Sarkar Live

Privacy Policy

Rice Mill Scam | వెంకటేశ్వరా…ధాన్యం ఎక్కడా?
Special Stories

Rice Mill Scam | వెంకటేశ్వరా…ధాన్యం ఎక్కడా?

గాంధీనగర్ (మాణిక్యాపూర్ )లో రూ 2 కోట్ల ధాన్యం గల్లంతైనట్లు ఆరోపణలు ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే డి సి ఎస్ ఓ సైతం విస్తుపోవాల్సిందే హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్(మాణిక్యాపూర్)లో మిల్లర్ ఇష్టారాజ్యం Rice Mill Scam in Bheemadevarapalli | హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ (మాణిక్యాపూర్) గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో 2025-26 ఖరీఫ్ సీజన్ భారీస్థాయిలో ధాన్యం గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యం మిల్లు నుండి మాయమైనట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా మిల్లర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ​అసలేం జరిగింది? ​ప్రభుత్వం నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా, సదరు మిల్లర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులు అ...
ఓరుగల్లు ఖ్యాతిని ప్రపంచానికి చాటనున్న ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’.. – Kakatiya Mega Textile Park
State

ఓరుగల్లు ఖ్యాతిని ప్రపంచానికి చాటనున్న ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’.. – Kakatiya Mega Textile Park

ఈ నెల 10న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం Kakatiya Mega Textile Park | తెలంగాణ వస్త్ర పరిశ్రమకు కొత్త ఊపిరిని, వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్న ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’ (కేఎంటీపీ) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని శాయంపేట వద్ద 1,327 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్టును, ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. ప్రపంచస్థాయి సదుపాయాలతో.. 'పీఎం మిత్ర'లో చోటు 2017లో శంకుస్థాపన జరిగి, ప్రారంభ దశలో నెమ్మదిగా సాగిన ఈ పార్కు పనులు, కేంద్ర ప్రభుత్వ ‘పీఎం మిత్ర’ (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పారెల్) పథకంలో బ్రౌన్ ఫీల్డ్ ప్రాజె...
కరీంనగర్‌లో పట్టపగలే కాల్పుల కలకలం: PMJ జ్యూవెలరీలో భారీ దోపిడీ!
Crime

కరీంనగర్‌లో పట్టపగలే కాల్పుల కలకలం: PMJ జ్యూవెలరీలో భారీ దోపిడీ!

​జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలోని PMJ జ్యూవెలరీ షాపులో ఆదివారం ఉదయం దుండగులు చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ​ఉదయం 10 గంటల ప్రాంతంలో షాపు తెరిచిన కొద్దిసేపటికే, గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో లోపలికి ప్రవేశించారు. సిబ్బందిని బెదిరించి నగలను దోచుకునే క్రమంలో అడ్డువచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.ఈ ఘటనలో నలుగురు షాపు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.లాకర్లలో ఉన్న భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను బ్యాగుల్లో నింపుకుని దుండగులు క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు.​సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. ​"పట్టపగలు, నగర న...
Cold Storage Scam | కోల్డ్ స్టోరేజ్ ముసుగులో ‘కోట్ల’ దందా: నకిలీ రైతుల పేర్లతో బ్యాంకులకు కన్నం!
Special Stories

Cold Storage Scam | కోల్డ్ స్టోరేజ్ ముసుగులో ‘కోట్ల’ దందా: నకిలీ రైతుల పేర్లతో బ్యాంకులకు కన్నం!

కోల్డ్ స్టోరేజ్ యజమానుల చీటింగ్ నకిలీ రైతుల పేర్లతో ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్లు.. కోల్డ్ స్టోరేజ్ లలో స్టాక్ పెట్టినట్లు రికార్డులు సృష్టించి( నకిలీ రైతులను) బ్యాంకులను మోసం చేస్తున్న వైనం వరంగల్ జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాల భాగోతం Cold Storage Scam in warangal | అన్నదాతలకు అండగా ఉండాల్సిన కోల్డ్ స్టోరేజ్ (శీతల గిడ్డంగి) కేంద్రాలు కొందరు యజమానుల స్వార్థంతో అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి.నకిలీ రైతులను సృష్టించి( పేర్లను వాడుకుంటూ), ప్రైవేట్ బ్యాంకు అధికారులతో చేతులు కలిపి కోట్లాది రూపాయల మేర బ్యాంకు రుణాలను కొల్లగొడుతున్న వైనం వరంగల్ జిల్లాలో కలకలం రేపుతోంది. ​అక్రమ నెట్‌వర్క్.. అసలు కథ ఇదే! ​సాధారణంగా రైతులు పండించిన పంటను కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరిచినప్పుడు, ఆ నిల్వలపై బ్యాంకులు 'అగ్రికల్చర్ లోన్' (పంట తాకట్టు రుణం) మంజూరు చేస్తా...
వరంగల్ విమాన ప్రయాణానికి వేళాయె.. – Warangal Mamnoor Airport
State

వరంగల్ విమాన ప్రయాణానికి వేళాయె.. – Warangal Mamnoor Airport

త్వరలోనే మామూనూరు ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన! ​Warangal Mamnoor Airport | ఓ చారిత్రక నగరం.. మరో కీలక మైలురాయికి సిద్ధమవుతోంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, వరంగల్ వాసుల విమాన ప్రయాణ కల సాకారం కాబోతోంది. మామూనూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ​అడ్డంకులు తొలగి.. అభివృద్ధి బాటలో.. ​గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో విమానాశ్రయ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రన్‌వే విస్తరణకు అవసరమైన అదనపు భూమిని సేకరించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడం, డీజీసీఏ (DGCA) నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేస్తుండటంతో పనులు వేగవంతం అయ్యాయి. ​ఓరుగల్లుకు కొత్త ఊపు.. ​మామూనూరు ఎయిర్‌పోర్టు (Warangal Mamnoor Airport) అందుబాటులోక...
error: Content is protected !!