Sarkar Live

State

ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై విజిలెన్స్​ అధికారుల మెరుపు దాడులు
warangal

ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై విజిలెన్స్​ అధికారుల మెరుపు దాడులు

ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం విజిలెన్స్​ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ మెరుపు దాడితో కార్యాలయ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ​అధికారుల దిగ్బంధం: నమ్మదగిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారుల బృందం, కార్యాలయానికి చేరుకున్న వెంటనే ప్రధాన ద్వారాలను మూసివేసింది. లోపల ఉన్న సిబ్బందిని, బయట ఉన్న దస్తావేజు లేఖరులను ఎవరినీ లోపలికి రానివ్వకుండా, లోపల ఉన్నవారిని బయటకు వెళ్లనివ్వకుండా అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ​కీలక పత్రాల పరిశీలన: ప్రస్తుతం కార్యాలయంలోని రికార్డులను, నగదు రిజిస్టర్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఫైళ్లను, అనధికారిక లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకే ఈ దాడులు చేపట్టినట్ల...
వడగాల్పుల సెగ.. సిగ్నల్స్ వద్ద చుక్కలు చూస్తున్న వాహనదారులు! – Warangal Traffic
State

వడగాల్పుల సెగ.. సిగ్నల్స్ వద్ద చుక్కలు చూస్తున్న వాహనదారులు! – Warangal Traffic

​సీపీ సార్.. కాస్త 'నీడ'నివ్వండి - గ్రీన్ మ్యాట్ల కోసం వాహనదారుల వేడుకోలు ​Warangal Traffic | ఓ వైపు నిప్పులు కురిపిస్తున్న భానుడు.. మరోవైపు ట్రాఫిక్ సిగ్నల్ పడగానే సెగలు కక్కుతున్న తారు రోడ్లు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎండల తీవ్రత రోజురోజుకూ మిన్నంటుతోంది. మధ్యాహ్నం 12 దాటిందంటే చాలు, వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే వణికిపోతున్నారు. ​Warangal Traffic : సిగ్నల్ పడితే ‘నిప్పుల కొలిమే’ ​నగరంలోని ప్రధాన కూడళ్లయిన హన్మకొండ అదాలత్,పోలీస్ హెడ్ క్వార్టర్స్, అశోక జంక్షన్, ములుగు రోడ్, ఎంజీఎం,వరంగల్ చౌరస్తా,పోచంమైదాన్, హెడ్ పోస్టాఫీస్, కాజీపేట వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్ పడగానే వాహనదారులు అల్లాడిపోతున్నారు. 60 నుండి 90 సెకన్ల పాటు ఎండలో వేచి ఉండటం నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, వృద్ధులు, చిన్న పిల్లలతో ప్రయాణించే వారు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ​గత ఏ...
తోటి (PVTG) తెగ సమస్యల పరిష్కారానికి వినతి: అధికారుల సానుకూల స్పందన
State, Hyderabad

తోటి (PVTG) తెగ సమస్యల పరిష్కారానికి వినతి: అధికారుల సానుకూల స్పందన

తెలంగాణలోని మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసి తోటి (PVTG) తెగ ప్రజల చిరకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 'తెలంగాణ ఆదివాసి తోటి PVTG సేవా సంఘం' నేతలు మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డిని కలిశారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో విస్తరించి ఉన్న తమ తెగ సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ​ప్రధాన డిమాండ్లు.. ​రేషన్ కార్డులు: ఏజెన్సీ ప్రాంతాల్లో లాగే మైదాన ప్రాంత తోటి కుటుంబాలకూ 30 కిలోల బియ్యం వచ్చేలా అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి. ​ఉపాధి & విద్య: ట్రైకార్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయాలని కోరారు. ​సాంస్కృతిక రక్షణ: తోటి తెగ విశిష్ట వాయిద్యాలైన బుర్ర - మద్దెలను ట్రైబల్ మ్యూజియంలో ప్రదర్శించాలి. ​కుల ధ్రువీకరణ: కరీంనగర్ జిల్లాలో 'రా...
Sada Binama | సాదాబైనామాకు కొత్త‌ నిబంధనలు.. రైతుల‌కు భారీ ఊర‌ట‌
State

Sada Binama | సాదాబైనామాకు కొత్త‌ నిబంధనలు.. రైతుల‌కు భారీ ఊర‌ట‌

నిబంధనల సవరణతో 9 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమం.. రంగంలోకి ఆర్డీవోలు! Sada Binama Land Regularization : తెలంగాణలో సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గతంలో దరఖాస్తుల తిరస్కరణకు ప్రధాన కారణమైన ‘విక్రయదారుడి అఫిడవిట్’ నిబంధనను సవరించడంతో ఇప్పుడు లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి రైతుల భూములకు పట్టా హక్కులు లభించనున్నాయి. ఏమిటీ వివాదం? ఎందుకు తిరస్కరించారు? 2020లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది రైతులు సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 2025లో ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక నిబంధన ఈ ప్రక్రియకు అడ్డంకిగా మారింది. భూమిని అమ్మిన వారు (Seller), కొన్నవారు (Buyer) ఇద్దరూ కలిసి అఫిడవిట్ సమర్పించాలని అధికారులు నిబంధన పెట్టారు. సమస్య: 2014 కంటే ముందు జరిగిన భూ లావాదేవీలకు సంబంధించి.. ఇప్...
మరో సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్
warangal

మరో సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్

వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం (RO) లో అవినీతి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇటీవలే జాయింట్-2 సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ సస్పెండ్ కాగా, తాజాగా జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ రాంనర్సింహారావుపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ​ఈ నెల 3వ తేదీన ఏసీబీ అధికారులు వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై మెరుపు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో వెలుగుచూసిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిన డీఐజీ సుభాషిణి, రాంనర్సింహారావుపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా కమిషనర్ రాజీవ్ గాంధీ హన్మంతు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.వాస్తవానికి ఈ నెల 10వ తేదీనే సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి.కానీ శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నేడు సోమవారం కార్యాలయం పునఃప్రారంభం కావడంతో, సస్పెన్షన్ కాపీలు అధికారికంగా కార్యాలయానికి చేరనున్నాయి. ​వరుసగా ఇద్దరు...
error: Content is protected !!