Sarkar Live

Special Stories

Special Stories

ఇంచార్జి సబ్ రిజిస్ట్రారా.. మజాకా? నిబంధనలకు పాతర.. అక్రమాల జాతర! – Illegal Registrations
Special Stories

ఇంచార్జి సబ్ రిజిస్ట్రారా.. మజాకా? నిబంధనలకు పాతర.. అక్రమాల జాతర! – Illegal Registrations

​వచ్చిన కాలం నాలుగు రోజులే.. ఉన్నప్పుడే వెనకేసుకోవాలన్నదే లక్ష్యం! నిబంధనలు గాలికి.. చెరువు శిఖం భూములకు కూడా రిజిస్ట్రేషన్లు! కాసులు కురిపిస్తున్న ‘నాన్ లేఅవుట్’ వెంచర్లు.. చర్చనీయాంశంగా మారిన అధికారి తీరు. ​Illegal Registrations in warangal | ఆ కుర్చీకి ఉన్న పవర్ అటువంటిదో.. లేక ఆ అధికారికి ఉన్న 'అండదండలు' అటువంటివో తెలియదు కానీ, అక్కడ నిబంధనలు గాలికి ఎగురుతున్నాయి. నిలువునా అవినీతి రాజ్యమేలుతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ సదరు ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ సాగించిన 'రిజిస్ట్రేషన్ల పర్వం' ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ​అంతా 'ఇంచార్జి' మాయ! ​శాశ్వత ప్రాతిపదికన పనిచేసే సబ్ రిజిస్ట్రార్ల కంటే, ఇంచార్జిలుగా బాధ్యతలు చేపట్టిన వారే ఎక్కువ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "వచ్చిన కాలం నాలుగు రోజులు.. ఉన్నప్పుడే గట్టిగా వెనకేసుకోవాలి" అన...
ఓటమి నుంచి గెలుపు దాకా.. ప్రజా సేవలో అలుపెరగని పోరాట యోధుడు నాయిని రాజేందర్ రెడ్డి!
Special Stories

ఓటమి నుంచి గెలుపు దాకా.. ప్రజా సేవలో అలుపెరగని పోరాట యోధుడు నాయిని రాజేందర్ రెడ్డి!

​వరంగల్ రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు, మరికొందరు చరిత్రలో నిలిచిపోతారు. కానీ, నాయిని రాజేందర్ రెడ్డి (Nayini Rajender Reddy) తన నిబద్ధతతో, అలుపెరగని పోరాట పటిమతో వరంగల్ పశ్చిమ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. సాధారణ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి, ఈరోజు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న తీరు అమోఘం. ​ప్రజా విజయం.. ఒక తపస్సు ఫలితం ​రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ఓటమిలోనూ వెన్నుచూపక, దశాబ్ద కాలం పాటు నిరంతరం ప్రజల మధ్యే ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం నాయినికే చెల్లింది. అధికారం లేనప్పుడు కూడా ఆయన సాగించిన ప్రజా పోరాటాలే, నేడు ఆయనను అసెంబ్లీలో వరంగల్ గళంగా నిలబెట్టాయి. ​అభివృద్ధి పథంలో వరంగల్ పశ్చిమ : నాయిని మార్క్ పాలన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం (Warangal West )లోని ప్రతి గల్లీలోనూ మౌలిక సదుపా...
అమాత్యా .. పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయండి | Grain procurement
Special Stories

అమాత్యా .. పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయండి | Grain procurement

ఆన్లైన్ ట్రక్ షీట్ విధానంపై రైతుల ఆందోళన పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల వేడుకోలు ​ Grain procurement old method | రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 'ఆన్‌లైన్ ట్రక్ షీట్' విధానం రైతుల పాలిట శాపంగా మారింది. ఈ కొత్త నిబంధనల వల్ల ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని, తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ​రైతుల ఆందోళనలకు ప్రధాన కారణాలు.. ​సాంకేతిక సమస్యలు: ఆన్‌లైన్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.సర్వర్ సమస్యల వల్ల ట్రక్ షీట్ల జనరేషన్ గంటల తరబడి నిలిచిపోతోంది. ​క్షేత్రస్థాయిలో ఇబ్బందులు: మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం తక్కువగా ఉండటంతో రైతులు ఐకేపీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ​కొనుగోళ్లలో జాప్యం: ఒకవైప...
గులాబీ జెండాకు పాతికేళ్లు: నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు! – BRS Party 25 Years
Special Stories

గులాబీ జెండాకు పాతికేళ్లు: నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు! – BRS Party 25 Years

​ తెలంగాణ రాజకీయ యవనికపై ఒక ప్రభంజనంలా ఉద్భవించి, ప్రత్యేక రాష్ట్ర కాంక్షను ఉద్యమంగా మార్చి, గమ్యాన్ని ముద్దాడిన భారత్ రాష్ట్ర సమితి (BRS Party) నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది. 2001 ఏప్రిల్ 27న 'జలదృశ్యం' వేదికగా కేసీఆర్ నాటిన మొక్క, నేడు మహావృక్షమై పాతికేళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు పండుగ వాతావరణంలో రజతోత్సవ వేడుకలకు సిద్ధమయ్యాయి. ​అస్తిత్వం నుంచి అధికారం దాకా.. ​2001లో కేవలం కొద్దిమంది అనుచరులతో, "తెలంగాణ వస్తేనే మన బతుకులు మారుతాయి" అనే నినాదంతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి 2014 వరకు అలుపెరగని పోరాటం, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి ఉద్యమాలతో దేశం చూపు తెలంగాణ వైపు తిరిగేలా చేశారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చి పదేళ్ల పాటు ప...
సాయిరాం.. 24 ఏసీకేలు పెండింగ్! సీఎంఆర్ కు రాంరాం.. చెప్పినట్లేనా? – Sairam Rice Mill CMR
Special Stories

సాయిరాం.. 24 ఏసీకేలు పెండింగ్! సీఎంఆర్ కు రాంరాం.. చెప్పినట్లేనా? – Sairam Rice Mill CMR

​Sarkar Live Exclusive | గత కొన్నిరోజుల క్రితం ​సీఎంఆర్ (CMR - కస్టమ్ మిల్లింగ్ రైస్ ) గడువు ముగిసింది. కానీ ప్రభుత్వం మళ్ళీ అవకాశం కల్పించి గడువును పెంచింది. అయినప్పటికీ కొంతమంది మిల్లర్ లు మాత్రం ప్రభుత్వానికి పెట్టాల్సిన సీఎంఆర్ ను మాత్రం పూర్తిచేయలేకపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది మిల్లర్ లు ఇప్పటికే ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ కు తరలించడంవల్లే సీఎంఆర్ పూర్తిచేయలేకపోతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా వరంగల్ జిల్లా బొల్లికుంట రెవెన్యూ శివారులోని సాయిరాం రైస్ మిల్లు సీఎంఆర్ (Sairam Rice Mill CMR) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.2025-26ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ మిల్లర్ ప్రభుత్వానికి 47 ఏసికేల సీఎంఆర్ పెట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 23 ఏసికేల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఇంకా 24 ఏసికేల సీఎంఆర్ పెట్టాల్సి ఉండగా,అసలు 24 ఏసికే లకు సరిపడా ధాన్యం మిల్లులో ఉం...
error: Content is protected !!