Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Yuva Vikasam నిరుద్యోగులకు గుడ్ న్యూస్..  వందశాతం రాయితీతో రూ. 50 వేల యూనిట్లు
Career

Yuva Vikasam నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వందశాతం రాయితీతో రూ. 50 వేల యూనిట్లు

TG Rajiv Yuva Vikasam తెలంగాణ రాష్ట్రంలో యువ వికాసం పథకం నిరుద్యోగులకు వరంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు ప్రత్యేకంగా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. యువతకు స్వయం ఉపాధి కోసం సహాయం చేయడానికి ప్రభుత్వం వివిధ చర్యలను అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్లు మండలాలు, సంక్షేమ వర్గాల జనాభా ఆధారంగా యూనిట్లు మంజూరు చేయనున్నారు. రూ.50 వేల విలువైన యూనిట్లకు 100 శాతం రాయితీ కల్పిస్తారు. ఈ పథకం విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.‌శ్రీధర్‌ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఓబీఎంఎంఎస్‌ ‌పోర్టల్‌ ‌ద్వారా అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం విధివిధానాలు ఇవీ.. య...
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో రసాభాస‌.. ఇరు ప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు
State

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో రసాభాస‌.. ఇరు ప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు

Telangana Assembly : తెలంగాణ శాసనసభలో ఈ రోజు జరిగిన సమావేశాలు తీవ్ర చర్చలకు వేదిక అయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ చర్చ చివరి దశకు చేరుకోగా, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య మాటల యుద్ధం రగిలింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్ (KT Rama Rao) చేసిన వ్యాఖ్యలు సభ (Telangana Assembly)లో దుమారం రేపాయి. కీల‌కాంశాల‌పై చ‌ర్చ జ‌రుగుతుండ‌గా.. సభలో ప్రధానంగా పలు అంశాలపై చర్చ జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరం సాధారణ పరిపాలన, న్యాయ, హోం, ఆర్థిక, ఇంధన, రెవెన్యూ, గృహనిర్మాణం, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మంగళవారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అదనపు వ్యయ అంచనాలను ప్రవేశపెట్టగా వీటి మొత్తాన్ని రూ.50,471 కోట్లుగా ప్రకటించారు. పురపాలక, పంచాయతీరాజ్‌ చట్ట సవరణలపై శాసనమండలిలో చర్చ జరగనుంది. అవయవదానం సంబంధిత తీర్మానాన్ని కూడా ప్రభుత్వం మండలిలో ప్...
Gruha Jyothi scheme | ఉచిత విద్యుత్‌కు 156.56 కోట్లు.. నిధులు కేటాయించిన స‌ర్కారు
State

Gruha Jyothi scheme | ఉచిత విద్యుత్‌కు 156.56 కోట్లు.. నిధులు కేటాయించిన స‌ర్కారు

Gruha Jyothi scheme: గృహ జ్యోతి పథకం (Gruha Jyothi scheme) కింద వినియోగదారులకు ఉచిత విద్యుత్ (free electricity) అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.156.56 కోట్లు విడుద‌ల చేసింది. ఈ నిధుల‌తో అర్హులైన వారి గృహాలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. జీవో 10 ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద మొత్తం రూ.1,612.12 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఇందులో భాగంగా మార్చి నెల ఖర్చుల కోసం రూ.156.56 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) సహా ఇతర విద్యుత్ పంపిణీ సంస్థలు అర్హులైన వినియోగదారులకు (domestic consumers) విద్యుత్ బిల్లులపై పూర్తిగా మాఫీ చేయనున్నాయి. Gruha Jyothi scheme : నిధుల కేటాయింపులు ఇలా.. TGSPDCL(Telangana State Southern Power Distribution Company Limited) సీఎండీ ముషర్రఫ్ ఫారూఖీ ప్రభుత్వం నుంచి ...
Ghatkesar | ఘట్ కేసర్ రైల్వే నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
State

Ghatkesar | ఘట్ కేసర్ రైల్వే నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

Ghatkesar Railway Bridge : మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చొరవతో ఘట్‌కేసర్‌ రైల్వే బ్రిడ్జి పనులకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అర్ధాంతరంగా నిలిచిపోయి పనులు పెండింగ్ లో పడిపోవడంతో మల్లా రెడ్డి సూచన మేరకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూ.50లక్షలను మంజూరు చేశారు. దీంతో ఘట్‌కేసర్‌ జేఏసీ, మున్సిపల్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఘట్ కేసర్ ( Ghatkesar ) రైల్వే బ్రిడ్జి పనులను పూర్తి చేసేందుకు సహకరించాలని ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మాజీ మంత్రి మల్లారెడ్డినికి కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను మల్లారెడ్డి కలిసి సమస్యను వివరించారు. దీనికి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. రూ.50 లక్షలను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బ్రిడ్జి నిర్మాణానికి ని...
Supreme court : తెలంగాణ స్పీక‌ర్ తీరుపై సుప్రీం సీరియ‌స్‌.. ఎందుకంటే..
State

Supreme court : తెలంగాణ స్పీక‌ర్ తీరుపై సుప్రీం సీరియ‌స్‌.. ఎందుకంటే..

Supreme court : తెలంగాణ స్పీకర్ (Telangana Assembly Speaker) తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత రాష్ట్ర సమితి (BRS) నుంచి కాంగ్రెస్ (ruling Congress)లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై (BRS MLAs’ disqualification) నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నార‌ని ప్రశ్నించింది. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేసేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఇటీవ‌ల సుప్రీం కోర్టును ఆశ్ర‌యించ‌గా ఈ కేసు ఇవాళ విచార‌ణ‌కు వ‌చ్చింది. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం స్పీక‌ర్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఈ కేసును వచ్చే బుధవారం విచారణకు వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలు బేఖాత‌రు : బీఆర్ఎస్ త‌ర‌ఫు న్యాయ‌వాది బీఆర్‌ఎస్ (Bharat Rashtra Samithi (BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ( Padi Kaushik Reddy) తరఫున సీనియర్ అడ్వకేట్ ఆర్యమా సుందరం వాదిస్తూ 2024 సెప...
error: Content is protected !!