Sarkar Live

Privacy Policy

ఆదిలాబాద్‌ ‘ఎయిర్‌పోర్ట్’ .. జూన్ 2న శంకుస్థాపన! పిప్రి సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు  ‌‌Adilabad
State

ఆదిలాబాద్‌ ‘ఎయిర్‌పోర్ట్’ .. జూన్ 2న శంకుస్థాపన! పిప్రి సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు ‌‌Adilabad

Revanth Reddy Adilabad Visit | రాజకీయాల్లో విశ్వాసం, విలువలే పునాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉద్ఘాటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన 'పీపుల్స్ మార్చ్' పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై వరాల జల్లు కురిపిస్తూనే, గత ప్రభుత్వానికి భిన్నంగా తాము అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానాలను వివరించారు. పీపుల్స్ మార్చ్ స్ఫూర్తితోనే అధికారం నాడు పిప్రి గడ్డ నుంచే భట్టి విక్రమార్క 1400 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారని సీఎం గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అందుకే ఆదిలాబాద్ జిల్లాపై తాము ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఆదిలాబాద్ ప్రజలు కేవలం అమాయకులు మాత్రమే కాదు, నిరంకుశత్వంపై పోరాడిన వీరులని ...
రాంపూర్‌లో ఉచిత వైద్య శిబిరం: 250 మందికి పరీక్షలు
warangal

రాంపూర్‌లో ఉచిత వైద్య శిబిరం: 250 మందికి పరీక్షలు

హన్మకొండ ములుగు రోడ్డులోని రియా హాస్పిటల్ మరియు రాంపూర్ గ్రామ పంచాయతీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాంపూర్ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం సందర్భంగా సర్పంచ్ రడం భరత్ విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.​ఈ శిబిరంలో రియా హాస్పిటల్ కు చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు: ​డాక్టర్ వుప్పల రవీందర్ (MD, జనరల్ ఫిజీషియన్) ​డాక్టర్ గన్ను కృష్ణమూర్తి (MS, ఆర్థో - ఎముకల నిపుణులు) ​డాక్టర్ హర్షవర్ధన్ ​డాక్టర్ నర్సింహ స్వామి (గీసుగొండ) ​ముఖ్య విశేషాలు: ​గ్రామంలోని సుమారు 250 మంది రోగులకు ఉచితంగా OP (అవుట్ పేషెంట్) సేవలు అందించారు.వచ్చిన వారందరికీ రక్త పరీక్షలు మరియు షుగర్ టెస్టులు ఉచితంగా నిర్వహించారు.​కీళ్ల నొప్పులు, బిపి, షుగర్ మరియు ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు...
న్యూస్ 10 పత్రిక చీఫ్ ఎడిటర్ చెన్న రామకృష్ణకు పితృవియోగం: పత్తిపాకలో నేడు అంత్యక్రియలు
warangal

న్యూస్ 10 పత్రిక చీఫ్ ఎడిటర్ చెన్న రామకృష్ణకు పితృవియోగం: పత్తిపాకలో నేడు అంత్యక్రియలు

న్యూస్ 10 పత్రిక చీఫ్ ఎడిటర్ చెన్న రామకృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, విశ్రాంత ఉపాధ్యాయులు చెన్న లక్ష్మీనారాయణ ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో ఉన్న ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ​చెన్న లక్ష్మీనారాయణ మృతి పట్ల జర్నలిస్టు లోకం, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, రామకృష్ణ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.​కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లక్ష్మీనారాయణ అంత్యక్రియలు నేడు హన్మకొండ జిల్లా, శాయంపేట మండలం, పత్తిపాక గ్రామంలోని వారి స్వగృహం వద్ద నిర్వహించనున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సన్నిహితులు, బంధువులు పత్తిపాకకు చేరుకుంటున్నారు....
​పార్టీ మారుతున్నాననేది ‘పిచ్చి’ ప్రచారం: ఈటల రాజేందర్
Hyderabad

​పార్టీ మారుతున్నాననేది ‘పిచ్చి’ ప్రచారం: ఈటల రాజేందర్

తాను భారతీయ జనతా పార్టీని వీడి పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. తనపై జరుగుతున్నది కేవలం "పిచ్చి ప్రచారం" అని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ​పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదు ​నేను, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ పార్టీ మారుతున్నామన్న వార్తలు అవాస్తవమని ఈటల స్పష్టం చేశారు. "పార్టీ మారడం అంటే బట్టలు మార్చుకున్నంత సులభం కాదు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిని నేను. పదవుల కోసం పద్దులు మోసే అలవాటు నాకు లేదు" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. సొంత పార్టీలోని కొందరు వ్యక్తులే ఇటువంటి దుష్ప్రచారానికి ఊతమిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ​ఆనాడు వినేవారే లేరు.. ​బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను పార్టీ నుంచి బయటకు నెట్టి ఐదేళ్లు కా...
Corruption | అవినీతి అడ్డాగా రిజిస్ట్రేషన్ల శాఖ: ఏసీబీ కొరడా ఝుళిపిస్తున్నా.. అగని ‘దందాలు’!
Special Stories

Corruption | అవినీతి అడ్డాగా రిజిస్ట్రేషన్ల శాఖ: ఏసీబీ కొరడా ఝుళిపిస్తున్నా.. అగని ‘దందాలు’!

​Registration Department Corruption | రాష్ట్రంలో భూముల విలువ పెరిగిందో లేదో కానీ, కొంతమంది సబ్ రిజిస్ట్రార్ల జేబుల విలువ మాత్రం కోట్లలో పెరుగుతోంది. సామాన్యుడి సొంతింటి కలను పెట్టుబడిగా మార్చుకుంటూ, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ అధికారులు.. ఏసీబీ ఎన్నిసార్లు హెచ్చరించినా, అరెస్టులు చేసినా తమ పంథా మార్చుకోవడం లేదు. Corruption : ఏడాది కాలం.. 15 మంది అధికారులు! ​గడిచిన 12 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 15 మంది సబ్ రిజిస్ట్రార్లు మరికొంత మంది ఉద్యోగులు ఏసీబీ (ACB) వలలో చిక్కడం శాఖా పరంగా పెద్ద సంచలనంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో కోట్లాది రూపాయల నగదు, అక్రమ ఆస్తుల పత్రాలు బయటపడ్డాయి.​"తప్పు చేస్తే శిక్ష తప్పదని ప్రభుత్వం చెప్తున్నా.. 'మా వెనుక పెద్దలున్నారు' అనే ధీమాతో కొందరు అధికారులు బరితెగిస్తున్నారు." గడిచిన 12 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ జరిపిన ద...
error: Content is protected !!