాస్త్రం, ధార్మిక పాఠ్యాంశాల‌ అధ్యయనం అనంతరం మతపరంగా సేవలు ప్రారంభించారు. 2013 మార్చి 13న పోప్ బెనెడిక్ట్ (Pope Benedict) XVI రాజీనామా చేసిన అనంతరం పోప్ ఫ్రాన్సిస్ 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి పోప్‌గా నియమితులైన తొలి వ్యక్తి (first Pope from the American contine...
TGSRTC | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీలో కొత్త కొలువులు
Career

TGSRTC | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీలో కొత్త కొలువులు

New Jobs in TGSRTC : తెలంగాణ (Telangana) నిరుద్యోగులకు (unemployed youth) ఓ స‌వ‌ర్ణావ‌కాశం ద‌క్క‌నుంది. రోడ్డు రవాణా సంస్థ (Road Transport Corporation (RTC)లో కొలవుల జాత‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ( state government) శ్రీ‌కారం చుడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నియామ‌కాలు చేపడుతోంది. వివిధ కేట‌గిరీలో మొత్తం 3,038 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందుకు త్వ‌ర‌లోనే TGSRTC అధికారిక నోటిఫికేష‌న్ (official notification) రానుంది. స‌ర్కారు ఎందుకు స్పందించింది? రాష్ట్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన టీజీ ఆర్టీసీ (TGSRTC)లో కొన్నేళ్లుగా ప‌లు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటి భ‌ర్తీకి అవ‌కాశం ఉన్నా ఈ ప్ర‌క్రియ‌లో జాప్య‌మైంది. ఖాళీలను భ‌ర్తీ చేయ‌కపోవ‌డం వ‌ల్ల ఉన్న ఉద్యోగుల‌పైనే అధిక ప‌నిభారం ప‌డుతోంది. దీంతోపాటు రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం (Revanth Reddy government) మ‌హిళ‌లకు ఉచితంగా ఆర్టీసీ ప్ర‌యాణం ప‌థ‌కాన్న...
Terrible Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురి దుర్మ‌ర‌ణం
Crime

Terrible Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురి దుర్మ‌ర‌ణం

Terrible Accident : మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం (Kowdipally Mandal of Medak district)లోని వెంకట్రావుపేట గేట్‌ వద్ద ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఏడాది చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు (Three Killed on the Spot) కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు (Six others were seriously injured). ప్రమాదం ఎలా జరిగింది? వెంకట్రావుపేట గేటు వద్ద రెండు కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా (opposite directions) వేగంగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. ఈ కార్లలో రెండు కుటుంబాలు ప్ర‌యాణిస్తున్నాయి. కార్లు ప‌ర‌స్ప‌రంగా ఢీకొన‌డంతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులో ఉన్న దంపతులు ఎం.డి.గౌస్‌ (45), అజీం బేగం (40)తో పాటు ఏడాది వయసు గల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రమాదం(Terrible Accident) జరిగిన వెంటన...
Osaka Expo 2025 : జపాన్ ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌
World

Osaka Expo 2025 : జపాన్ ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌

జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ‘ఒసాకా ఎక్స్‌పో’ (Osaka Expo 2025) లో తెలంగాణ రాష్ట్రం తన పెవిలియన్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భారత పెవిలియన్‌లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. Osaka Expo 2025 : తొలి రాష్ట్రంగా తెలంగాణ భారత్ పెవిలియన్‌లోకి ప్రవేశించి తెలంగాణ జోన్‌ను ఆవిష్కరించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి జపాన్ (Japan) లేదా ఎక్స్‌పోను సందర్శించడం ఇదే మొదటిసారి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ (Telangana), ఒసాకా ఎక్స్‌పోలో పాల్గొన్న తొలి భారతీయ రాష్ట్రం కూడా. ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకు...
error: Content is protected !!