Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ధాన్యం (మాయం చేశారు) దింపుకుంటున్నారు..! – Hanumakonda Paddy Scam
Special Stories

ధాన్యం (మాయం చేశారు) దింపుకుంటున్నారు..! – Hanumakonda Paddy Scam

పౌర సరఫరాల శాఖ కు 30 కి పైగా ఏసికెలు పెండింగ్ ధాన్యం కేటాయింపులు లేకుండానే ధాన్యం దిగుమతి Hanmakonda | ప్రభుత్వం పంపించిన ధాన్యాన్ని మారాడించి , బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో తిరిగి పంపించాల్సిన మిల్లర్ సుమారు 50 శాతానికి పైగా ప్రభుత్వానికి పెండింగ్ పెట్టి ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ కు తరలించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటె ఆ మిల్లుకు పౌరసరఫరాల శాఖ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎలాంటి (అలాట్మెంట్ )కేటాయింపులు చేయకున్న మిల్లులోకి తన ఇష్టానుసారంగా ధాన్యం దింపుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. 3 కోట్ల విలువైన ధాన్యం ఏమైనట్లు? హన్మకొండ జిల్లా (Hanumakonda District) భీమదేవరపల్లి మండలం (BheemadevaraPalli) మాణిక్యాపూర్ లో ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్లుకు2024-25 రబీ సీజన్ కు సంబందించి 3204 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కేటాయించింది.సదరు మిల్లర్ మరాడించి 2146మెట్రిక్ టన్నుల బియ్యాన్ని(సీఎంఆర...
Hyderabad | రాయదుర్గంలో చదరపు గజానికి ₹3.4 లక్షల రికార్డు ధర
State, Hyderabad

Hyderabad | రాయదుర్గంలో చదరపు గజానికి ₹3.4 లక్షల రికార్డు ధర

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు కొత్త మైలురాయి Hyderabad Rayadurg Land Price : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌లో మరో చరిత్ర సృష్టించింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC) రాయదుర్గ్‌లో నిర్వహించిన భూవేలంలో చదరపు గజానికి ₹3,40,000 ల చొప్పున భారీగా ధర పలికింది. ఈ రేటు, 2017లో నమోదైన మునుపటి రికార్డు ₹88,000 ను బద్దలు కొట్టి, నగరంలోని ప్రాపర్టీ విలువల్లో కొత్త దిశకు దూసుకుపోతోంది. ఈ వేలంలో సుమారు ఒక ఎకరం భూమి విజయవంతంగా అమ్ముడైంది. TSIIC వైస్ చైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ.. ఈ రికార్డు స్థాయి ధరలు హైదరాబాద్ ఆర్థిక వృద్ధి, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని తెలిపారు. ‘బొటిక్ మల్టీ యూజ్’ ప్రాజెక్టులకు అనువైన ప్లాట్లు అత్యధిక డిమాండ్‌లో ఉన్నాయన్నారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ స‌మీపంలో ఉన్న రాయదుర్గ్‌ ప్రస్తుతం నగరంలోని...
రూ. 2కోట్ల ధాన్యం హాంఫట్? Civil supply
Special Stories

రూ. 2కోట్ల ధాన్యం హాంఫట్? Civil supply

మంజునాధ ఏంది నీ దందా .. Civil supply scam : ప్రభుత్వం నుండి ధాన్యం దింపుకోవడం ,అందులోనుండి సగానికి పైగా మాయం చేయడం కొంతమంది మిల్లర్ లకు అలవాటుగా మారినట్లు తెలుస్తోంది.హన్మకొండ జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో ఉన్న రికార్డులకు, క్షేత్రస్థాయిలో మిల్లుల్లో ఉన్న ధాన్యానికి భారీ ఎత్తున వ్యత్యాసం ఉండటం పౌరసరఫరాల శాఖలో కలకలం రేపుతోంది. తాజాగా ఇప్పుడు మరో మిల్లర్ 2 కోట్లకు పైగా ధాన్యం మాయం చేయడం, ఆ విషయం ఇప్పటివరకు కూడా సివిల్ సప్లై అధికారులకు తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2 కోట్ల ధాన్యం ఎటుపోయింది ? అక్షరాల రెండు కోట్లు విలువ చేసే ధాన్యం ఎక్కడ పోయినట్లు..?బహిరంగ మార్కెట్ కు తరలించారా ?కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా మ్యాజిక్ జరిగిందా?అనే విషయాలు పక్కన పెడితే అంత పెద్ద మొత్తంలో ఆ మిల్లులో ధాన్యం లేని విషయాన్ని సంబంధిత "డిటి" ఎందుకు గుర్తించలేదు? అనేది ప్రశ్న.వివరాల్లోకెళితే హన్మకొండ జ...
ఈ రోడ్డు భ‌య‌పెడుతోంది.. కమిషనర్ మేడం.. కాస్త‌ కనికరించండి.. – Dangerous Roads in Warangal
Special Stories

ఈ రోడ్డు భ‌య‌పెడుతోంది.. కమిషనర్ మేడం.. కాస్త‌ కనికరించండి.. – Dangerous Roads in Warangal

పూర్తిగా ధ్వ‌సంమైన ప్ర‌గ‌తి ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియా - రెడ్డిపాలెం ర‌హ‌దారి ఇదే రోడ్డుపై ఇన్‌ఫాంట్ జీసస్‌, విద్యానిలయ స్కూళ్లు నిత్యం స్కూల్ బ‌స్సుల్లో వంద‌లాది విద్యార్థులు.. భ‌యం గుప్పిట్లో ప్ర‌యాణం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా జీడ‌బ్ల్యూఎంసీ నిశ్శబ్దం.. తల్లిదండ్రుల్లో ఆగ్రహం “కమిషనర్‌ చాహత్‌ బాజ్‌ పేయి స్పందించాల‌ని వేడుకోలు Dangerous Roads in Warangal | ఇటీవల చేవెళ్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో క‌ళాశాల‌ల‌కు వెళ్లే విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఆ దృశ్యం చూసి ప్రజలంతా షాక్‌కు గురై ఇప్ప‌టికీ తేరుకోలేదు.. అయితే ఆ ప్రమాదం తీవ్ర‌త‌ను తలపించేలా మరో అత్యంత ప్రమాద‌క‌ర‌మైన ర‌హ‌దారి ఇప్పుడు వరంగల్‌లో ఉందంటే మీరు నమ్మగలరా? గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని ప్ర‌గ‌తి ఇండస్ట్రియ‌ల్ ఏరియా- రెడ్డిపాలెం రోడ్డు.. ఇప్పుడు ఇది ప్రమాదాల బాటగా మారింది. పుస్తకాల బరు...
Road Accidents | భారీ వాహనాలతో రోడ్లపై మరణ మృదంగం!
Special Stories

Road Accidents | భారీ వాహనాలతో రోడ్లపై మరణ మృదంగం!

ట్ర‌క్కులు, లారీల వ‌ల్ల‌ 2023లో 13,651 కంటే ఎక్కువ ప్రమాదాలు Telangana Road Accidents : ఇటీవ‌ల క‌ర్నూలులో బస్సు ద‌గ్ధ‌మై 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న మ‌రువక ముందే చేవెళ్లలో జరిగిన ఘోర ప్రమాదంలో 20 మంది మృత్యువాత ప‌డ్డారు. ఈ వ‌రుస‌ ప్రమాదాలు తెలంగాణ, ఏపీతోపాటు దేశ‌వ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అనేక కుటుంబాలను సర్వనాశనం చేసిన చేవెళ్ల‌ సంఘటన అంద‌రినీ షాక్‌కు గురిచేసింది. చాలా వ‌ర‌కు ప్ర‌మాదాల్లో భారీ వాహనాల కార‌ణంగానే చోటుచేస‌కుంటున్నాయి ఈ విష‌యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. 2023లో 13,651 కంటే ఎక్కువ ప్రమాదాలకు ట్రక్కులు, లారీలు కారణమయ్యాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) జాతీయ డేటా చూపిస్తుంది. 2023లో మొత్తం మరణాలలో ట్రక్కులు, లారీల వల్ల జరిగిన ప్రమాదాలు 5.8 శాతంగా ఉన్నాయి. ఈ ప్రమాదాల బారిన పడిన వారిలో...
error: Content is protected !!