Sarkar Live

Author: Pramod Sarkar

ప్ర‌మోద్ స‌ర్కార్‌.. డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
3వ తరగతి నుంచే Ai పాఠాలు – వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభం
career

3వ తరగతి నుంచే Ai పాఠాలు – వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభం

Ai education in primary Schools | 2026 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని 3వ తరగతి నుంచే ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రాథమిక స్థాయిలోనే స్కిల్ ఇండియా పర్యావరణ వ్యవస్థలో ఈ అంశాన్ని చేర్చడానికి విద్యా మంత్రిత్వ శాఖ వేగంగా కృషి చేస్తోంది. ఆర్థిక వ్యవస్థలో Ai కొత్త ఉద్యోగ అవకాశాల కోసం రోడ్‌మ్యాప్‌పై NITI ఆయోగ్ నివేదికను ప్రారంభించిన సందర్భంగా, పాఠశాల విద్య శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది కొత్త సెషన్ నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలలోని పాఠశాల విద్యార్థుల కోసం 3వ తరగతి నుంచి Ai పాఠ్యాంశాలను తయారు చేస్తామని అన్నారు. దేశంలోని అన్ని పాఠశాలల్లో Ai పాఠ్యాంశాలు ప్రస్తుతం, CBSE పాఠశాలలు 8వ తరగతి నుంచే ఈ సబ్జెక్టును చ‌దువుకునే అవకాశాన్ని విద్యార్థులకు అందిస్తున్నాయి. వీలైనంత త్వరగా అన్ని పాఠశాలల్లో పాఠశాల విద్యలో A...
Heavy Rains | వ‌చ్చే నాలుగు రోజులు కుండ‌పోత‌ వ‌ర్షాలు..
State

Heavy Rains | వ‌చ్చే నాలుగు రోజులు కుండ‌పోత‌ వ‌ర్షాలు..

11న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం Heavy Rains in Telangana | తెలంగాణ‌లో రాబోయే నాలుగు రోజులు ఉరుములు మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు తెలంగాణ, ఏపీ మీదుగా ద్రోణి కొనసాగుతోంద‌ని.. దీనికి ఉపరితల ఆవర్తనం తోడైందని వెల్ల‌డించింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఈనెల 11నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని హెచ్చ‌రించింది. దీంతో వచ్చేవారం మళ్లీ కుండపోత వర్షాలు తప్పవని పేర్కొన్నది. ఈమేర‌కు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు (Heavy Rains) కురిసే ప్ర‌మాద‌ముంద‌ని తెలిపింది. ఇక శనివారం, ఆదివారాల్లో భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర...
Gold Price | పసిడి రికార్డు ధరలు – షాక‌వుతున్న జ‌నం
Business

Gold Price | పసిడి రికార్డు ధరలు – షాక‌వుతున్న జ‌నం

Gold Price Today : కొద్దిరోజులుగా బంగారం ధరలు తారాజువ్వ‌లా నింగికెగసిపోతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో బంగారం ధర రోజుకో సరికొత్త రికార్డును నమోదు చేస్తోంది. మొన్నటి వరకు 10 గ్రాముల ధర రూ.లక్ష దాటితేనే అవాక్క‌యిన జ‌నం తాజాగా రూ.1.25 లక్షలకు చేరుకోవడం చూసి షాక్ అవుతున్నారు. పుత్తడి ఔన్సు తొలిసారి 4వేల డాలర్ల మార్కును దాటింది. అమెరికా ఫెడరల్‌ ‌గవర్నమెంట్‌ ‌షట్‌డౌన్‌, ఆ ‌దేశ ఆర్థిక పరిస్థితిపై నెలకొన్న అనిశ్చితులు పసిడికి తాజాగా డిమాండ్‌ ‌పెంచుతున్నాయి. బంగారం ధర బుధవారం మరింత పెరిగింది. ఒక్కరోజే రూ.2,290 పెరిగి గ‌రిష్ఠ‌ స్థాయికి చేరింది. హైద‌రాబాద్‌లో ధ‌ర‌లు ఇలా.. Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర బుధవారం తొలిసారి రూ.1,26,070కి ఎగబాకింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,750కి చేరింది. మరోవైపు వెండి ధర...
Karur stampede : కరూర్ తొక్కిసలాట కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
National

Karur stampede : కరూర్ తొక్కిసలాట కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మధురై: కరూర్‌లో జరిగిన దారుణమైన తొక్కిసలాట (Karur stampede) ఘటనపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలన్న వాదనను తిరస్కరించింది. కేసు దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున, ప్రస్తుతానికి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. సభలు, ర్యాలీల్లో తాగునీరు వంటి కనీస సదుపాయాలు ఎందుకు కల్పించలేదని టీవీకే పార్టీని ప్రశ్నించింది. నీళ్లు, ఆహారం, టాయిలెట్లు, పార్కింగ్ వంటి అవసరాలను ఎందుకు నిర్లక్ష్యం చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు సమావేశం నిర్వహించేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారని పోలీసులు వివరణ ఇవ్వాలని కోరింది. బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని పెంచే అంశంపై ప్రభుత్వం రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. న‌టుడు విజ‌య్ పర్య‌ట‌న‌లు వాయిదా ఈ ఘటన నేపథ్యంలో టీవీకే పార్టీ అధ...
రంగశాయిపేటలో రావణవధ కు ఏర్పాట్లు పూర్తి – Dasara Ravanavadha
State, warangal

రంగశాయిపేటలో రావణవధ కు ఏర్పాట్లు పూర్తి – Dasara Ravanavadha

Dasara Ravanavadha 2025 | వ‌రంగ‌ల్ : విజయదశమి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న‌ గురువారం సాయంత్రం రంగశాయిపేటలోని మహంకాళి గుడి ఆవరణలో రావణవధ‌ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ తెలిపారు. మంగళవారం మహంకాళి గుడి ఆవరణలో రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ ప్రధానకార్యదర్శి దామెరకొండ కరుణాకర్ లు ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించినారు.ఈ సందర్భంగా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ మాట్లాడుతూ ఈ ఏడాది 36 ఫీట్ల ఎత్తైన రావణ ప్రతిమను ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రకాల బాణసంచాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ రావనవధ (Ravanavadha) కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు, విశిష్టఅతిథిగా నగర మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్, గౌరవ అతిథులుగా వరంగల్...
error: Content is protected !!