Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Summer Camp | జూపార్కులో పిల్లల కోసం స‌మ్మర్‌ క్యాంపు..
LifeStyle

Summer Camp | జూపార్కులో పిల్లల కోసం స‌మ్మర్‌ క్యాంపు..

Summer Camp :హైదరాబాద్ (Hyderabad)లో వేసవి సెలవుల సందడి (holiday season has begun) మొదలైంది. పిల్లలందరూ (children) సెలవుల్లో ఎక్కడికైనా వెళదాం, కొత్తగా నేర్చుకుందామ‌నే ఉత్సాహంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వారికి జూపార్క్‌ (Nehru Zoological Park) అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. అడవిని, జంతువులను ప్రేమించే పిల్లల కోసం వేసవి శిబిరాన్ని(special summer camp) ప్రారంభించనుంది. ఈ ప్రత్యేకమైన శిక్షణా శిబిరం మే నుంచి జూన్ వరకు జరగనుంది. ఈ క్యాంప్‌ ద్వారా విద్యార్థులు వ‌న్య‌ప్రాణుల (wildlife) జీవనాన్ని దగ్గరగా గమనించొచ్చు. కొత్తగా ఇంకెన్నో నేర్చుకోవచ్చు. చిన్నారుల‌ను సహజసిద్ధమైన పరిసరాలతో మమేకం చేసేలా, ప్రకృతిని, జంతువులను ప్రేమించేలా తీర్చిదిద్దే అవకాశమిది. Summer Camp : మ‌రెన్నో విశేషాలు కాల వ్యవధి : మే మొదటి వారం నుంచి జూన్ చివరి వరకు ప్రతి రోజు : 15 నుంచి 20 మంది విద్యార్థులకు ప్రత్యేక బ్యాచ్...
Terror Attack | ఉగ్ర‌దాడితో తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం..
Crime

Terror Attack | ఉగ్ర‌దాడితో తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం..

జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని అనంతనాగ్‌ జిల్లాలోని పహెల్‌గామ్ (Pahalgam)లోఉగ్రవాదులు చేసిన‌ దాడులు (Terror Attack) భయభ్రాంతులకు గురిచేశాయి. ప్రత్యేకంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడిలో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవ‌డం విషాదాన్ని మిగిల్చింది. ఈ మార‌ణ‌కాండ‌లో మ‌న తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఇద్ద‌రు కూడా అసువులు బాసారు. విశాఖపట్నానికి (Visakhapatnam) చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి (Chandramouli) దుర్మరణం చెందారు. ఆయన తన భార్య నాగమణితో కలిసి పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి మనీష్ రంజన్ (Intelligence Bureau (IB) officer Manish Ranjan) కూడా మృతి చెందారు. కుటుంబంతో కలిసి బైసారన్ పర్యటనలో పాల్గొన్న మనీష్‌, ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. Terror Attack : స్వ‌ర్గ‌సీమ‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు పహెల్‌గామ...
Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి
Crime, National

Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి

Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. మంగళవారం ఉగ్రవాద దాడిలో కనీసం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది గాయపడినట్లు సమాచారం. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లు అడిగి చంపారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఉగ్రవాద సంస్థ టిఆర్‌ఎఫ్ ప్రకటించింది. ఇద్దరు విదేశీయులు కూడా.. ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు కూడా మరణించారని తెలిసింది. నిరాయుధులైన ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన తర్వాత, ఉగ్రవాదులు దట్టమైన అడవి వైపు పారిపోయారు. కేంద్ర సంస్థల వర్గాల సమాచారం ప్రకారం, ఈ దాడికి ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు పాల్పడ్డారు. అయితే, భద్రతా సిబ్బంది మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు. Pahalgam Terror Attack పై NIA దర్యాప్తు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి...
Training aircraft crash : జ‌నావాసాల మధ్య కూలిన విమానం..
National

Training aircraft crash : జ‌నావాసాల మధ్య కూలిన విమానం..

Training aircraft crash : గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా (Gujarat’s Amreli district)లో ఈ రోజు ఓ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. ఒక ప్రైవేట్ విమానయాన శిక్షణ సంస్థకు చెందిన చిన్నవిమానం (small aircraft) జ‌నావాసాల మ‌ధ్య కుప్పకూలింది (crashed). ఈ ప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్ (trainee pilot) అనికేత్ మహాజన్ (Aniket Mahajan) మృతి చెందాడు. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. విమానం ఒక్కసారిగా భూమి వైపు దూసుకొచ్చి కుప్పకూలిపోయింద‌ని స్థానికులు తెలిపారు. భూమికి ఢీకొట్టిన సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ శబ్దం విని చుట్టుపక్కల వారు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. Training aircraft crash : ఎందుకు.. ఎలా? విమానం కూలిన ప్రదేశం నుంచి భారీగా మంటలు ఎగిసిపడిన దృశ్యం అందరినీ కలవరపరిచింది. వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించారు. అయితే, ఎంత ...
Bhu Bharathi Portal ప్ర‌జ‌ల సూచ‌న‌ల‌తో అవ‌స‌ర‌మైతే భూ భార‌తిలో మార్పులు
State

Bhu Bharathi Portal ప్ర‌జ‌ల సూచ‌న‌ల‌తో అవ‌స‌ర‌మైతే భూ భార‌తిలో మార్పులు

Bhu Bharathi Portal : రాష్ట్రంలో భూ భార‌తి చ‌ట్టాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించి ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే సూచ‌న‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని అవ‌స‌ర‌మైతే మార్పులు చేస్తామ‌ని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ponguleti srinivas reddy) ప్ర‌క‌టించారు. ఈ చ‌ట్టాన్ని భూ య‌జ‌మానుల‌కు మ‌రింత చేరువ చేస్తామ‌న్నారు. ప్ర‌జ‌ల మీద ఈ చ‌ట్టాన్నిబ‌ల‌వంతంగా రుద్ద‌బోమ‌ని వారి సూచ‌న‌ల మేర‌కు ఆమోద‌యోగ్యంగా తీర్చిదిద్దుతామ‌ని అందుకే ఈ అవగాహన స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. భూ భారతి- 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా మంగ‌ళ‌వారం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా వ‌లిగొండ మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. Bhu Bharathi Portal : జూన్ 2 నాటికి.. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి...
error: Content is protected !!