Sarkar Live

State

Property Tax | హైదరాబాద్‌వాసులకు జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్
State, Hyderabad

Property Tax | హైదరాబాద్‌వాసులకు జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్

ఆస్తి పన్ను (Property Tax) వడ్డీపై 90 శాతం రాయితీ! హైదరాబాద్, డిసెంబర్ 22: చాలా కాలంగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్న భాగ్యనగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు జీహెచ్‌ఎంసీ (GHMC) తీపి కబురు అందించాయి. బకాయిలపై పేరుకుపోయిన వడ్డీ భారాన్ని తగ్గించేందుకు 'వన్‌ టైమ్‌ సెటిల్మెంట్' పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద పాత బకాయిలపై ఉన్న వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పథకం ముఖ్యాంశాలు:90% వడ్డీ మాఫీ: పన్ను చెల్లింపుదారులు తమ అసలు పన్ను మొత్తంతో పాటు, దానిపై ఉన్న వడ్డీలో కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90 శాతం వడ్డీని కార్పొరేషన్ పూర్తిగా రద్దు చేస్తుంది. ఎవరికి వర్తిస్తుంది?: ఈ రాయితీ కేవలం ప్రైవేట్ వ్యక్తులకే కాకుండా, ప్రభుత్వ ఆస్తులకు కూడా వర్తిస్తుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ పరిధితో పాటు, ఇటీవల గ్రేటర్‌లో విలీనమైన 20 మున్సిపాలిటీలు,...
Kite Festival 2026 | హైదరాబాద్‌లో త్వ‌ర‌లో భారీ కైట్ ఫెస్టివల్..
State, Hyderabad

Kite Festival 2026 | హైదరాబాద్‌లో త్వ‌ర‌లో భారీ కైట్ ఫెస్టివల్..

హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణ! ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు స‌మీక్ష‌ హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నగరంలో కైట్ ఫెస్టివల్‌ (Kite Festival 2026) ను అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవాల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైడ్రా చెరువుల వద్ద గాలిపటాల పండుగ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఈసారి కైట్ ఫెస్టివల్‌ను హైడ్రా (HYDRA) ద్వారా పునరుజ్జీవింపబడిన చెరువుల వద్ద నిర్వహించనున్నారు. నగరంలోని నీటి వనరుల పునరుద్ధరణలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించడం, పర్యావరణ స్పృహ కల్పించడం. ఈ వేడుక‌ల ల‌క్ష్యం. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ, హైడ్రా తరఫున ప్రత్యేక అధికారులను ...
Khammam | జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి శుభవార్త
State, Khammmam

Khammam | జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి శుభవార్త

10 రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల కోసం జీవో వచ్చే ఏడాది ఇళ్ల స్థలాల ప్రకటన! Khammam : జర్నలిస్టుల చిరకాల డిమాండ్లు అయిన‌ అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఖమ్మంలో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్‌ (TWJF) జిల్లా మహాసభలను ఉద్దేశించి ఆయన ఫోన్ ద్వారా ప్రసంగిస్తూ జర్నలిస్టులకు పలు కీలక హామీలు ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డులపై 10 రోజుల్లో జీవో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి వెల్లడించారు. రాబోయే పది రోజుల్లోనే అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (GO) విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భర...
Lionel Messi  | హైదరాబాద్​లో మెస్సీ మేనియా… సీఎం రేవంత్ రెడ్డి టీమ్ విజయం, మనవడితో మెస్సీ ఫుట్‌బాల్
Hyderabad, Sports

Lionel Messi | హైదరాబాద్​లో మెస్సీ మేనియా… సీఎం రేవంత్ రెడ్డి టీమ్ విజయం, మనవడితో మెస్సీ ఫుట్‌బాల్

హైదరాబాద్, డిసెంబర్ 13: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) 'గోట్ ఇండియా టూర్ 2025'లో భాగంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆద్యంతం ఆనంద క్షణాలతో సాగింది. కోల్‌కతా నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మెస్సీ, భారీ బందోబస్తు మధ్య నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు .ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మెస్సీకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన 'మీట్-అండ్-గ్రీట్' కార్యక్రమంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మెస్సీని కలిశారు. ఉప్పల్‌లో రేవంత్ సింగరేణి టీమ్‌ విజయంమీట్-అండ్-గ్రీట్ కార్యక్రమం తర్వాత మెస్సీ, రాహుల్ గాంధ...
Food Poisoning | క‌ల‌వ‌ర‌పెడుతున్న వ‌రుస‌ ఫుడ్ పాయిజనింగ్ కేసులు.. ఒకే రోజు 66 మంది విద్యార్థులకు అస్వస్థత..
State, Hyderabad

Food Poisoning | క‌ల‌వ‌ర‌పెడుతున్న వ‌రుస‌ ఫుడ్ పాయిజనింగ్ కేసులు.. ఒకే రోజు 66 మంది విద్యార్థులకు అస్వస్థత..

Food Poisoning | హైదరాబాద్: మహానగరంలో ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో కలుషితాహారం (Food Poisoning) కారణంగా 66 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం కలకలం రేపుతోంది. బాగ్‌లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల, మాదాపూర్‌లోని చంద్రానాయక్‌ తండా ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మైనారిటీ గురుకుల పాఠశాలలో మైనారిటీ గురుకుల పాఠశాలలో 22 మందికి అస్వస్థతకు గుర‌య్యారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. 22 మంది విద్యార్థినులు (పాఠశాలలో మొత్తం 337 మంది చదువుతున్నారు. గురువారం రాత్రి భోజనంలో పాడైపోయిన పెరుగు ఇవ్వడం వల్లనే అస్వస్థతకు గురైనట్టు విద్యార్థినులు తెలిపారు. రాత్రి భోజనం తిన్న తర్వాత విద్యార్థినులకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌లో కింగ్‌కోఠి మర...
error: Content is protected !!