Sarkar Live

Privacy Policy

Sri Rama Navami | భ‌ద్రాద్రిలో నేత్ర‌ప‌ర్వంగా రాములోరి కల్యాణం..
State

Sri Rama Navami | భ‌ద్రాద్రిలో నేత్ర‌ప‌ర్వంగా రాములోరి కల్యాణం..

Sri Rama Navami : శ్రీరామనవమి వేడుకలను తెలంగాణ (Telangana Sri Rama Navami Events)లో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వ‌హించారు. భద్రాచలంలో ఈ రోజు సీతారాముల కల్యాణ (Sita Rama Kalyanam) మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పుణ్య సందర్భాన్ని (Bhadrachalam Festival Celebrations) తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క‌ల్యాణాన్ని త‌ల‌కించిన ల‌క్ష‌లాది మంది భక్తులు శ్రీ సీతారాముల కల్యాణం కోసం మిథిలా స్టేడియాన్ని (Mithila Stadium) అద్భుతంగా అలంకరించారు. శిల్ప కళాశోభితమైన కల్యాణ మండపంలో ఉదయం 10:30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం (Thirukalyana Mahotsavam) ఆరంభమైంది. అభిజిత్ లగ్నంలో జరిగిన ఈ కల్యాణోత్సవం కనుల‌ పండువగా జరిగింది. లక్షలాది మంది భక్తులు ఈ మ‌హా ఘ‌ట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. వేలాది మంది భక్తులు మిథిలా స్టే...
Pamban Bridge | రామసేతుపై అద్భుత ఆవిష్క‌ర‌ణ‌.. పంబన్ బ్రిడ్జి విశేషాలివే..
National

Pamban Bridge | రామసేతుపై అద్భుత ఆవిష్క‌ర‌ణ‌.. పంబన్ బ్రిడ్జి విశేషాలివే..

Pamban Bridge : తమిళనాడులోని రామేశ్వరం వద్ద నిర్మించిన అద్భుతమైన పంబన్ వ‌ర్టికల్‌ లిఫ్ట్‌ బ్రిడ్జి (Vertical Lift Sea Bridge)ని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రారంభించారు. రిమోట్ ద్వారా ఈ వంతెన‌ను ఆవిష్క‌రించారు. మోదీ ప్రారంభించగానే ఆ వంతెన లిఫ్ట్‌లా పైకి లేచింది. ఒక భారీ నౌక దాని కింద నుంచి దూసుకెళ్లింది. ఈ అద్భుత దృశ్యం చూపురుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ప్రపంచంలో అరుదైన ఇంజనీరింగ్‌ వండర్‌గా నిలిచే ఈ వంతెనను శ్రీరామనవమి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా మోదీ ప్రారంభించ‌డం విశేషం. పంబన్ బ్రిడ్జి.. వందేళ్ల చరిత్ర పాత పంబన్‌ రైల్వే బ్రిడ్జి భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రాముఖ్య‌త‌ పొందిన వంతెన. ఇది 1914లో నిర్మిత‌మైంది. ఈ వంతెన ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఓపెన్‌ చేయగల రెండు భాగాలతో తయారు చేయబడింది. నౌకలు వచ్చినప్పుడు అది మడవబడుతూ వాటికి దారి ఇస్తుంది. అయితే.. వందేళ్ల ఈ పాత వంతెన ఉప...
Equivalence certificate | ఇక విదేశీ చదువులకూ దేశీయ స‌ర్టిఫికెట్‌..
career

Equivalence certificate | ఇక విదేశీ చదువులకూ దేశీయ స‌ర్టిఫికెట్‌..

Equivalence certificate : విదేశాల్లో చదివిన (foreign qualifications) విద్యార్థులు తిరిగి భారత్‌కు వచ్చి ఇక్కడ ఉన్నత విద్య కొనసాగించాలనుకున్నా లేదా ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగాల కోసం అప్లై చేయాలనుకున్నా పెద్ద స‌మ‌స్యే. విదేశాల్లో వారు పొందిన డిగ్రీ (foreign degrees)కి భార‌త‌దేశంలో గుర్తింపు ఉండ‌దు. దీంతో యువ‌త అనేక అవ‌కాశాల‌ను కోల్పోవాల్సి వ‌స్తుంది. ఎంతో వ్య‌య ప్రయాస‌ల‌కోర్చినా భార‌త్‌లో ఆ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు చెల్ల‌వు. ఈ స‌మ‌స్య‌ను పరిష్కరించేందుకు యూజీసీ (University Grants Commission) ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా విదేశీ డిగ్రీలను ప‌రిశీలించి, అవి స‌రైనవి అని తేలితే వాటికి స‌త్స‌మాన స‌ర్టిఫికెట్‌ (Equivalence Certificate) జారీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ విధానం ఎందుకు తీసుకొచ్చారు? చాలా మంది భారతీయులు విదేశాల్లో (foreign educational institutions) చదువుకొని తిరిగి భార‌త...
Ram Navami | నేటి భద్రాద్రి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధం
State

Ram Navami | నేటి భద్రాద్రి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధం

Bhadrachalam | దక్షిణ అయోధ్యగా గుర్తింపు పొందిన భద్రాద్రి(Bhadradri)లో శ్రీరామనవమి (Ram Navami) వేడుకలకు సర్వం సిద్దం అయ్యింది. ఆదివారం రాములవారి కల్యాణోత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాముల వారి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం గరుడ ధ్వజ పట లేఖనం కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గరుడ ధ్వజ పటావిష్కరణ, అనంతరం గరుడ ధ్వజాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. అత్యంత పవిత్రమైన వస్త్రంపై ధ్వజ పటాన్ని లిఖిస్తారు. దానికి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మ కోవెలలో పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా రక్షగా ఉండాలని కోరుతూ గరుత్మంతుడి పటాన్ని ధ్వజ స్తంభంపై ఎగురవేస్తారు. శుక్రవారం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, 5న ఎదుర్కోలు కార్యక్రమం జరిగింది. 6న నవమి రో...
Mithra Vibhushana | మోదీకి శ్రీ‌లంక అత్యున్న‌త అవార్డు..
State

Mithra Vibhushana | మోదీకి శ్రీ‌లంక అత్యున్న‌త అవార్డు..

Mithra Vibhushana Award : భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి శ్రీలంక ప్ర‌భుత్వం అత్యున్నత సివిలియన్ పురస్కారం ‘మిత్ర విభూషణ’ ప్రదానం చేసింది. శ్రీలంక – భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో గణనీయమైన పాత్ర పోషించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు (Mithra Vibhushana Award)ను అంద‌జేసింది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయికె (Sri Lankan President Anura Kumara Dissanayake) చేతుల మీదుగా ప్ర‌ధాని మోదీ ఈ పుర‌స్కారాన్ని స్వీక‌రించారు. శ్రీ‌లంక (Sri Lanka) ప‌ర్య‌ట‌న‌లో మోదీ ఉండ‌గా కొలంబో (Colombo)లోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ వద్ద ఈ కార్య‌క్ర‌మం ఇవాళ జ‌రిగింది. Mithra Vibhushana Award : అత్యున్న‌త పౌర పుర‌స్కారం మిత్ర విభూషణ అవార్డును 2008 ఫిబ్రవరిలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స (Mahinda Rajapaksa) ప్రవేశపెట్టారు. ఇది శ్రీలంక ప్రభుత్వం గౌరవంగా బహూకరి...
error: Content is protected !!