Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
మహిళా లోకానికి శుభవార్త.. గ్రామాల్లో ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలు! – Women Shakti Buildings
State

మహిళా లోకానికి శుభవార్త.. గ్రామాల్లో ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలు! – Women Shakti Buildings

8193 స్థలాల గుర్తింపు, 6261 భవనాలకు అనుమతులు, 5017కు అంచనాలు సిద్ధం యాదాద్రి భువనగిరి జిల్లా, సర్వేపల్లి గ్రామంలో తొలి భవనం ప్రారంభం Women Shakti Buildings | తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 'ఇందిరా మహిళా శక్తి' పథకం క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇస్తోంది. మహిళా సంఘాల (VO) కోసం గ్రామాల్లో ప్రత్యేక భవనాల నిర్మాణం ఇప్పుడు యజ్ఞంలా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వేల సంఖ్యలో స్థలాలను గుర్తించి, పనులను వేగవంతం చేశారు. అంశంప్రస్తుత పరిస్థితిమొత్తం గ్రామ పంచాయతీలు12,728గుర్తించిన స్థలాలు8,193కలెక్టర్ల నుంచి అనుమతులు6,261సిద్ధమైన అంచనాలు (Estimates)5,017 ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా భవనాల నిర్మాణానికి కనీసం 200 గజాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల‌తో 12,728 గ్రామ పంచాయతీలు ఉండగా...
వరంగల్ పోలీసుల చేతికి చిక్కిన తమిళనాడు ముఠా: 15 లక్షల సొత్తు స్వాధీనం
Crime

వరంగల్ పోలీసుల చేతికి చిక్కిన తమిళనాడు ముఠా: 15 లక్షల సొత్తు స్వాధీనం

వరంగల్‌లో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు నిందితులను సిసిఎస్ మరియు హన్మకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ​నిందితులు: కళ్యాణ సుందరం (30), సెల్వరాజ్ (28). (మధురై, తమిళనాడు). ​స్వాధీనం చేసుకున్న సొత్తు..  95 గ్రాముల బంగారు ఆభరణాలు (విలువ 15.20 లక్షల రూపాయలు). ​ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు. ​కేసులు: వరంగల్, హన్మకొండ, సుబేదారి, కెయుసి మరియు కర్నూల్‌లో కలిపి మొత్తం 5 చైన్ స్నాచింగ్‌లు. ​చోరీల తీరు.. ​జల్సాలకు అలవాటు పడి, గంజాయి మత్తులో సులభంగా డబ్బు సంపాదించాలని ఈ ముఠా నిర్ణయించుకుంది. వీరు ముందుగా ఒక బైక్‌ను దొంగిలించి, దానిపై తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసులను తెంచుకెళ్లేవారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు, వారు మళ్ళీ దొంగతనానికి వరంగల్ వచ్చిన సమయంలో పక్కా ప్లాన్‌తో పట్టుకున్న...
పరకాల ప్రజల మనసు గెలిచిన ‘అజాతశత్రువు’.. ఆయన వ్యూహం ఏంటి? – Revuri Prakash Reddy
Special Stories

పరకాల ప్రజల మనసు గెలిచిన ‘అజాతశత్రువు’.. ఆయన వ్యూహం ఏంటి? – Revuri Prakash Reddy

Revuri Prakash Reddy News | రాజకీయాల్లో హుందాతనం, మాటలో స్పష్టత, చేతల్లో నిబద్ధత కలగలిసిన వ్యక్తిత్వం ఆయనది. పార్టీలకు అతీతంగా అందరివాడిగా పేరు తెచ్చుకున్న నాయకుడు, పరకాల నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. "వివాదరహితుడు.. విజ్ఞానశీలి" అనే ముద్రతో ఆయన సాగిస్తున్న రాజకీయ ప్రయాణంపై ఒక ప్రత్యేక విశ్లేషణ. ​అనుభవజ్ఞుడైన వ్యూహకర్త…(The Chanakya of Politics) ​రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ నిలకడగా ఉండటం చాలా కష్టం. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నేత. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో ఆయనను "రాజకీయ చాణక్యుడు" అని పిలుస్తారు. సంక్లిష్టమైన సమస్యలను కూడా చాలా చాకచక్యంగా పరిష్కరించడం ఆయన శైలి. వివాదరహితుడు.. పార్టీలకు అతీతుడు.. ​నేటి రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ రేవూరి గారు ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు వెళ్లరు. ప్రత్యర...
Mining mafia |మైనింగ్ శాఖ నిబంధనలకు తూట్లు
Special Stories

Mining mafia |మైనింగ్ శాఖ నిబంధనలకు తూట్లు

ఈ సీ లేకుండానే గ్రానైట్, స్టోన్ క్రషర్ ల నిర్వహణ హన్మకొండ జిల్లాలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా! అధికారుల పాత్రపై అనుమానాలు?​జిల్లాలో మైనింగ్ మాఫియా (Mining mafia) ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పర్యావరణ అనుమతులు (EC) గాలికి వదిలేసి, నిబంధనలను తుంగలో తొక్కుతూ గ్రానైట్ క్వారీలు, స్టోన్ క్రషర్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నా.. గనులు, భూగర్భ శాఖ అధికారులు మాత్రం కళ్లున్నా చూడని కబోదుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ​పర్యావరణ అనుమతులు లేవు.. నిబంధనలు అసలే పాటించరు ​సాధారణంగా ఏదైనా గ్రానైట్ క్వారీ లేదా స్టోన్ క్రషర్ నిర్వహించాలంటే పర్యావరణ శాఖ నుంచి ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ (EC) తప్పనిసరి. కానీ, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ అనుమతులు లేకుండానే మైనింగ్ సాగుతోంది. నిబంధనల ప్రకారం ఈ సి లేకుంటే క్వారీ...
ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టండి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్
Crime

ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టండి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పటిష్టం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాల (KMC) ఆడిటోరియంలో నిర్వహించిన వార్షిక నేర సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా సీపీ పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతి మరియు వారెంట్ల అమలుపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ​అక్రమ దందాలపై ఉక్కుపాదం...  ఇసుక అక్రమ రవాణా, గుట్కా విక్రయాలు, రేషన్ బియ్యం దందాలు మరియు పేకాట స్థావరాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. ​గంజాయి మూలాలపై నజర్.. గంజాయి వినియోగదారులను పట్టుకోవడమే కాకుండా, సరఫరా చేసే ప్రధాన నెట్‌వర్క్‌ను ఛేదించాలని, ఇందుకో...
error: Content is protected !!