Sarkar Live

Special Stories

Special Stories

సాయిరాం బిన్నీ రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం భద్రమేనా?
Special Stories

సాయిరాం బిన్నీ రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం భద్రమేనా?

​32 ఏసీకేల  బియ్యం పెండింగ్.. ‘ఉప్పరపల్లి’ మిల్లుపై జోరుగా ప్రచారం! వరంగల్ జిల్లా ఉప్పరపల్లిలోని సాయిరాం బిన్నీ రైస్ మిల్లు  వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంలో (CMR) ఈ మిల్లు భారీగా వెనుకబడి ఉండటంతో పాటు, అక్కడ ఉండాల్సిన ధాన్యం నిల్వలు మాయమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ​ 32 ఏసీకేలకు సరిపడా ధాన్యం భద్రమేనా! ​విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ మిల్లులో సుమారు 32 ఏసీకేల (ACKs) మేర బియ్యం నిల్వలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సకాలంలో ఎఫ్.సి.ఐ (FCI)కి,పౌరసరఫరాల శాఖ కు అప్పగించాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం ఆ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అసలు సదరు మిల్లులో ధాన్యం ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ​రూ. 3 కోట్ల ధాన్యంలో సగ...
కలెక్టర్ మేడం.. ప్రభుత్వ రోడ్డును రక్షించండి!
Special Stories

కలెక్టర్ మేడం.. ప్రభుత్వ రోడ్డును రక్షించండి!

వరంగల్ జిల్లా పైడిపల్లి రెవెన్యూ శివారులో భూదాహం పెచ్చుమీరుతోంది. సామాన్యులకు చెందాల్సిన ప్రభుత్వ ఆస్తులు, దారులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరమవుతున్నాయి. ఎన్.ఎస్.ఆర్ (NSR) హాస్పిటల్ నుండి కొత్తపేట వెళ్లే మార్గంలో ఇటీవల ఏర్పాటైన ప్రైవేట్ వెంచర్ సర్వే నెంబర్704లోని ప్రభుత్వ రోడ్డు ను అమాంతం మింగినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు.కొందరు రియల్టర్లు ప్రభుత్వ రోడ్డును యథేచ్ఛగా కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చేస్తున్న వైనం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ​అసలేం జరుగుతోంది? ​గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే, లాభార్జనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ​ఎన్.ఎస్.ఆర్ హాస్పిటల్ నుండి కొత్తపేట మార్గంలో ఏళ్ల తరబడి ప్రజలు, రైతుల రాకపోకల కోసం ఉన్న ప్రభుత్వ రోడ్డును రాత్రికి రాత్రే మాయం చేశారు.ప్రభుత్వ భూమిని, రోడ్డును క...
సర్వే నెం 95 లో డిజిటల్ సర్వే:సర్కార్ లైవ్ కథనానికి స్పందన
Special Stories

సర్వే నెం 95 లో డిజిటల్ సర్వే:సర్కార్ లైవ్ కథనానికి స్పందన

గొర్రెకుంట రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 95లో ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ప్రస్తుత పరిస్థితిపై 'సర్కార్ లైవ్' ప్రచురించిన కథనానికి రెవెన్యూ అధికారులు వేగంగా స్పందించారు. ఈ కథనంపై సానుకూలంగా స్పందించిన గీసుగొండ తహశీల్దార్ రియాజుద్దీన్, ఈ రోజు ఉదయం రెవెన్యూ సిబ్బంది తో కలిసి డిజిటల్ సర్వే చేపట్టారు.  ​క్షేత్రస్థాయిలో పరిశీలన గీసుగొండ తహశీల్దార్ రియజుద్దీన్​ రెవెన్యూ సిబ్బంది,సర్వేయర్ల తో కలిసి మంగళవారం గొర్రెకుంట శివారులోని సర్వే నంబర్ 95లోని భూములను సందర్శించారు. అత్యాధునిక డిజిటల్ సర్వే పరికరాల ద్వారా భూమి కొలతలు తీశారు. గత కొంతకాలంగా ఈ భూములకు సంబంధించి నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు ఈ సర్వే కీలకం కానుంది. ​హద్దుల ఏర్పాటుకు సన్నాహాలు ​ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. "సర్కార్ లైవ్ "కథనం ద్వారా ప్రభుత్వ భూమికి సంబంధించిన అంశం మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం డిజిట...
హన్మకొండ అదనపు కలెక్టర్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసేనా?
Special Stories, State

హన్మకొండ అదనపు కలెక్టర్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసేనా?

హన్మకొండ జిల్లాలోని దామెర మండలం ల్యాదల్లలో గల లక్ష్మీగణపతి రైస్ మిల్లులో ధాన్యం నిల్వలపై పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. పౌరసరఫరాల శాఖ రికార్డులకు, మిల్లులో క్షేత్రస్థాయిలో ఉన్న నిల్వలకు పొంతన లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సుమారు 20 ఏసీకేల (ACKs) బియ్యం బాకీ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ​అసలేం జరిగింది? ​పౌరసరఫరాల శాఖ రికార్డుల ప్రకారం.. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ఈ మిల్లుకు ప్రభుత్వం 1823.680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది. నిబంధనల ప్రకారం.. మిల్లర్ ఈ ధాన్యాన్ని మరాడించి మొత్తం 43 ఏసీకేల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు కేవలం 23 ఏసీకేలు మాత్రమే సివిల్ సప్లై రికార్డుల్లో నమోదయ్యాయి. అంటే, ఇంకా సగానికి పైగా (20 ఏసీకేలు) బియ్యం  పెండింగ్‌లో ఉన్నాయి. ​గోల్‌మాల్ జరిగిందా? ​మిల్లులో ఉం...
ప్రభుత్వ భూమి మాయం: సర్వే నెం. 95లో అన్యాక్రాంతం!
Special Stories

ప్రభుత్వ భూమి మాయం: సర్వే నెం. 95లో అన్యాక్రాంతం!

వరంగల్ జిల్లా యంత్రాంగం ముక్కు కిందే విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది. జిల్లా కలెక్టర్ నూతన కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న గీసుగొండ మండలం గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 95 లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. సుమారు 10 గుంటలకు పైగా భూమిని అక్రమార్కులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నా, రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ​పేదల నీడకు ఎసరు.. రూ. కోట్ల భూమి స్వాహా! ​గతంలో ఇదే సర్వే నంబర్ 95లో అప్పటి ప్రభుత్వం సుమారు 600 మంది పేదలకు 'గరీబ్ నగర్' పేరుతో ఇళ్ల స్థలాలను కేటాయించింది. అయితే, గొర్రెకుంట ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారుల కన్ను ఈ మిగులు భూమిపై పడింది. అధికారుల కళ్లు గప్పి, రాత్రికి రాత్రే హద్దులు చెరిపేసి..  భూమిని కలుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ​అధికా...
error: Content is protected !!