Sarkar Live

Special Stories

Special Stories

Corruption | అవినీతి అడ్డాగా రిజిస్ట్రేషన్ల శాఖ: ఏసీబీ కొరడా ఝుళిపిస్తున్నా.. అగని ‘దందాలు’!
Special Stories

Corruption | అవినీతి అడ్డాగా రిజిస్ట్రేషన్ల శాఖ: ఏసీబీ కొరడా ఝుళిపిస్తున్నా.. అగని ‘దందాలు’!

​Registration Department Corruption | రాష్ట్రంలో భూముల విలువ పెరిగిందో లేదో కానీ, కొంతమంది సబ్ రిజిస్ట్రార్ల జేబుల విలువ మాత్రం కోట్లలో పెరుగుతోంది. సామాన్యుడి సొంతింటి కలను పెట్టుబడిగా మార్చుకుంటూ, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ అధికారులు.. ఏసీబీ ఎన్నిసార్లు హెచ్చరించినా, అరెస్టులు చేసినా తమ పంథా మార్చుకోవడం లేదు. Corruption : ఏడాది కాలం.. 15 మంది అధికారులు! ​గడిచిన 12 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 15 మంది సబ్ రిజిస్ట్రార్లు మరికొంత మంది ఉద్యోగులు ఏసీబీ (ACB) వలలో చిక్కడం శాఖా పరంగా పెద్ద సంచలనంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో కోట్లాది రూపాయల నగదు, అక్రమ ఆస్తుల పత్రాలు బయటపడ్డాయి.​"తప్పు చేస్తే శిక్ష తప్పదని ప్రభుత్వం చెప్తున్నా.. 'మా వెనుక పెద్దలున్నారు' అనే ధీమాతో కొందరు అధికారులు బరితెగిస్తున్నారు." గడిచిన 12 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ జరిపిన ద...
పరకాల ప్రజల మనసు గెలిచిన ‘అజాతశత్రువు’.. ఆయన వ్యూహం ఏంటి? – Revuri Prakash Reddy
Special Stories

పరకాల ప్రజల మనసు గెలిచిన ‘అజాతశత్రువు’.. ఆయన వ్యూహం ఏంటి? – Revuri Prakash Reddy

Revuri Prakash Reddy News | రాజకీయాల్లో హుందాతనం, మాటలో స్పష్టత, చేతల్లో నిబద్ధత కలగలిసిన వ్యక్తిత్వం ఆయనది. పార్టీలకు అతీతంగా అందరివాడిగా పేరు తెచ్చుకున్న నాయకుడు, పరకాల నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. "వివాదరహితుడు.. విజ్ఞానశీలి" అనే ముద్రతో ఆయన సాగిస్తున్న రాజకీయ ప్రయాణంపై ఒక ప్రత్యేక విశ్లేషణ. ​అనుభవజ్ఞుడైన వ్యూహకర్త…(The Chanakya of Politics) ​రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ నిలకడగా ఉండటం చాలా కష్టం. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నేత. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో ఆయనను "రాజకీయ చాణక్యుడు" అని పిలుస్తారు. సంక్లిష్టమైన సమస్యలను కూడా చాలా చాకచక్యంగా పరిష్కరించడం ఆయన శైలి. వివాదరహితుడు.. పార్టీలకు అతీతుడు.. ​నేటి రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ రేవూరి గారు ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు వెళ్లరు. ప్రత్యర...
Mining mafia |మైనింగ్ శాఖ నిబంధనలకు తూట్లు
Special Stories

Mining mafia |మైనింగ్ శాఖ నిబంధనలకు తూట్లు

ఈ సీ లేకుండానే గ్రానైట్, స్టోన్ క్రషర్ ల నిర్వహణ హన్మకొండ జిల్లాలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా! అధికారుల పాత్రపై అనుమానాలు?​జిల్లాలో మైనింగ్ మాఫియా (Mining mafia) ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పర్యావరణ అనుమతులు (EC) గాలికి వదిలేసి, నిబంధనలను తుంగలో తొక్కుతూ గ్రానైట్ క్వారీలు, స్టోన్ క్రషర్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నా.. గనులు, భూగర్భ శాఖ అధికారులు మాత్రం కళ్లున్నా చూడని కబోదుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ​పర్యావరణ అనుమతులు లేవు.. నిబంధనలు అసలే పాటించరు ​సాధారణంగా ఏదైనా గ్రానైట్ క్వారీ లేదా స్టోన్ క్రషర్ నిర్వహించాలంటే పర్యావరణ శాఖ నుంచి ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ (EC) తప్పనిసరి. కానీ, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ అనుమతులు లేకుండానే మైనింగ్ సాగుతోంది. నిబంధనల ప్రకారం ఈ సి లేకుంటే క్వారీ...
వైష్ణవి మిల్లులో ధాన్యం ‘మాయం’.. డీటీ సాబ్ ‘బూతుల’ పురాణం! అడిషనల్ కలెక్టర్  స్పందించాల్సిందే.. ‌‌ – Rice mill Paddy Scam
Special Stories

వైష్ణవి మిల్లులో ధాన్యం ‘మాయం’.. డీటీ సాబ్ ‘బూతుల’ పురాణం! అడిషనల్ కలెక్టర్ స్పందించాల్సిందే.. ‌‌ – Rice mill Paddy Scam

Rice mill Paddy Scam : హన్మకొండ జిల్లా పంథినిలో ఉన్న వైష్ణవి రైస్ మిల్లు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన ధాన్యానికి, మిల్లులో ఉన్న నిల్వలకు పొంతన లేదన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే, ఈ గోల్‌మాల్‌ను బయటపెట్టాల్సిన అధికారులే.. మిల్లర్ల తరపున బాకా ఊదుతుండటం విస్మయానికి గురిచేస్తోంది.​గణాంకాల ప్రకారం చూస్తే పరిస్థితి ఇలా ఉంది: ​వైష్ణవి రైస్ మిల్లు - ధాన్యం నిల్వల లెక్కల విశ్లేషణ అంశంవివరాలురైస్ మిల్లు పేరువైష్ణవి రైస్ మిల్లుప్రాంతంపంథిని, హన్మకొండ జిల్లాప్రభుత్వం కేటాయించిన ధాన్యం584.320 మెట్రిక్ టన్నులుఅప్పగించాల్సిన మొత్తం బియ్యం (CMR)393.310 మెట్రిక్ టన్నులు (సుమారు 14 ఏసీకేలు)ఇప్పటివరకు ప్రభుత్వానికి చేరిన బియ్యం1 ఏసీకే (ACK) మాత్రమేమిల్లులో ఉండాల్సిన పెండింగ్ నిల్వ13 ఏసీకేల బియ్యం (భారీ వ్యత్యాసం)ఆరోపణలు ఎదుర్కొంటున...
హన్మకొండ రైస్ మిల్లుల ‘మాయాజాలం’: రూ. 3.5 కోట్ల ధాన్యం గల్లంతు.. – Hanamkonda Rice Mill Scam
Special Stories

హన్మకొండ రైస్ మిల్లుల ‘మాయాజాలం’: రూ. 3.5 కోట్ల ధాన్యం గల్లంతు.. – Hanamkonda Rice Mill Scam

Hanamkonda Rice Mill Scam Paddy Missing News : హన్మకొండ జిల్లాలోని కొన్ని రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు మాయమైతుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు మిల్లర్లు ఆడుతున్న ‘మాయాజాలం’ బయటపదుతోంది. దామెర మండలం ల్యాదల్లలోని లక్ష్మిగణపతి, పంథినిలోని వైష్ణవి రైస్ మిల్లుల్లో సుమారు రూ. 3.5 కోట్లకు పైగా విలువైన ధాన్యం పక్కదారి పట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది. ​"లక్ష్మిగణపతి" లో ఖాళీ సంచులే దర్శనం! దామెర మండలం ల్యాదల్ల​ గ్రామంలో ని లక్ష్మిగణపతి రైస్ మిల్లులో రికార్డుల్లో ఉండాల్సిన ధాన్యానికి, మిల్లులో ఉన్న నిల్వలకు పొంతన లేదు. సుమారు రూ. 2 కోట్లకు పైగా విలువ చేసే ధాన్యం మాయమైనట్లు సమాచారం. అక్కడ ధాన్యపు రాశులకు బదులు కేవలం ఖాళీ సంచులే దర్శనమివ్వడం మిల్లర్ నిర్వాకానికి అద్దం పడుతోంది. "​వైష్ణవి "మిల్లులోనూ అదే బాట.. ​ఇక పంథిని గ్రామంలోని వైష్ణవి మిల్లు పరిస్థిత...
error: Content is protected !!