Sarkar Live

Privacy Policy

Posani Krishna Murali | సీఐడీ క‌స్ట‌డీకి పోసాని.. ప‌లు కేసుల్లో విచార‌ణ‌
State

Posani Krishna Murali | సీఐడీ క‌స్ట‌డీకి పోసాని.. ప‌లు కేసుల్లో విచార‌ణ‌

Posani Krishna Murali : సినీ నటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) (ని ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) ఈ రోజు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ క‌ల్యాణ్ (Pawan Kalyan), ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణ చేపట్టింది. పోసానిని జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చి గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్ప‌త్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయానికి తరలించారు. Posani Krishna Murali : అరెస్టు అయిన‌ప్ప‌టి నుంచి జైలులోనే.. గతవారం గుంటూరులోని ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పోసానిని ఒకరోజు పోలీస్ కస్టడీలోకి అప్పగించింది. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అరెస్టు అయిన‌ప్ప‌టి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు....
Bhadradri | ఇంటి వ‌ద్ద‌కే భ‌ద్రాద్రి రాముడి త‌లంబ్రాలు.. ఆర్టీసీ ప్ర‌త్యేక సేవ‌లు
State

Bhadradri | ఇంటి వ‌ద్ద‌కే భ‌ద్రాద్రి రాముడి త‌లంబ్రాలు.. ఆర్టీసీ ప్ర‌త్యేక సేవ‌లు

Bhadradri Talambralu : భద్రాచలం శ్రీ సీతారామ కలాణోత్సవానికి (Sri Sitarama Kalyanotsavam) హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏటా శ్రీ రామనవమి (Sri Rama Namavi) సందర్భంగా లక్షలాది మంది భక్తులు భద్రాచలం (Bhadrachalam) చేరుకుని స్వామివారి కల్యాణోత్స‌వంలో పాల్గొని పవిత్ర తలంబ్రాల (Bhadradri Talambralu)ను స్వీకరించడం ఆనవాయితీ. అయితే.. ఈ మ‌హోత్స‌వానికి నేరుగా వెళ్ల‌లేని భ‌క్తుల కోసం తెలంగాణ రోడ్డు ర‌వాణా సంస్థ (TGSRTC) ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. స్వామి వారి త‌లంబ్రాల‌ను హోం డెల‌వ‌రీ చేసే సేవ‌ల‌ను అందిస్తోంది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ బుకింగ్‌ గత సంవత్సరంలో ఈ సేవకు భక్తుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. దీంతో దీన్ని ఏడాది మరింత విస్తృతంగా అందించేందుకు టీజీ ఆర్టీసీ కార్యాచరణ రూపొందించింది. ఈసారి త‌లంబ్రాల (Bhadradri Talambralu) బుకింగ్ ప్రక్రియను ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ విధానంలో కూడ...
IPhone 16 Discount : భారీగా తగ్గిన ఆపిల్ ఐఫోన్ 16 ధర..
Technology

IPhone 16 Discount : భారీగా తగ్గిన ఆపిల్ ఐఫోన్ 16 ధర..

IPhone 16 Discount | ఆపిల్ ఐఫోన్ ప్రియులకు పండగ లాంటి వార్త. ఇప్పుడు ఐఫోన్ 16 ధరలో భారీగా తగ్గింది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కలిపి ధర ఐఫోన్ 16e ధరకు దగ్గరగా ఉంది. ఎంట్రీ లెవల్ ఐఫోన్ 16e కంటే ఎక్కువ ఖర్చు చేయకుండా ప్రీమియం ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయాలనుకునే కొనుగోలుదారులకు ఇది గొప్ప ఆఫర్‌గా నిలిచింది. IPhone 16 Discount : ధర రూ.67,490కి తగ్గింది ఐఫోన్ 16 (128GB) మోడల్ అసలు ధర రూ.79,900. అయితే ఇప్పుడు క్రోమాలో రూ.71,490కి అందుబాటులో ఉంది.అంటే ఆఫర్ లో భాగంగా- రూ.8,410 ఇన్ స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, ICICI, SBI, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అదనంగా రూ.4,000 తగ్గింపును పొందవచ్చు, దీని వలన ధర రూ.67,490కి తగ్గుతుంది. కాగా ఐఫోన్ 16e రూ.59,900 ధరలో ఇటీవలే లాంచ్ అయింది. దీని వలన రెండు మోడళ్ల మధ్య ధర వ్యత్యాసం కేవలం రూ.7,590 మాత్రమే. ఐఫోన్ 16 మోడల్ లో అదనపు ఫీచర్లను ద...
Rajiv Yuva Vikasam scheme | రాజీవ్ యువ వికాసం స్కీం కింద రూ. 3 లక్షల రుణం, 80 శాతం సబ్సిడీ
Career

Rajiv Yuva Vikasam scheme | రాజీవ్ యువ వికాసం స్కీం కింద రూ. 3 లక్షల రుణం, 80 శాతం సబ్సిడీ

ఆన్ లైన్ లో ఇలా దరఖాస్తు చేసుకోండి.. Rajiv Yuva Vikasam scheme : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రాజీవ్ యువ వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభించారు. సీఎం రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నాతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సుమారు 5 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం రూ. 6000 కోట్ల వరకు రాయితీతో రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ. 4 లక్షల వరకూ సబ్సిడీ రుణం కేటాయించే అవకాశం ఉంది. దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచే ప్రారంభం కాగా, ఏప్రిల్ 5వ తేదీ వరకూ స్వీకరించనున్నారు. దరఖాస్త...
Chandrayaan 5 mission | చంద్రయాన్-5 మిషన్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌.. ఆమోదించిన స‌ర్కార్‌
Technology

Chandrayaan 5 mission | చంద్రయాన్-5 మిషన్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌.. ఆమోదించిన స‌ర్కార్‌

Chandrayaan 5 mission : చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 250 కిలోల బరువున్న రోవర్‌ను చంద్రుని ఉపరితలంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (Indian Space Research Organization (ISRO) ఇక ప్రయోగించనుంది. భారత ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ (ISRO Chairman V Narayanan) ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక ఘట్టంగా నిలుస్తుందని ఆయన అన్నారు. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా భార‌త్‌ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్ ప్రోగ్రామ్ (Chandrayaan programme) భారత చంద్ర అన్వేషణ కార్యక్రమంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా నాలుగు ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇటీవల చంద్రయాన్-3 ద్వారా భారతదేశం చంద్రుని దక్షిణ ధృవంపై సులువుగా దిగిన ప్రపంచంలోని తొలి దేశంగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా భారత్...
error: Content is protected !!