Sarkar Live

Privacy Policy

భార్య, ఇద్దరు బిడ్డలను ముంచేసిన కాలయముడు! పున్నెలు స్విమ్మింగ్ పూల్ హత్యోదంతం మిస్టరీ ఛేదించిన పోలీసులు -Swimming Pool Murder
Crime

భార్య, ఇద్దరు బిడ్డలను ముంచేసిన కాలయముడు! పున్నెలు స్విమ్మింగ్ పూల్ హత్యోదంతం మిస్టరీ ఛేదించిన పోలీసులు -Swimming Pool Murder

​పరాయి మోజులో పడి కన్నబిడ్డలనే కాల యముడైన అజారుద్దీన్ లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేసిన డాక్టర్లతో సహా 10 మంది అరెస్ట్ వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించిన సంచలన నిజాలు Punnelu Swimming Pool Murder case | రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పున్నెలు స్విమ్మింగ్ పూల్ హత్యోదంతం మిస్టరీని వరంగల్ పోలీసులు ఛేదించారు. భార్య, ఇద్దరు కూతుళ్లను ప్రమాదవశాత్తు చనిపోయినట్లు నమ్మించి, అత్యంత కిరాతకంగా స్విమ్మింగ్ పూల్‌లో ముంచి చంపిన భర్త అజారుద్దీన్‌తో పాటు ఈ కుట్రలో భాగస్వాములైన మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు లేడీ డాక్టర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ​అసలేం జరిగింది? ​వరంగల్ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన అజారుద్దీన్ (29), అదే గ్రామానికి చెందిన ఫరహాత్‌ను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి హుమేరా (9), ఆయేషా (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అ...
కీర్తినగర్ ‘హౌజింగ్’ భూమికి రియల్ ఉచ్చు : ఆర్డీవో ఆదేశాలకే దిక్కులేదా? -Housing Board Land Issue
Special Stories

కీర్తినగర్ ‘హౌజింగ్’ భూమికి రియల్ ఉచ్చు : ఆర్డీవో ఆదేశాలకే దిక్కులేదా? -Housing Board Land Issue

​గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని హౌజింగ్ బోర్డు భూమి అన్యాక్రాంతం ​అధికారుల ‘స్వామి’ భక్తి.. రియల్టర్ల ‘ప్రసాదం’! ​అశోక హోటల్ కేంద్రంగా చక్రం తిప్పుతున్న ‘అదృశ్య’ శక్తులు ​కీర్తినగర్ హౌజింగ్ బోర్డు ప్రభుత్వ భూములకు (Keerthinagar Housing Board Land) రక్షణ కరువైందా? ఉన్నతాధికారుల ఆదేశాలకు కింది స్థాయి సిబ్బంది వద్ద విలువే లేకుండా పోయిందా? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట రెవెన్యూ శివారులోని సర్వే నెం. 561, 562లో కోట్లాది రూపాయల విలువైన హౌజింగ్ బోర్డు భూమి కబ్జా కోరల్లో చిక్కుకున్నా, రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం వెనుక భారీ ‘స్కెచ్’ ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ​Housing Board Land issue : ఏమిటా వివాదం? 1983లో హౌజింగ్ బోర్డు వద్దిరాజు శంకర్రావు అనే భూస్వామి నుండి 145.15 ఎ...
రెవెన్యూ ‘రాజ్యాంగం’.. శేఖర్ కబంధ హస్తం!
Special Stories

రెవెన్యూ ‘రాజ్యాంగం’.. శేఖర్ కబంధ హస్తం!

​వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ‘బారాణా’ బ్రోకర్ హవా! ​అక్కడ ప్రభుత్వ నిబంధనలు పనిచేయవు.. కలెక్టర్ల ఆదేశాలు చెల్లవు.. కేవలం ఆ ‘బలవంతుడి’ మాటే వేదం. అతనే ‘రెవెన్యూ బ్రోకర్’ (Revenue Broker ) శేఖర్. ఒక సాదాసీదా వ్యక్తిగా మొదలై, నేడు రెండు జిల్లాల రెవెన్యూ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్న వైనం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ​ దశాబ్ద కాలంగా ఏకఛత్రాధిపత్యం ​గత పదేళ్లుగా వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కలెక్టరేట్ల నుంచి మండల ఆఫీసుల వరకు శేఖర్ పేరు వినబడని చోటు లేదు. హన్మకొండ, వరంగల్, నర్సంపేట, పరకాల.. ఇలా డివిజన్ ఏదైనా, పని కావాలంటే శేఖర్ కనుసన్నల్లోనే జరగాల్సిందే. సామాన్యుడికి దక్కని ఆర్డీవో, తహశీల్దార్ల దర్శనం ఈ బ్రోకర్ కు మాత్రం నిత్యకృత్యం. ​ అధికారులకు ‘పావలా’.. బ్రోకర్ కు ‘బారాణా’ ​అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లు, వివాదాస్పద భూముల సెటిల్మెంట్లు, మ్యుటేషన్లు.. ఇలా ఫైలు ఏదై...
Rice Mill Scam | అదనపు కలెక్టర్ రంగంలోకి దిగేనా..?
Special Stories

Rice Mill Scam | అదనపు కలెక్టర్ రంగంలోకి దిగేనా..?

జిల్లాలోని ఉప్పరపల్లిలో గల సాయిరాం రైస్ మిల్లులోని ధాన్యం నిల్వల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి మిల్లింగ్ కోసం వచ్చిన ధాన్యం నిల్వలలో భారీ తేడాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 32 ఏసీకేల (ACKs) ధాన్యంలో సగానికి పైగా మాయమైనట్లు స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదే విషయంపై బుధవారం"సాయిరాం బిన్నీ రైస్ మిల్లులో సర్కారు ధాన్యం భద్రమేనా" అనే కథనాన్ని సర్కార్ లైవ్ ప్రచురించింది. అయితే ఈ మిల్లులోని ధాన్యం నిల్వల లెక్కలు తేల్చేందుకు వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి రంగంలోకి దిగుతారా లేదా అనేది ప్రశ్నగా మారింది.. ​Rice Mill Scam : అసలేం జరుగుతోంది? ​గత కొంతకాలంగా ఈ మిల్లుకు కేటాయించిన ధాన్యం నిల్వలు, నివేదికల్లో చూపిస్తున్న లెక్కలకు పొంతన లేదని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు సగానికి పైగా ధాన్యం నిల్వలు మిల్లులో భౌతికంగా లేవని, వాటిని పక్కదారి పట్టి...
తెలంగాణలో పరిషత్ ఎన్నికల హడావుడి.. సీఎం రేవంత్ కీలక సంకేతాలు – MPTC ZPTC elections
State

తెలంగాణలో పరిషత్ ఎన్నికల హడావుడి.. సీఎం రేవంత్ కీలక సంకేతాలు – MPTC ZPTC elections

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ MPTC ZPTC elections | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ కదలికలు వేగం పెంచుకున్నాయి. మండల పరిషత్ (MPTC), జిల్లా పరిషత్ (ZPTC) ఎన్నికలను మే నెల చివర్లో లేదా జూన్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఈ మేరకు పీసీసీకి స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ముందస్తు వ్యూహాలతో రంగంలోకి దిగింది. ఎన్నికల టైమింగ్‌పై క్లారిటీ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షలు ఉండటంతో ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నికలపై ముందడుగు వేయలేదు. అదనంగా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ముగియనున్న నేపథ్యంలో మే చివర్లో లేదా జూన్ ప్రారంభంలో ఎన్నికలు నిర్వహించడం అనుకూలంగా ఉంటుందని భావిస్తోంది. MPTC ZPTC elections : క్యాడర్‌ను అలర్ట్ చేస్తున్న పీసీసీ ఈ ఎన్నిక...
error: Content is protected !!