Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
8th Pay Commission : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మోదీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌..
National

8th Pay Commission : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మోదీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌..

8th Pay Commission Approval : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్ష‌న్ల‌కు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లను పెంచేందుకు గాను 8వ వేతన సంఘాన్ని (8th Pay Commission) ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం వెల్ల‌డించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో న్యూదిల్లీలో కేంద్ర మంత్రివర్గం స‌మావేశమై ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకంది. కేబినెట్ స‌మావేశానికి సంబంధించిన నిర్ణ‌యాల‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) మీడియాకు వెల్లడించారు. "1947 నుంచి ఇప్పటివరకు 7 వేతన సంఘాలు ఏర్పాటయ్యాయ‌ని, ఎలాంటి జాప్యానికి అవ‌కాశం లేకుండా వేతన సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి మోదీ నిర్ణ‌యించార‌ని కేంద్ర మంత్రి అశ్వ‌నీవైష్ణ‌వ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పే కమిషన్ 2016లో ఏర్పాటయింది. ఆ వేతన సంఘం గడువు 2026లో ముగుస్త...
Krishna water Dispute Hearing : కృష్ణా జలవివాదాల విచారణపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక తీర్పు
State

Krishna water Dispute Hearing : కృష్ణా జలవివాదాల విచారణపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక తీర్పు

Krishna water Dispute Hearing : కృష్ణా జలాల పంపిణీ వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ (BRIJESH KUMAR TRIBUNAL) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నీటి విభజన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ‘అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్’పై మొదట విచారణ చేపట్టాలని ట్రైబ్యునల్ నిర్ణయించింది. రాష్ట్ర‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశంపై మొదట వాదనలు వింటామని ట్రిబ్యూన‌ల్ వెల్ల‌డించింది. ముందుగా 811 టీఎంసీల్లో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటాను ముందే తేల్చాల్సిన అవసరముంద‌ని ట్రైబ్యునల్ తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు రెండు రాష్ట్రాల వాదనలు వింటామని ఆ తర్వాతే 89వ సెక్షన్ ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు తేలుస్తామని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వెల్ల‌డించింది. Krishna water Dispute Hearing : కాగా...
Hindenburg Research : హిండెన్‌బర్గ్ రిసెర్చ్ మూసివేత.. పుంజుకున్న స్టాక్ మార్కెట్
World

Hindenburg Research : హిండెన్‌బర్గ్ రిసెర్చ్ మూసివేత.. పుంజుకున్న స్టాక్ మార్కెట్

Hindenburg Research : హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ మూత‌ప‌డింది. త‌మ కార్యకలాపాలను ఇక కొన‌సాగించ‌లేమ‌ని యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. ఇందులో ఎవ‌రి ఒత్తిడి లేదని, త‌మ ప్రాజెక్టుల ల‌క్ష్యాలు పూర్త‌యిన నేప‌థ్యంలో హిండెన్‌బ‌ర్గ్ రిసెర్చ్ సంస్థ‌ను మూసివేస్తున్నామ‌ని ఆ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు నాథ‌న్ అండ‌ర్స‌న్ వెల్ల‌డించారు. అయితే.. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత స్టాక్‌ మార్కెట్‌లో సానుకూల వాతావ‌ర‌ణం నెల‌కొంది. ముఖ్యంగా గౌత‌మ్ అదానీ గ్రూప్‌న‌కు చెందిన షేర్లు ఒక్క‌సారిగా భారీగా పెరుగుతున్నాయి. న‌ష్టం నుంచి లాభాల వైపు రెండేళ్ల క్రితం ఇదే నెలలో హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా గౌతమ్ అదానీ 100 బిలియన్ డాలర్లు న‌ష్ట‌పోయారు. తాజాగా హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ మూసివేత వార్త‌ల నేప‌థ్యంలో అదానీ షేర్లు భారీగా పెరుగుతున్నాయి. షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ మూసివేయాలనే నిర్ణయం ప్రభావం అదానీ గ్రూప్ షేర్లపై స్పష్టంగ...
Numaish 2025 : నూమాయిష్‌లో స్టార్ట‌ప్స్ హ‌బ్‌.. కొత్తగా.. విభిన్నంగా..
State

Numaish 2025 : నూమాయిష్‌లో స్టార్ట‌ప్స్ హ‌బ్‌.. కొత్తగా.. విభిన్నంగా..

Numaish 2025 : హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నూమాయిష్ (Numaish)లో స్టార్టప్‌లను ప్రోత్సహించే ఓ వినూత్న హ‌బ్‌ను ఏర్పాటు చేశారు. టీ-హ‌బ్ (T-Hub) ఈసీవో సుజిత్ జాగిర్దార్ దీనిని ఈ రోజు ప్రారంభించారు. స్టార్టప్‌ల ద్వారా యువ పారిశ్రామికవేత్త‌లు రూపొందించిన ఉత్పత్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి, వాటిని విక్రయించడానికి ఈ హ‌బ్ దోహ‌ద‌ప‌డుతుంద‌ని నుమాయిష్ నిర్వాహకులు అంటున్నారు. సేవా రంగంలో రూపాంత‌రం చెందిన‌ స్టార్ట‌ప్ (Startups)లపై ప్ర‌జ‌ల‌కు అగాహ‌న కల్పిస్తూ వాటిని అందుబాటులోకి తేవ‌డం కూడా దీని ముఖ్యోద్దేశ‌మ‌ని తెలిపారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా స్టార్టప్‌ల ప్రతిభను ప్రదర్శించి, ప్రజలకు చేరువకావ‌డానికి ఇది మంచి అవకాశమ‌ని అంటున్నారు. 30 స్టార్టప్‌లకు అవకాశం రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ, టీ-హబ్ స‌హ‌కారంతో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (AIIE) సొసైటీ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లో నూమాయిష్ (Exhibition) న‌డ...
Tollywood : సంక్రాంతి విన్నర్ఆ మూవీనే….
Cinema

Tollywood : సంక్రాంతి విన్నర్ఆ మూవీనే….

Tollywood News : సంక్రాంతి వస్తుందంటేనే పెద్ద హీరోలు సినిమాలతో రెడీగా ఉంటారు.పండుగకు వారి మధ్య పోటీ ఉంటుంది. ప్రతి సంక్రాంతి లాగే ఈ సంవత్సరం కూడా మూడు సినిమాలు పోటీపడ్డాయి. గేమ్ చేంజర్ (Game Changer), డాకు మహారాజ్ (Daaku maharaj),సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాలతో ముగ్గురు పెద్ద హీరోలు వచ్చారు. ఈ మూడు సినిమాల్లో జనాల్లో సంక్రాంతి విన్నర్ అనిపించుకున్న మూవీ ఏంటో ఒకసారి చూద్దాం… మొదట ఈనెల 10న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan)కీయారా అడ్వాని కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. భారీ సినిమాల డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మూవీలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.మూవీలో అంజలి పాత్ర పర్వాలేదనిపించినా.. డైరెక్టర్ ఎమోషన్స్ ని సరిగ్గా క్యారీ చేయకపోవడంతో ఆడియన్స్ ర...
error: Content is protected !!