Sarkar Live

Special Stories

Special Stories

నిప్పుకణిక.. సురేఖ: గృహిణి నుంచి కేబినెట్ మంత్రి వరకు.. వరంగల్​కు ‘కొండంత అండ! – Konda Surekha
Special Stories

నిప్పుకణిక.. సురేఖ: గృహిణి నుంచి కేబినెట్ మంత్రి వరకు.. వరంగల్​కు ‘కొండంత అండ! – Konda Surekha

Konda Surekha Political journey | తెలంగాణ రాజకీయ యవనికపై ఆమె ఒక సంచలనం. బెదురు లేని మాట.. వెనకడుగు వేయని నైజం.. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా సాగే ప్రయాణం. ఆమే కొండా సురేఖ. సాధారణ గృహిణి స్థాయి నుండి రాష్ట్ర కేబినెట్ మంత్రి వరకు ఆమె ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా, రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఆమె తనదైన ముద్ర వేస్తున్నారు. ​పోరాటాలే పునాదిగా.. రాజకీయ ప్రస్థానం ​బీసీ బిడ్డగా సామాన్య కుటుంబంలో జన్మించిన సురేఖ, (Konda Surekha) రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తన భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు (Ex MLC Konda Muralidhar Rao) వెన్నుదన్నుతో రాజకీయాల్లో అజేయ శక్తిగా ఎదిగారు. 1995లో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆమె, వరుస విజయాలతో వరంగల్ రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలిగా నిలిచారు. ​తూర్పు ...
ఖాకీ డ్రెస్సులో నిఖార్సైన ‘సింహం..’నేరగాళ్లపై ఉక్కుపాదం, బాధితులకు ఆప్తబంధువు! – Warangal CP Sunpreet Singh
Special Stories

ఖాకీ డ్రెస్సులో నిఖార్సైన ‘సింహం..’నేరగాళ్లపై ఉక్కుపాదం, బాధితులకు ఆప్తబంధువు! – Warangal CP Sunpreet Singh

Warangal CP Sunpreet Singh | శాంతిభద్రతల పరిరక్షణలో ఆయనొక 'ఉక్కుపాదం'. అన్యాయంపై గర్జించే 'సింహం'. కానీ, కష్టాల్లో ఉన్న సామాన్యుడికి మాత్రం ఆయనొక 'ఆప్తబంధువు'. ఆయనే వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్. అసాంఘిక శక్తులకు 'సింహస్వప్నం'గా, సామాన్య ప్రజలకు 'భరోసా'గా నిలుస్తూ వరంగల్ కమిషనరేట్‌ను ప్రగతిపథంలో నడిపిస్తున్న నిఖార్సైన ఐపీఎస్ అధికారి. ​నిబద్ధతకు నిలువుటద్దం.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కేరాఫ్ అడ్రస్! ​సన్‌ప్రీత్ సింగ్ వరంగల్ సీపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇక్కడ పోలీసింగ్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. "పోలీసు అంటే భయం కాదు.. రక్షణ కల్పించే ఒక నమ్మకం" అనే భావనను ప్రజల్లో బలంగా నాటారు. క్షేత్రస్థాయి కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో పనిచేసేలా కఠినమైన క్రమశిక్షణను అమలు చేస్తూ, వ్యవస్థలో సరికొత్త జవజీవాలు నింపారు. ​నేరగాళ్ల గుండెల్లో వణుకు.. నగ...
కీర్తినగర్ ‘హౌజింగ్’ భూమికి రియల్ ఉచ్చు : ఆర్డీవో ఆదేశాలకే దిక్కులేదా? -Housing Board Land Issue
Special Stories

కీర్తినగర్ ‘హౌజింగ్’ భూమికి రియల్ ఉచ్చు : ఆర్డీవో ఆదేశాలకే దిక్కులేదా? -Housing Board Land Issue

​గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని హౌజింగ్ బోర్డు భూమి అన్యాక్రాంతం ​అధికారుల ‘స్వామి’ భక్తి.. రియల్టర్ల ‘ప్రసాదం’! ​అశోక హోటల్ కేంద్రంగా చక్రం తిప్పుతున్న ‘అదృశ్య’ శక్తులు ​కీర్తినగర్ హౌజింగ్ బోర్డు ప్రభుత్వ భూములకు (Keerthinagar Housing Board Land) రక్షణ కరువైందా? ఉన్నతాధికారుల ఆదేశాలకు కింది స్థాయి సిబ్బంది వద్ద విలువే లేకుండా పోయిందా? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట రెవెన్యూ శివారులోని సర్వే నెం. 561, 562లో కోట్లాది రూపాయల విలువైన హౌజింగ్ బోర్డు భూమి కబ్జా కోరల్లో చిక్కుకున్నా, రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం వెనుక భారీ ‘స్కెచ్’ ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ​Housing Board Land issue : ఏమిటా వివాదం? 1983లో హౌజింగ్ బోర్డు వద్దిరాజు శంకర్రావు అనే భూస్వామి నుండి 145.15 ఎ...
రెవెన్యూ ‘రాజ్యాంగం’.. శేఖర్ కబంధ హస్తం!
Special Stories

రెవెన్యూ ‘రాజ్యాంగం’.. శేఖర్ కబంధ హస్తం!

​వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ‘బారాణా’ బ్రోకర్ హవా! ​అక్కడ ప్రభుత్వ నిబంధనలు పనిచేయవు.. కలెక్టర్ల ఆదేశాలు చెల్లవు.. కేవలం ఆ ‘బలవంతుడి’ మాటే వేదం. అతనే ‘రెవెన్యూ బ్రోకర్’ (Revenue Broker ) శేఖర్. ఒక సాదాసీదా వ్యక్తిగా మొదలై, నేడు రెండు జిల్లాల రెవెన్యూ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్న వైనం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ​ దశాబ్ద కాలంగా ఏకఛత్రాధిపత్యం ​గత పదేళ్లుగా వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కలెక్టరేట్ల నుంచి మండల ఆఫీసుల వరకు శేఖర్ పేరు వినబడని చోటు లేదు. హన్మకొండ, వరంగల్, నర్సంపేట, పరకాల.. ఇలా డివిజన్ ఏదైనా, పని కావాలంటే శేఖర్ కనుసన్నల్లోనే జరగాల్సిందే. సామాన్యుడికి దక్కని ఆర్డీవో, తహశీల్దార్ల దర్శనం ఈ బ్రోకర్ కు మాత్రం నిత్యకృత్యం. ​ అధికారులకు ‘పావలా’.. బ్రోకర్ కు ‘బారాణా’ ​అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లు, వివాదాస్పద భూముల సెటిల్మెంట్లు, మ్యుటేషన్లు.. ఇలా ఫైలు ఏదై...
Rice Mill Scam | అదనపు కలెక్టర్ రంగంలోకి దిగేనా..?
Special Stories

Rice Mill Scam | అదనపు కలెక్టర్ రంగంలోకి దిగేనా..?

జిల్లాలోని ఉప్పరపల్లిలో గల సాయిరాం రైస్ మిల్లులోని ధాన్యం నిల్వల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి మిల్లింగ్ కోసం వచ్చిన ధాన్యం నిల్వలలో భారీ తేడాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 32 ఏసీకేల (ACKs) ధాన్యంలో సగానికి పైగా మాయమైనట్లు స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదే విషయంపై బుధవారం"సాయిరాం బిన్నీ రైస్ మిల్లులో సర్కారు ధాన్యం భద్రమేనా" అనే కథనాన్ని సర్కార్ లైవ్ ప్రచురించింది. అయితే ఈ మిల్లులోని ధాన్యం నిల్వల లెక్కలు తేల్చేందుకు వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి రంగంలోకి దిగుతారా లేదా అనేది ప్రశ్నగా మారింది.. ​Rice Mill Scam : అసలేం జరుగుతోంది? ​గత కొంతకాలంగా ఈ మిల్లుకు కేటాయించిన ధాన్యం నిల్వలు, నివేదికల్లో చూపిస్తున్న లెక్కలకు పొంతన లేదని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు సగానికి పైగా ధాన్యం నిల్వలు మిల్లులో భౌతికంగా లేవని, వాటిని పక్కదారి పట్టి...
error: Content is protected !!