Sarkar Live

Privacy Policy

Prashanth Neel | ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ షురూ….
Cinema

Prashanth Neel | ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ షురూ….

Prashanth Neel Next Movie | దేవర (Devara) మూవీ హిట్టు తర్వాత యశ్ రాజ్ ఫిలింస్ (Yash Raj Films Banner) బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) వార్ -2 (War-2)లో యాక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా ఒక పాట మినహా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో హృతిక్ ఎన్టీఆర్ కాంబో(Hrithik Roshan - NTR combo) చూడడం కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. మూవీని ఆగస్టులో రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వార్ మూవీ ఎంత పెద్ద హిట్టయిందొ మనకు తెలుసు. ఇది అంతకుమించి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొదట సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయగా ఇప్పుడు ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. భారీ అంచనాలతో… ఇక ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో ఎన్టీఆర్ (NTR) ఒక మూవీ రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రి...
Srisailam Canal roof collapsed | శ్రీశైలం కెనాల్ టన్నెల్‌లో ఘోర‌ ప్రమాదం.. శిథిలాల కింద కార్మికులు!
State

Srisailam Canal roof collapsed | శ్రీశైలం కెనాల్ టన్నెల్‌లో ఘోర‌ ప్రమాదం.. శిథిలాల కింద కార్మికులు!

Srisailam Canal roof collapsed : తెలంగాణ‌లోని నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం డొమలపెంట సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీశైలం ఎడమ కాలువ (Srisailam Left Bank Canal-SLBC) టన్నెల్‌లో ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్ పైభాగం మూడు మీటర్ల మేర కూలిపోవడంతో సుమారు ఆరుగురు కార్మికులు ఆ శిథిలాల మ‌ధ్య చిక్కుకున్నార‌ని తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం ప్రారంభ‌మైన Srisailam Canal roof పనులు ఈ ప్రమాదం ఎడమ కాలువ టన్నెల్ 14వ కిలోమీటరులో జరిగింది. చాలా రోజుల విరామం తర్వాత నాలుగు రోజుల క్రితమే ఇక్కడ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో అనేక మంది కార్మికులు ప‌నులు చేస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. కొంత మంది కార్మికులు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గా ఆరుగురు టెన్న‌ల్ శిథిలాల మ‌ధ్య చిక్కున్నార‌ని తెలుస్తోంది. గాయపడిన కార్మికులను ప్రాజెక్ట్ సైట్ మేనేజ్‌మెంట్ బృందం సమీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించింది. మ...
Return of The Dragan | రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ  ఎలా ఉందంటే..?
Cinema

Return of The Dragan | రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఎలా ఉందంటే..?

Return of The Dragan Movie Review | లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగానాథన్ (Pradeep Ranganaadhan), అనుపమ పరమేశ్వరన్ (Anupama parameshvaran), కాయాదు లోహర్ (Kayadh lohar) హీరో హీరోయిన్లుగా ఓరి దేవుడా మూవీతో సూపర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తూ (Ashwath marimutthu) డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ రిటర్న్ అఫ్ ది డ్రాగన్ (Return of The Dragan).ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉంది ఇందులో నటీనటులు ఎలా పర్ఫామెన్స్ చేశారు,ఆడియన్స్ ని మెప్పించిందా లేదా అనేది తెలుసుకుందాం. మూవీ కథ విషయానికి వస్తె ఇంటర్ లో బాగా చదివి మంచి పర్సెంట్ తో పాసైన ఓ కుర్రాడు ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడుతుంది. మంచిగా చదివే వాళ్ళను ఈ అమ్మాయిలు పట్టించుకోరు,అల్లరిగా ఉండే అబ్బాయిలనే వీళ్ళు ఇష్టపడతారనుకుంటాడు. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాక డిఫరెంట్ గా మారిపోతాడు....
Morphed photos | పవన్ క‌ల్యాణ్ మార్ఫింగ్ ఫొటోలు.. ప‌లు ప్రాంతాల్లో కేసుల‌ న‌మోదు
Crime

Morphed photos | పవన్ క‌ల్యాణ్ మార్ఫింగ్ ఫొటోలు.. ప‌లు ప్రాంతాల్లో కేసుల‌ న‌మోదు

Morphed photos : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ కల్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan)పై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న మార్ఫింగ్ ఫొటో (Morphed photos)ల‌పై జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు భ‌గ్గ‌మన్నారు. ప‌లు పోలీస్‌స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు చేశారు. ఈ ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి షేర్ చేస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దీంతో ప‌లు ప్రాంతాల్లో కేసులు న‌మోద‌య్యాయి. మ‌హాకుంభామేళాలో పుణ్యస్నానం.. Morphed photos ప్రయాగరాజ్ మహా కుంభమేళా సందర్బంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో క‌లిసి పుణ్య‌స్నానం ఆచ‌రించారు. దీని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. అయితే.. కొందరు సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ చిత్రాలను మార్ఫింగ్ చేసి, ఆయ‌న‌కు భారీ పొట్ట వచ్చిందని చూపిస్తూ వైరల్ చేశారు....
Centre to help red chilli farmers | ఏపీ మిర్చికి మ‌ద్ద‌తు ధ‌ర.. శుభ‌వార్త చెప్పిన కేంద్రం
National

Centre to help red chilli farmers | ఏపీ మిర్చికి మ‌ద్ద‌తు ధ‌ర.. శుభ‌వార్త చెప్పిన కేంద్రం

Centre to help red chilli farmers : ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతుల (chilli farmers)కు కేంద్రం శుభ‌వార్త చెప్పింది. మార్కెట్‌లో ధ‌ర పడిపోతున్న దృష్ట్యా వారికి బాస‌ట‌గా నిలిచేందుకు నిర్ణ‌యించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం అభ్య‌ర్థన మేర‌కు కేంద్రం మార్కెట్ ఇంట‌ర్వెన్ష‌న్ స్కీం (MIS) ద్వారా మ‌ద్ద‌తు ధ‌ర కల్పించ‌నుంది. ఈ మేర‌కు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ చౌహాన్ (Union Agriculture Minister Shivraj Singh Chouhan) ప్ర‌క‌టించారు. సీఎం చంద్రబాబు విజ్ఞప్తిపై సానుకూల స్పందన ఆంధ్ర‌ప్ర‌దేశ్ మిర్చి రైతుల (chilli farmers) కు స‌హాయం అందించాల‌ని కేంద్రాన్ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు (Chief Minister N Chandrababu Naidu) కోరారు. ఈ క్ర‌మంలో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ చౌహాన్‌తో చ‌ర్చించారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ ఏపీ రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తామ...
error: Content is protected !!