Sarkar Live

Privacy Policy

Dasara Holidays 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం  –
State, Hyderabad

Dasara Holidays 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం –

Telangana Dasara Holidays 2025 | తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ సంవత్సరం దసరా సెలవుల ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి? ఎన్ని రోజులు ఇస్తున్నారు? అని చాలా విద్యార్థులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో దసరా సెలవులకు (Dasara Holidays 2025) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు అంటే… 13 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అలాగే , జూనియర్ కాలేజ్‌లకు సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 5 వరకు అంటే… 8 రోజుల పాటు దసరా హాలిడేస్ ఉండనున్నాయి. పాఠశాలలు అక్టోబర్ 4న పునఃప్రారంభ‌మ‌వుతుండ‌గా ఆ రోజు శనివారం అవుతుంది. అయితే మరసుటి రోజు (అక్టోబర్ 5) ఆదివారం మళ్లీ స్కూళ్లకు సెలవు ఉంటుంది. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల క...
Urea Distribution : యూరియా పంపిణీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
Mahaboobnagar

Urea Distribution : యూరియా పంపిణీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

అదనంగా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీకి ఆదేశాలు Urea Distribution in Telangana : తెలంగాణలో కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే యూరియా బస్తాల కోసం పీఏసీఎస్​ ల వద్ద క్యూలో పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లలో చెప్పులు, పాస్​ పుస్తకాలు పెడుతున్న దృశ్యాలు కొన్నిరోజులుగా సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. తోపులాటలు, ఘర్షణలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరాపై కీలక వ్యాఖ్యలు చేసింది. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో తోపులాటలు లేకుండా అదనంగా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఆదేశాలు జారీ చేశారు. యూరియా పంపిణీలో క్యూ లైన్స్ లాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సజావుగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి ...
తుదిదశకు హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ భూసేకరణ, కొనసాగుతున్న కూల్చివేతలు ‌‌– Old City metro corridor
Hyderabad

తుదిదశకు హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ భూసేకరణ, కొనసాగుతున్న కూల్చివేతలు ‌‌– Old City metro corridor

Hyderabad Metro news : 7.5 కి.మీ ఓల్డ్ సిటీ మెట్రో రైల్ కారిడార్ (Old City metro corridor) వెంబడి భూసేకరణ, కూల్చివేత పనులు కీలక దశకు చేరుకున్నాయి. అవసరమైన రైట్ ఆఫ్ వే (RoW) క్రమంగా అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు మొత్తం 886 ఆస్తుల్లో 550 కంటే ఎక్కువ కూల్చివేశారు. మిగతా నిర్మాణాల తొలగింపు పనులు సైతం జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఆస్తి యజమానులకు ప్రభుత్వం రూ.433 కోట్ల పరిహారం చెల్లించింది. వర్షాలు, పండుగలు, మొహర్రం ఊరేగింపులు వంటి సవాళ్ల మధ్య కూడా పనులు పెద్దగా ఇబ్బంది కలగకుండా సజావుగా జరిగాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అధికారులు తెలిపారు. భూగర్భ విద్యుత్ కేబుల్ మార్పిడి మొదట అడ్డంకిగా మారినా ఇప్పుడు సమస్యలు పరిష్కరించబడ్డాయి. మెట్రో పిల్లర్లు, స్టేషన్ నిర్మాణానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఖచ్చితమైన మ్యాపింగ్ కోసం డిఫరెన్షియల్ GPS (DGPS) సర్వేలు నిర్వహిస్తున్నారు....
Harish Rao : పిల్ల‌ల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోరా?
State, Hyderabad

Harish Rao : పిల్ల‌ల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోరా?

సీఎం రేవంత్‌ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు Hyderabad : విష జ్వరాలు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కుక్క కాట్లు, ఫుడ్ పాయిజనింగ్‌తో విద్యార్థులు ఆస్పత్రుల పాలవున్నా ప్ర‌భుత్వానికి చీమ‌కుట్టిన‌ట్లైనా లేద‌ని కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరాయ‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. గురుకులాల్లో 2,500 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు చెల్లించ‌నిదుస్థితి నెల‌కొంద‌ని హరీశ్‌రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదు ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించాల‌ని సీఎం రేవంత్‌ రెడ్డిని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్ స్వయంగా తానే ఇకపై గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు ఉత్త‌మాట‌ల‌య్యాయ‌ని విమర్శించారు. కల్తీ ఆహారం పెడితే జైలుకే అని ఇచ్చిన ప్రకటనలు చేశార‌ని కానీ, అవి గాలి మాటలయ్...
Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025: ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్..
Business

Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025: ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్..

Amazon great indian festival 2025 : దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ ప్లేయర్లలో ఒకటైన అమెజాన్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 సెప్టెంబర్ 23 (2025) నుండి మొద‌ల‌వుతుంది. అయితే, ఎప్పటిలాగే, ప్రైమ్ సభ్యులు 24 గంటల పాటు ముందస్తుగా యాక్సెస్‌ను పొందుతారు, ఇది వారు ఉత్తమ డీల్‌లను ఆస్వాదించడానికి, రీడీమ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది వారికి అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్‌లలో కొన్నింటిపై మొదటి ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ సేల్‌లో SBI డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించే కస్టమర్‌లకు 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్‌లు ఉంటాయి. 45 శాతం వరకు తగ్గింపుతో ల్యాప్‌టాప్‌లు అమెజాన్‌ మైక్రోసైట్ ప్రకారం, ఆసుస్, హెచ్‌పి, ఏసర్, లెనోవా, డెల్, ఎంఎస్‌ఐ వంటి బ్రాండ్‌లలోని ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. Nvidia GeForce RTX 3050 GPU కలిగిన Asus ల్యాప్‌టాప్ అదనపు బ్యాంక్ ఆఫర్‌లతో రూ.60,000 కంటే తక్కువ ధరకు ల...
error: Content is protected !!