Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
వరంగల్ విమాన ప్రయాణానికి వేళాయె.. – Warangal Mamnoor Airport
State

వరంగల్ విమాన ప్రయాణానికి వేళాయె.. – Warangal Mamnoor Airport

త్వరలోనే మామూనూరు ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన! ​Warangal Mamnoor Airport | ఓ చారిత్రక నగరం.. మరో కీలక మైలురాయికి సిద్ధమవుతోంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, వరంగల్ వాసుల విమాన ప్రయాణ కల సాకారం కాబోతోంది. మామూనూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ​అడ్డంకులు తొలగి.. అభివృద్ధి బాటలో.. ​గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో విమానాశ్రయ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రన్‌వే విస్తరణకు అవసరమైన అదనపు భూమిని సేకరించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడం, డీజీసీఏ (DGCA) నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేస్తుండటంతో పనులు వేగవంతం అయ్యాయి. ​ఓరుగల్లుకు కొత్త ఊపు.. ​మామూనూరు ఎయిర్‌పోర్టు (Warangal Mamnoor Airport) అందుబాటులోక...
పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించాలి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్
Crime

పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించాలి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

​ పోలీస్ స్టేషన్‌కు వచ్చే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకాన్ని కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. విధుల నిర్వహణలో అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖ గౌరవాన్ని ఇనుమడింపజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ​పదోన్నతి పొందిన అధికారుల మర్యాదపూర్వక భేటీ ​వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ల స్థాయి నుండి ఏసీపీ (ACP) లుగా పదోన్నతి పొందిన గొర్ల సీతారెడ్డి, బోలగాని శ్రీనివాస్ గౌడ్, సార్ల రాజు లు శుక్రవారం సీపీ క్యాంపు కార్యాలయంలో కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సీపీకి పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.​అధికారులను అభినందించిన అనంతరం కమిషనర్ పలు కీలక సూచనలు చేశారు.పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, వాటిని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.నిరంతరం క్షేత్రస్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షిస్తూ, వారికి సరై...
లంచం అడిగితే.. చెప్పులతో కొట్టారు! ఆర్టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్, ప్రయాణికుడి దాడి – RTC Ticket Inspector Attack
Viral

లంచం అడిగితే.. చెప్పులతో కొట్టారు! ఆర్టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్, ప్రయాణికుడి దాడి – RTC Ticket Inspector Attack

RTC Ticket Inspector Attack | సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ తనిఖీల సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఒకవైపు నిబంధనల ఉల్లంఘన, మరోవైపు అధికారి లంచం డిమాండ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి టికెట్ ఇన్‌స్పెక్టర్‌పై కండక్టర్, ప్రయాణికుడు చెప్పులతో దాడి చేసే స్థాయికి చేరుకుంది. అసలేం జరిగింది? హైదరాబాద్‌ నుంచి రాయికోడ్ మీదుగా నారాయణఖేడ్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద టికెట్ చెకింగ్ అధికారి ప్రకాష్ తనిఖీ కోసం ఆపారు. ఈ క్రమంలో బస్సులో ఓ ప్రయాణికుడు టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా టికెట్ లేని ప్రయాణికుడికి జరిమానా విధించడం, కండక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం నిబంధన. అయితే, ఈ కేసు నమోదు కాకుండా ఉండాలంటే తనకు రూ. 20 వేల లంచం ఇవ్వాలని అధికారి ప్రకాష్ డిమాండ్ చేసినట్లు సమాచారం. అంత పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడంతో ఆగ్రహాన...
TRS Party | తెలంగాణ లో ‘కవిత’పార్టీకి స్పేస్ ఉంటుందా?
Special Stories

TRS Party | తెలంగాణ లో ‘కవిత’పార్టీకి స్పేస్ ఉంటుందా?

​తెలంగాణ గడ్డపై మరో రాజకీయ యుద్ధానికి తెరలేచింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత 'తెలంగాణ రక్షణ సేన' (Kalvakuntla Kavitha TRS Party) పేరుతో కొత్త పార్టీని ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. తండ్రి స్థాపించిన నాటి 'తెలంగాణ రాష్ట్ర సమితి'ని గుర్తుచేసేలా ఈ పేరు ఉండటం, పసుపు-ఆకుపచ్చ-నీలం రంగులతో కూడిన జెండాను ఆవిష్కరించడం ద్వారా ఆమె తన స్పష్టమైన ఉద్దేశాలను చాటారు. అయితే, ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలతో నిండిపోయిన తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఈ 'TRS'కు స్థానం ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ​త్రిముఖ పోరులో నాల్గవ పార్టీ నిలదొక్కుకునేనా? ​ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఇలా ఉన్నాయి.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వరుస ఎన్నికలల్లో గెలిచి జోరు మీదుంది.పలురకాల సంక్షేమ పథకాలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ...
ధాన్యం కొనుగోళ్లలో ‘ఆన్‌లైన్ ట్రక్ షీట్’ విధానం రద్దు – Online Truck Sheet Cancelled
Special Stories

ధాన్యం కొనుగోళ్లలో ‘ఆన్‌లైన్ ట్రక్ షీట్’ విధానం రద్దు – Online Truck Sheet Cancelled

సర్కార్ లైవ్ కథనాలకు స్పందించిన ప్రభుత్వం పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు ​Online Truck Sheet Cancelled | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్దిరోజులుగా రైతులు, ఐకేపీ (IKP) కేంద్రాల నిర్వాహకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, వివాదాస్పదంగా మారిన ‘ఆన్‌లైన్ ట్రక్ షీట్’ విధానాన్ని ప్రభుత్వం అధికారికంగా ఎత్తివేసింది. ఇకపై ధాన్యం సేకరణ పాత పద్ధతిలోనే కొనసాగనుంది. "​సర్కార్ లైవ్" కథనాలకు స్పందించిన ప్రభుత్వం ​ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆన్‌లైన్ ట్రక్ షీట్ల వల్ల ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, సర్వర్ల మొరాయింపు, తద్వారా లారీల రాకపోకల్లో జరుగుతున్న జాప్యంపై ‘సర్కార్ లైవ్’ (Sarkar Live) వంటి వార్తా సంస్థలు వరుస కథనాలను వెలువరించింది. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న అగచాట్లు, వర్షాల భయంతో ఆందోళన చెందుతున్న...
error: Content is protected !!