Sarkar Live

State

Aasara pensions | ఆసరా పెన్షన్లకు త్వరలో కొత్త విధానంలో చెల్లింపులు..
State, Hyderabad

Aasara pensions | ఆసరా పెన్షన్లకు త్వరలో కొత్త విధానంలో చెల్లింపులు..

Hyderabad : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ పథకం లబ్ధిదారులు ( Aasara pensions ) తమ పెన్షన్లు పొందేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇకపై ఫేసియల్​ రికగ్నేషన్​ సాంకేతికత (facial recognition technology ) త్వరలో అందుబాటులోకి రానుంది. తెలంగాణ పోస్టల్ డిపార్ట్‌మెంట్ 40 లక్షలకు పైగా ఆసరా లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ డ‌బ్బుల‌ను పంపిణీ చేసేందుకు ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించ‌నుంది. ఇప్పటివరకు, తపాలా శాఖ లబ్ధిదారులకు వారి ఆధార్ కార్డు, వేలి ముద్రలను ఉపయోగించి బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారా పెన్షన్లను పంపిణీ చేస్తోంది. బీట్ పోస్ట్‌మెన్ నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా, 60 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు గల చాలా మంది వృద్ధులు, వారి వేళ్లపై వేలిముద్ర‌లు చాలావ‌ర‌కు అరిగిపోయాయి. దీంతో బయోమెట్రిక్ అథెంటిఫికేష‌న్‌ ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. పెన...
Heavy Rains | తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు
State

Heavy Rains | తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌లు జారీ Heavy Rains in Telangana : తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో భారీగా వాన‌లు కురుస్తున్నాయి. ఈనెల 21న సోమవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, హన్మకొండ, మెదక్‌, భూపాలపల్లి, మహబూబాబాద్‌, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఇక నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, జనగామ‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వ...
Stray Dog Attack | వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి – మానవ హక్కుల కమిషన్ సీరియస్
Medak

Stray Dog Attack | వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి – మానవ హక్కుల కమిషన్ సీరియస్

Medak News : మెదక్ జిల్లా శివంపేట మండలం రూప్లా తండాలో వీధికుక్కలు చేసిన దాడి (Stray Dog Attack) లో బాలుడు నితిన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TG Human Rights Commission) శనివారం సీరియ‌స్ గా తీసుకుంది. నాలుగేళ్ల బాలుడు బిస్కెట్లు కొనడానికి సమీపంలోని కిరాణ దుకాణానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినప్పటికీ, బాలుడు తీవ్రంగా గాయపడి మరణించాడు. వీధి కుక్కల బెడద పెరుగుతున్నట్లు స్థానికులు గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు, కానీ ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా, వీధికుక్కల ప్రాణాంతక దాడులు (Stray Dog Attack) అమాయకుల ప్రాణాలను, ముఖ్యంగా పిల్లల ప్రాణాలను బలిగొంటున్నాయని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. "ఈ సంఘటనలు పదే పదే జరుగుతున్నప్పటికీ, ఈ ముప్పును పరిష్కరించడంలో అధికారులు విఫ‌ల‌మ‌వుతుండ‌డం తీవ్ర ఆందోళన...
Kazipet | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత: 2026లో ఉత్పత్తి ప్రారంభం
warangal, State

Kazipet | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత: 2026లో ఉత్పత్తి ప్రారంభం

Kazipet Coach Factory News | కాజీపేట రైల్వే కోచ్‌ పరిశ్రమ వరంగల్‌ జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల అని ఆ కలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పనులను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోచ్​ ఫ్యాక్టరీ పనుల గురించి అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు. అనంతరం అశ్వినీ వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేటలో మెగా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని.. పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. 2026లో కాజీపేటలో రైల్వే కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు. ఈ ఫ్యాక్టరీతో 3వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని తెలిపారు. కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకో మోటివ్‌లు కూడా ఎగుమతి అవుతాయని చెప్పారు. భవిష్యత్తులో కాజీపేట కోచ్...
Congress | సీఎం రేవంత్ “ప‌దేళ్ల ప‌ద‌వి” వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కంప‌నలు
Hyderabad, State

Congress | సీఎం రేవంత్ “ప‌దేళ్ల ప‌ద‌వి” వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కంప‌నలు

Hyderabad : : ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో ప‌దేళ్ల‌పాటు తానే సీఎంగా కొనసాగుతానని చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌తంగా అల‌జ‌డి వ్య‌క్త‌మవుతోన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ వ్యాఖ్య‌ల‌పై అనేక మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. Congress : సీఎం రేవంత్ ఏమన్నారు? శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాను 2034 వరకు పదవిలో ఉంటానని స్పష్టం చేశారు. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడ‌ని, పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ శాసనసభ్యులకు మింగుడు పడలేదు, వారిలో కొందరు ఈ వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు.ముఖ్యమంత్రి వ్యాఖ్యలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటువ...
error: Content is protected !!