Sarkar Live

Privacy Policy

డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం..  ఇకపై పీడీ యాక్ట్ అమలు!
State, Hyderabad

డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. ఇకపై పీడీ యాక్ట్ అమలు!

Drugs Control Telangana | రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడిని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకున్నట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) స్పష్టం చేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన గురువారం తొలిసారిగా 'ఈగల్ ఫోర్స్' , పోలీస్ శాఖలోని 35 విభాగాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ కేసుల్లో పదేపదే పట్టుబడే నిందితులపై పీడీ యాక్ట్ తరహా కఠిన చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. కేవలం అరెస్టులతోనే సరిపెట్టకుండా, డ్రగ్స్ సరఫరాదారుల ఆస్తులను కూడా సీజ్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ముఖ్యంగా విద్యాసంస్థల విషయంలో డీజీపీ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై పాఠశాలలు, కాలేజీలు లేదా యూనివర్సిటీ ప్రాంగణాల్లో డ్రగ్స్ దొరికితే, దానికి పూర్తి బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని ఆయన కుండబద్దలు కొట్టారు. డ్రగ్స్ సరఫరాతో పాటు డిమాండ్ ఉన్న ప్రాంతాలపై కూడా తాము ప...
సివిల్ సప్లైలో ‘బంధు’ ప్రీతి: అర్హత లేకున్నా ఉద్యోగం.. ‘ఎర్రమంజిల్’ అండతోనే ఆ గత్తర!
Special Stories

సివిల్ సప్లైలో ‘బంధు’ ప్రీతి: అర్హత లేకున్నా ఉద్యోగం.. ‘ఎర్రమంజిల్’ అండతోనే ఆ గత్తర!

Civil Supplies Nepotism Telangana | ​అర్హత ప్రాతిపదికన దక్కాల్సిన ఉద్యోగం అది.. కానీ అక్కడ ‘అర్హత’ కంటే ‘అండదండలకే’ పీట వేశారు. నిబంధనల ప్రకారం ఆ సీటులో కూర్చోవడానికి సదరు ఉద్యోగికి ఏమాత్రం అర్హత లేకపోయినా, చక్రం తిప్పిన ఓ ‘పెద్ద సారు’ పుణ్యమా అని దర్జాగా గద్దెనెక్కి కూర్చున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం సివిల్ సప్లై శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. ​ఎర్రమంజిల్ నుంచే అసలు కథ! ​ఈ వ్యవహారానికి ప్రధాన కేంద్రం ఎర్రమంజిల్‌లోని సివిల్ సప్లై ప్రధాన కార్యాలయం. అక్కడ కీలక బాధ్యతల్లో ఉన్న ఒక ఉన్నతాధికారికి సదరు ఉద్యోగికి అత్యంత సన్నిహిత బంధువు కావడమే ఇందుకు కారణం. ఆ బంధుత్వమే ఇప్పుడు నిబంధనలకు తూట్లు పొడిచేలా చేసింది. తను కోరుకున్న చోట, కోరుకున్న రీతిలో చక్రం తిప్పేందుకు ఎర్రమంజిల్ నుంచే పావులు కదిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ​నోరు మెదపని జిల్లా మేనేజర్ (DM) ​నిజానికి అర్హత లేని వ్యక్తి కీలక స్థ...
తెలంగాణ లో నామినేటెడ్ పదవుల జాతర షురూ..
Hyderabad

తెలంగాణ లో నామినేటెడ్ పదవుల జాతర షురూ..

కార్పొరేషన్ లకు చైర్మన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది ​బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ - బస్వరాజ్ శ్రీనివాస్ ​వాషర్‌మెన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ - దాసరిరాజు అజయ్ కుమార్ ​గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ - ముతుకూరి చంద్రశేఖర్ గౌడ్ ​మెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్ - దొంగరి వెంకటేశ్వర్లు ​మేదర సహకార కార్పొరేషన్ చైర్మన్ - సంగ వెంకట్రాజం ​వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ చైర్మన్ - గట్టు తిమ్మప్ప ​మున్నూరు కాపు సహకార కార్పొరేషన్ చైర్మన్ - బొమ్మ శ్రీరామ్ ​యాదవ సహకార కార్పొరేషన్ చైర్మన్ - ఎం. రఘునాథ్ యాదవ్ ​వడ్డెర సహకార కార్పొరేషన్ చైర్మన్ - కుంట రేణుక నారాయణ ​చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ - గూడెం వెంకటరమణ ​కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ - బండి రమేష్ ​పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్ - గూడూరు శ్రీనివాస్ ​భట్టరాజ కోఆపరేటివ్ సొసైటీ ఫ...
Rice Mill Scam | ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే గుట్టు రట్టు: రాజరాజేశ్వర మిల్లులో ప్రభుత్వ ధాన్యం గల్లంతు!
Special Stories

Rice Mill Scam | ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే గుట్టు రట్టు: రాజరాజేశ్వర మిల్లులో ప్రభుత్వ ధాన్యం గల్లంతు!

​Vanjarapalli Rice Mill Scam | వరంగల్ జిల్లాలోని రైస్ మిల్లుల్లో అక్రమాల పర్వం కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వైనం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. తాజాగా, సంగెం మండలం వంజరపల్లిలోని రాజరాజేశ్వర రైస్ మిల్లులో భారీ ఎత్తున ప్రభుత్వ ధాన్యం గల్లంతైనట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేస్తే మిల్లర్ భాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉంది. ​నిల్వల్లో భారీ తేడాలు ​ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసేందుకు, సివిల్ సప్లై ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయిస్తుంది. అయితే, మిల్లులో ఉండాల్సిన ధాన్యం నిల్వలకు, రికార్డులకు పొంతన లేకుండా పోయింది. అధికారులు కనుక రాజరాజేశ్వర రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహిస్తే(ఫిజికల్ వెరిఫికేషన్) రికార్డుల్లో ఉండే నిల్వలకు మిల్లులో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉంటుంది. ​అక్రమాల తీరు ఇలా.. ప్రభుత్...
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఓ చిత్తుకాగితం.. వరంగల్ రైతు సదస్సులో కేటీఆర్ ధ్వజం!
warangal

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఓ చిత్తుకాగితం.. వరంగల్ రైతు సదస్సులో కేటీఆర్ ధ్వజం!

KTR Rythu Sangrama Sadassu Warangal | అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ మే 6, బుధవారం వరంగల్ నగరాన్ని వేదికగా చేసుకుని 'రైతు సంగ్రామ సదస్సు' (Rythu Sangrama Sadassu)ను నిర్వహించింది. గ్రీన్ వుడ్ స్కూల్ సమీపంలోని 4 ఎకరాల విశాలమైన మైదానంలో జరిగిన ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సీఎం కాదని, ఆయన ఒక 'ఎగవేతల రేవంత్ రెడ్డి' అని ఎద్దేవా చేశారు. ఒట్టు పెట్టి మోసం చేశారు.. భద్రకాళి అమ్మవారి సాక్షిగా వరంగల్ వచ్చి రుణమాఫీ చేస్తానని ఒట్టు పెట్టుకున్న రేవంత్ రెడ్డి, నేడు ఆ మాట తప్పి రైతులను వంచించారని కేటీఆర్ మండిపడ్డారు. "దమ్ముంటే రేవంత్ రెడ్డి ఏదైనా ఒక గ్రామానికి రావాలి.. ఆ ఊరిలో రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే, నేను నా ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తాను" అని కేటీఆర్ బహి...
error: Content is protected !!