Sarkar Live

State

Textile Hub | పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
State

Textile Hub | పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్

Textile Hub | హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా జరిగిన ఆసియా టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణ భవిష్యత్తుపై తన దార్శనికతను చాటారు. రాష్ట్రం కేవలం పారిశ్రామికంగానే కాకుండా, ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడేలా 'తెలంగాణ రైజింగ్ 2047' (Telangana Rising 2047) విజన్‌ను ఆయన ప్రకటించారు. పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తూనే, స్థానిక వస్త్ర రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తామని హామీ ఇచ్చారు. టెక్స్‌టైల్: మన డీఎన్ఏలోనే ఉంది! తెలంగాణకు, వస్త్ర రంగానికి ఉన్న చారిత్రక అనుబంధాన్ని సీఎం గుర్తు చేశారు. నిజాం కాలం నుండే హైదరాబాద్ ముత్యాలు, వస్త్రాలకు ప్రపంచ కేంద్రంగా ఉండేదని పేర్కొన్నారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీలు కేవలం వస్త్రాలు మాత్రమే కాదు, మన సంస్కృతికి ప్రతీకలని ఆయన కొనియాడారు. 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాల...
మహిళా లోకానికి శుభవార్త.. గ్రామాల్లో ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలు! – Women Shakti Buildings
State

మహిళా లోకానికి శుభవార్త.. గ్రామాల్లో ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలు! – Women Shakti Buildings

8193 స్థలాల గుర్తింపు, 6261 భవనాలకు అనుమతులు, 5017కు అంచనాలు సిద్ధం యాదాద్రి భువనగిరి జిల్లా, సర్వేపల్లి గ్రామంలో తొలి భవనం ప్రారంభం Women Shakti Buildings | తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 'ఇందిరా మహిళా శక్తి' పథకం క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇస్తోంది. మహిళా సంఘాల (VO) కోసం గ్రామాల్లో ప్రత్యేక భవనాల నిర్మాణం ఇప్పుడు యజ్ఞంలా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వేల సంఖ్యలో స్థలాలను గుర్తించి, పనులను వేగవంతం చేశారు. అంశంప్రస్తుత పరిస్థితిమొత్తం గ్రామ పంచాయతీలు12,728గుర్తించిన స్థలాలు8,193కలెక్టర్ల నుంచి అనుమతులు6,261సిద్ధమైన అంచనాలు (Estimates)5,017 ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా భవనాల నిర్మాణానికి కనీసం 200 గజాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల‌తో 12,728 గ్రామ పంచాయతీలు ఉండగా...
రెవెన్యూ శాఖలో విప్లవం.. రేపటి నుంచే ‘భూభారతి’ షురూ! ఇంటి నుంచే భూ సేవలు.. – Bhu Bharati Portal
State, Hyderabad

రెవెన్యూ శాఖలో విప్లవం.. రేపటి నుంచే ‘భూభారతి’ షురూ! ఇంటి నుంచే భూ సేవలు.. – Bhu Bharati Portal

Highlightsఒకే గొడుగు కిందకు మూడు విభాగాలుBhu Bharati Portal ప్రాజెక్ట్ అమలు కానున్న 5 మండలాలు ఇవే:భూభారతి పోర్టల్ (Bhu Bharati Portal) ప్రత్యేకతలు:సర్వే ప్రక్రియ సాగుతుందిలా.. ఒకే గొడుగు కిందకు మూడు విభాగాలు Bhu Bharati Portal Pilot Launch | తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రూపొందించిన 'భూభారతి' (Bhu Bharati) పోర్టల్‌ను రేపటి నుంచి (ఏప్రిల్ 2) ప్రయోగాత్మకంగా ఐదు మండలాల్లో ప్రారంభించబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు పారదర్శకమైన, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను సమన్వయం చ...
హైదరాబాద్‌లో ‘కిల్లర్’ అల్లం-వెల్లుల్లి పేస్ట్:  మీ వంటల్లో విషం కలిపే ముఠా గుట్టురట్టు! – Adulterated Ginger Garlic Paste
Crime, Hyderabad

హైదరాబాద్‌లో ‘కిల్లర్’ అల్లం-వెల్లుల్లి పేస్ట్: మీ వంటల్లో విషం కలిపే ముఠా గుట్టురట్టు! – Adulterated Ginger Garlic Paste

Adulterated Ginger Garlic Paste Hyderabad : నగరవాసుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మరో ఆహార కల్తీ ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్లకు సరఫరా అవుతున్న నాసిరకం, విషపూరితమైన అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని గుర్తించి భారీ ఎత్తున నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నగరవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కాటేడాన్‌లో ‘విషం’ తయారీ: దాడి వివరాలు ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్, హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందాలు సంయుక్తంగా మైలార్‌దేవ్‌పల్లి ఐడిఎ (IDA) పరిధిలోని కాటేడాన్‌ ప్రాంతంలో ఉన్న ఒక తయారీ యూనిట్‌పై మెరుపు దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు రూ. 22 లక్షల విలువైన కల్తీ సామాగ్రిని అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న నిల్వలు: తయారైన పేస్ట్: 4,032 కేజీలు (4 టన్నులు). ముడి పదార్థాలు: 6,200 కేజీలకు పైగా నాసిరకం అల్లం, వెల్లుల్లి తొక్కలు. ...
​సొంత ప్రభుత్వంపై విజయశాంతి అసహనం: “ఉద్యమకారులకు ఇచ్చిన హామీల సంగతేంది?”
Hyderabad

​సొంత ప్రభుత్వంపై విజయశాంతి అసహనం: “ఉద్యమకారులకు ఇచ్చిన హామీల సంగతేంది?”

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన ప్రధాన వాగ్దానాలు అమలు కాకపోవడాన్ని ఆమె శాసన మండలి వేదికగా నిలదీశారు. ​అమలుకు నోచుకోని ప్రధాన హామీలు ​ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ విజయశాంతి పలు అంశాలను ప్రస్తావించారు.ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇళ్ల స్థలం మరియు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం,నెలకు రూ. 4,000 పెన్షన్ పంపిణీ,​ఆరోగ్యం & ఉపాధి: రూ. 10 లక్షల ఆరోగ్య బీమాతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం తదితర హామీలను ప్రస్తావించారు.​"ప్రభుత్వం అనేక కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది, అది శుభపరిణామమే. కానీ, రాష్ట్రం ...
error: Content is protected !!