Sarkar Live

Privacy Policy

Bomb Threat | వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అప్రమత్తం
State

Bomb Threat | వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అప్రమత్తం

Warangal Court Bomb Threat : వరంగల్ కోర్టులో ఈ రోజు ఉదయం భారీ కలకలం రేగింది. కోర్టు భవనంలో బాంబు ఉంచినట్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి న్యాయమూర్తికి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు (Bomb Threa) సందేశం పంపాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే కోర్టు పరిసరాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. బాంబు బెదిరింపు నేపథ్యంలో కోర్టు పనులు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఉద్యోగులు, న్యాయవాదులు,క‌క్షిదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. Bomb Threat : అణవణువూ సోదాలు వ‌రంగ‌ల్ కోర్టుకు చేరుకున్న పోలీసులు అణువ‌ణువూ సోదాలు (Police Investigation) చేశారు. బాంబ్ స్క్వాడ్ (Bomb Squad Search), కేనైన్ (Police Canine Unit) టీమ్ సహాయంతో కోర్టు (Warangal Court) భవనం, ఆవరణను పూర్తిగా తనిఖీ చేశారు. గంటల తరబడి జరిగిన ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు ధృవీకరించారు. దీం...
Jack Trailer | జాక్ ట్రైలర్ వచ్చింది…
Cinema

Jack Trailer | జాక్ ట్రైలర్ వచ్చింది…

Jack Trailer | డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీలతో యూత్ ఐకాన్ గా మారిన సిద్దు జొన్నలగడ్డ Siddhu jonnalagadda) హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ (SVCC bannar) పై బొమ్మరిల్లు భాస్కర్(bommarillu bhaskar) డైరెక్షన్లో వస్తున్న మూవీ జాక్ (JACK). ఈ మూవీపై మొదటి నుండి కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు సిద్దు జొన్నలగడ్డ హీరో ఒక కారణం అయితే యూత్ పల్స్ తెలిసిన డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో మూవీ తెరకెక్కుతుండడంతో ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొంది. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ ట్రైలర్ ని కట్ చేశారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన Jack ట్రైలర్ పై ఆడియన్స్ లో క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్ లోనే ప్రకాష్ రాజ్ వాయిస్ తో ఈస్ట్ , వెస్ట్ , సౌత్, నార్త్ లో నలుగురు టెర్రరిస్టులు వీరందరికీ ఒక లీడర్ అంటూ మొదలు పెడతాడు. దీన్ని బట్టి చూస్తే..ఈ మూవీ దేశంలోకి చొరబడ్డ టెర...
Allu Arjun | ఆర్య 2 రీ రిలీజ్ లో రికార్డులు బ్రేక్ చేస్తుందా..?
Cinema

Allu Arjun | ఆర్య 2 రీ రిలీజ్ లో రికార్డులు బ్రేక్ చేస్తుందా..?

Allu Arjun | టాలీవుడ్ లో రీ రిలీజ్ ల హవా నడుస్తోంది. బడా హీరోల సూపర్ హిట్ మూవీలను మళ్లీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రజెంట్ రిలీజ్ అవుతున్న మూవీల కంటే వారి పాత సినిమాలే ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. అప్పటి పాటలు థియేటర్లో వస్తుంటే ఆడియన్స్ కూడా పాడుతూ, డ్యాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పట్లో డిజాస్టర్ అయిన మూవీస్ కూడా రీ రిలీజ్ చేస్తే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఆ మూవీలను అప్పుడు థియేటర్లో చూడని వారికి కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఈసారి థియేటర్ లో మూవీని చూసే ఛాన్స్ ను మిస్ చేసుకోవద్దని వెంటనే టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారు. కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ కంటే ఈ మూవీస్ ని చూడడాని కే ఆడియన్స్ ఫస్ట్ ప్రియార్టీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు (Pawan Kalyan and mahesh babu movies) మూవీస్ రీ రిలీజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. వారి మూవీల ...
Amaravati Capital | అమ‌రావ‌తిలో మళ్లీ రాజ‌ధాని ప‌నులు.. ప్రారంభించనున్న పీఎం మోదీ
State

Amaravati Capital | అమ‌రావ‌తిలో మళ్లీ రాజ‌ధాని ప‌నులు.. ప్రారంభించనున్న పీఎం మోదీ

Amaravati Capital : అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధాని నగర (Amaravati Capital Development) నిర్మాణ పనులను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Modi) మళ్లీ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ మేర‌కు ప్ర‌క‌టించారు. సుమారు రూ. లక్ష కోట్ల అంచనా వ్య‌యంతో ఈ ప్రాజెక్టును చేప‌డుతున్నారు.రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) కమిషనర్ కె. కన్నా బాబు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో అమరావతి నగర నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో సింగపూర్ ప్రభుత్వం అమరావతి అభివృద్ధిలో కీలక భాగస్వామిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. సింగ‌పూర్ భాగ‌స్వామ్యంతో.. ప్రధాని మోదీ ఈ నెలలో రాష్ట్రాన్ని సందర్శించి, అమరావతి రాజధాని (Amaravati Capital) పనులను మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజ...
MLA Disqualification Case | ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
State

MLA Disqualification Case | ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

MLA Disqualification Case : బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress)లోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు (Disqualification) వేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక విచారణ (Supreme Court Verdic) జరిగింది. ఈ కేసును జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ రోజు విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్‌లో చేరడం రాజ్యాంగ విరుద్ధం : పిటిష‌న‌ర్లు ఈ కేసులో అసెంబ్లీ సెక్రటరీ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం తమ వాదనలు ప్రస్తావించారు. పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ పదవులను వదిలిపెట్టకుండా కాంగ్రెస్ (Congress)లో చేరడం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ (BRS) చెందిన పిటిషనర్లు పేర్కొన్నారు. వారు రాజీనామా చేయకుండా ప...
error: Content is protected !!