Sarkar Live

Privacy Policy

South Central Railway | సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైళ్ల మ‌ళ్లింపు..బిగ్ అప్‌డేట్‌
State

South Central Railway | సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైళ్ల మ‌ళ్లింపు..బిగ్ అప్‌డేట్‌

South Central Railway : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో (Secunderabad Railway Station) కొనసాగుతున్న అభివృద్ధి పనుల కారణంగా కొన్ని రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా ఇతర టర్మినల్ స్టేషన్లకు మార్చాలని (temporary shifting) దక్షిణ మధ్య రైల్వే (South Central Railway -SCR) నిర్ణయం తీసుకుంది. స్టేషన్‌లో రద్దీని తగ్గించడంతోపాటు ప్రయాణికులకు సౌక‌ర్య‌వంతంగా ఉండేందుకు ఈ మార్పులను అమలు చేస్తున్నారు. రైల్వే బోర్డు (Railway Board) కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదించిందని ఈరోజు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే (SCR)లో ఒక ప్రధాన నోడల్ కేంద్రంగా ప‌నిచేస్తోంది. రోజూ వేలాది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటారు. అయితే.. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో మౌలిక సౌక‌ర్యాల‌ విస్తర...
Kancha Gachibowli : కంచ గచ్చిబౌలి భూ వివాదం.. సుప్రీం కీలక ఉత్తర్వులు
State

Kancha Gachibowli : కంచ గచ్చిబౌలి భూ వివాదం.. సుప్రీం కీలక ఉత్తర్వులు

Kancha Gachibowli :హైద‌రాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం (Kancha Gachibowli land dispute) అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా దీనిపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు (Supreme Court orders) జారీ చేసింది. ఆ భూముల పరిస్థితిపై నివేదికను వెంట‌నే సమర్పించాల‌ని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను ఈ రోజు ఆదేశించింది. అలాగే తుది తీర్పు వచ్చేంత వరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరపకూడదని, చెట్లు నరకకూడదని ఉత్త‌ర్వులు జారీ చేసింది. Kancha Gachibowli : పిటిష‌న్ దాఖ‌లు కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం అకస్మాత్తుగా చేపడుతున్న చర్యలు వన్యప్రాణాలకు హాని కలిగించేలా ఉన్నాయని ప‌లువురు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. పర్యావరణానికి నష్టం కలిగించేలా ప్ర‌భుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని పిటిషన్ దాఖ‌లు చేశారు. భూమిని సమతలీకరించేందుకు ముందుగా నిపుణుల కమిటీని నియమించి అధ్యయనం చే...
Auto Viral Video | ఈ ఆటోరిక్షాలో సౌకర్యాలు చూసి షాకవుతున్న ప్రయాణికులు
Trending, Viral

Auto Viral Video | ఈ ఆటోరిక్షాలో సౌకర్యాలు చూసి షాకవుతున్న ప్రయాణికులు

5 Star Auto Viral Video | ప్రజలు నగరంలో తిరగడానికి ఎక్కువగా ఆటో రిక్షాలను ఉపయోగిస్తారు. కానీ వాళ్లు ఆటోలో విమానం లాంటి సౌకర్యాలు పొందడం మొదలుపెడితే, వారు అందులో ప్రయాణించడానికి అభ్యంతరం చెప్పరు! అలాంటి ఒక ఆటో రిక్షా వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆటో వెనుక సీటు చూసిన తర్వాత, ఆ ఆటోలో మీరు కూడా ప్రయాణించాలని ఆశ పడవచ్చు.. వైరల్ వీడియోలో, ఆటో వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణీకుడు వెనుక సీట్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను చూపిస్తున్నాడు. దీన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదే సమయంలో, చాలా మంది వినియోగదారులు కూడా ఈ రిక్షాను ఆస్వాదిస్తున్నారు. ఈ కథనంలో, ఆటో రిక్షాలో వెనుక సీటులో లభించే సౌకర్యాల గురించి మీరు కూడా తెలుసుకోండి.. Auto Viral Video : ఫ్రీ వైఫై, ట్యాబ్, మ్యాగ్జిన్స్.. ఈ వీడియో ( Auto Viral Video )లో, ఆటో రిక్షా వెనుక సీటులో అనేక గాడ్జెట్‌లను చూడవచ్చు. రిక్షా పైభాగంలో అ...
Nani | ఒక్క హిట్ కొడితే వరుసగా ఆరు…
State, Cinema

Nani | ఒక్క హిట్ కొడితే వరుసగా ఆరు…

నాచురల్ స్టార్ నాని (natural Star Nani)ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా వందకోట్ల హీరో అయ్యాడు. చిన్న చిన్న సినిమాలు తీస్తూ తన టాలెంట్ తో ఇప్పుడు పెద్ద హీరోగా ఉన్నాడు. కెరియర్ లో కొన్ని ఫ్లాప్ లు ఉన్న మంచి కథలను సెలక్ట్ చేసుకుని సూపర్ హిట్లు కొట్టాడు. పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ మినిమం గ్యారెంటీ హీరో నుండి 100 కోట్ల హీరోగా మారడం అంటే మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఈ రేంజ్ లో ఎదగడం కొద్ది మందికే సాధ్యమైంది. అందులో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi)ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత రవితేజ(mass maharaj Ravi Teja)చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ మాస్ మహారాజా అయ్యారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఆడతాయో మనకు తెలిసిందే. ఇక తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన నాని హీరోగా మారి న...
Ameenpur Case | ముగ్గురు పిల్లల మృతి కేసులో విస్తుపోయే నిజాలు..
Crime

Ameenpur Case | ముగ్గురు పిల్లల మృతి కేసులో విస్తుపోయే నిజాలు..

ప్రియుడి మోజులో పడి పిల్లలు, భర్తను చంపేందుకు కుట్ర పెరుగన్నం తినకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డ భర్త Ameenpur Crime Case | ఆకలేస్తుందంటే తన తల్లి ఎప్పటిలాగే ప్రేమతో అన్నం వడ్డిస్తోందని అనుకున్నారు ఆ చిన్నారులు.. కానీ ఆ అన్నంలో విషముందని తెలియని ఆ ముగ్గు పిల్లలు చివరకు ప్రాణాలు కోల్పోయారు.. ఇటీవలే కలకలం రేపిన అమీన్‌పూర్‌ (Ameenpur) ‌పిల్లల మృతి కేసును పోలీసులు ఈరోజు చేధించారు. ముగ్గురు పిల్లల మృతి కేసులో తల్లే విలన్‌ అని గుర్తించారు. విషం పెట్టి తన అభంశుభం తెలియని ముగ్గురు పిల్లలను అత్యంత కర్కషంగా అంతమొందించినట్లు తేల్చారు. వి వాహేతర సంబంధం కారణంగా ప్రియుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను హత్య చేసిందని పోలీసులు గుర్తించారు. గత నెల 27న పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టిందని.. తాను కూడా భోజనం చేసి అస్వస్థతకు గురైనట్టు నాటకం ఆడిందని పోలీసులు తేల్చారు. విచారణలో వాస్తవాలు బయటపడటంతో తల్లి రజితను...
error: Content is protected !!