Sarkar Live

Privacy Policy

నిరుపేదలకు పండుగే.. స‌న్న బియ్యం పంపిణీ షురూ.. | Fine Rice Distribution
State

నిరుపేదలకు పండుగే.. స‌న్న బియ్యం పంపిణీ షురూ.. | Fine Rice Distribution

Fine Rice Distribution : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) పేదల ఆహార భద్రత (Food Security for the Poor)ను మరింత మెరుగుపరిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్‌కార్డు White Ration Card కలిగిన దారిద్య్రా రేఖకు దిగువన (Below Poverty Line (BPL) ఉన్న కుటుంబాలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ (Fine Rice Distribution)కి శ్రీకారం చుట్టింది. త‌ద్వారా 85 శాతం రాష్ట్ర పేద ప్రజలు లబ్ధి పొందనున్నట్లు అధికారులు తెలిపారు. Fine Rice Distribution : ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త మార్పులు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ప్రభుత్వాలు పంపిణీ చేసిన బియ్యంలో తక్కువ నాణ్యత ఉన్నట్లు పలువురు ఆరోపించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి పరిష్కారం కనుగొనాలని నిర్ణయించింది. హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లో స‌న్న బియ...
HCU Land dispute | ముదురుతున్న  హైద‌రాబాద్ వ‌ర్సిటీ భూ వివాదం..
Trending

HCU Land dispute | ముదురుతున్న హైద‌రాబాద్ వ‌ర్సిటీ భూ వివాదం..

HCU Land dispute : హైదరాబాద్ విశ్వవిద్యాలయ (University of Hyderabad) భూ వివాదం (Land dispute) ముదిరింది. విద్యార్థుల సంఘం (UoHSU) మంగళవారం నుంచి నిరవధిక నిరసనను ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఐటీ అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కోసం కంచ గ‌చ్చిబౌలి (Kancha Gachibowli)లోని 400 ఎకరాల ఈ యూనివ‌ర్సిటీ భూమిని ఉపయోగించాలని నిర్ణ‌యించ‌గా విద్యార్థులు (students) దీన్ని వ్య‌తిరేకిస్తున్నారు. ఆ భూమి తమ విద్యాలయ పరిధిలోకి వస్తుందని, ప్ర‌భుత్వం దీన్ని స్వాధీనం చేసుకోవ‌డం త‌గ‌ద‌ని వాదిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ నిరసనలో పాల్గొని తరగతులను బహిష్కరించాలని (boycott classes) యూవోహెచ్ ఎస్‌యూ ఉపాధ్యక్షుడు ఆకాష్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు చేస్తున్న నిర‌స‌న‌ల (protesting)ను పోలీసు శాఖ అణచివేయడానికి య‌త్నిస్తోంద‌ని విమ‌ర్శించారు. HCU Land dispute : ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర వ్య‌తిరేక‌త‌ గత ఆద...
Murder | మానుకోటలో దారుణ హత్య
Crime

Murder | మానుకోటలో దారుణ హత్య

గొడ్డలితో నరికి చంపిన దుండగులు Mahaboobabad | మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య (Murder) కలకలం రేపింది. పార్థసారథి (42 ) అనే హెల్త్ సూపర్వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపారు.. రోడ్డు పక్కన ఉన్న మిరప తోటలోకి తీసుకెళ్లిన దుండగులు అతడిన అతికిరాతకంగా నరికి చంపారు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుకున్నారు.. ఈ హత్య మహబూబాబాద్ మండలం భజనతండా శివారులో జరిగింది.. బైక్ పై ఒంటరిగా వెళ్తున్న పార్థసారధిని గుర్తుతెలియని దుండగులు కాపు కాసి పక్కనే ఉన్న మిర్చి తోటలోకి తీసుకువెళ్లారు.. మృతుడు పార్థసారథి (Parthasarathi) స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam). కాగా ఆయన ప్రస్తుతం మానుకోట జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ (health supervisor) గా పనిచేస్తున్నారు.. బైక్ పై వెళ్తున్న అతడిని పక్కా ...
Gold rates | రికార్డుస్థాయిలో బంగారం ధ‌ర‌లు.. ఎంతంటే..
Business

Gold rates | రికార్డుస్థాయిలో బంగారం ధ‌ర‌లు.. ఎంతంటే..

Gold rates : హైదరాబాద్‌లో బంగారం ధరలు (Gold rates) ఆకాశాన్ని (skyrocketed ) అంటాయి. వారం రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మార్చి చివరి రోజుల్లోనే పలు సార్లు ఆల్ టైమ్ హైరికార్డులను బ్రేక్ (broke all-time high records multiple times) చేసిన రేట్లు ఏప్రిల్ 1 నాటికి మరింత పెరిగాయి. 22 క్యారెట్ బంగారం ధర రూ. 85,100 కు, 24 క్యారెట్ బంగారం ధర రూ. 92,840 కు చేరింది. ఒక్క రోజులోనే 22 క్యారెట్ ధర రూ. 850, 24 క్యారెట్ ధర రూ. 930 పెరిగాయి. మార్చి 31 నాటికి 22 క్యారెట్ ధర రూ. 84,250, 24 క్యారెట్ ధర రూ. 91,910 గా ఉండగా వాటిని మళ్లీ అధిగ‌మించింది. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే.. మార్చి 26 నాటికి 22 క్యారెట్ బంగారం ధర రూ. 81,950, 24 క్యారెట్ బంగారం రూ. 89,400 ఉండగా, ఒక్క వారం రోజుల్లోనే 2.8 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 22 క్యారెట్ బంగారం ధర రూ. 71,500, 24 క్యారెట్ బంగారం ధర రూ. 78,000 ఉం...
error: Content is protected !!